రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేసేందుకు కలిసికట్టుగా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పిలుపునిచ్చారు. కొడంగల్ నియోజకవర్గం కొత్తపల్లి మండల పరిధిలోని కొత్తపల్లి తండ�
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపునకు కృషి చేయాలని, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచే యాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపు�
కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సీఎం రేవంత్రెడ్డి భయపడుతున్నారని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఆరోపించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనం ఖాయమని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకంలో భాగంగా నియోజకవర్గంలోని కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబ�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనం ఖాయమని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకంలో భాగంగా నియోజకవర్గంలోని కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబ�
అభివృద్ధి పనుల పేరుతో ముస్లిం సోదరులకు చెప్పకుండా, వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రోడ్డుకు అడ్డంగా ఉన్నదని దర్గా, శ్మశానవాటికను అధికారులు అర్ధరాత్రి తొలగించడం దారుణమని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం న
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు త్వరలో కార్యాచరణ ప్రకటించాలని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బీఆర్ఎస్ నేతలు నిర్ణయించారు.
పేదల భూములను లాక్కోవడమేనా కాంగ్రెస్ ప్రజా పాలననా అంటే అని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే ప ట్నం నరేందర్రెడ్డి ప్రశ్నించారు. బుధవా రం ఆయన కోస్గి మండలంలోని సర్జఖాన్పేట గ్రామంలో పర్యటించి మాట్లాడారు.
బీఆర్ఎస్తోనే తెలంగాణ భవిష్యత్తు ఆధారపడి ఉన్నదని, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ప్రజలను మభ్యపెట్టి అధికారాన్ని కాపాడుకోవడానికి యత్నిస్తున్నట్టు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఆరోపించారు. బుధవ�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పేరుతో సీఎం రేవంత్రెడ్డి డ్రామా చేస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో సీఎంకు బుద్ధి చెప్పేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ర�
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ‘అనుముల’ రాజ్యాంగం నడుస్తున్నదని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి విమర్శించారు. బుధవారం నారాయణపేట జిల్లా కోస్గిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గమైన వికారాబాద్ జిల్లా కొడంగల్లో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ నియోజకవర్గంలోని దుద్యాల మండలం కుదురుమళ్ల గ్రామానికి చెందిన 100 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, క
Patnam Narender Reddy | కాంగ్రెస్ చేతకాని పాలనతో ప్రజలు విసిగెత్తిపోయారని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందని ప్రజలు ఎదురు చూస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు.