‘సర్'పై ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సూచించారు. ఆదివారం నారాయణపేట జిల్లా కోస్గిలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బీఎల్ఏలతో కలిసి ముఖ్యకార్య
వరకు తానే సీఎంగా ఉంటానంటూ ప్రగల్భాలు పలు కుతున్న రేవంత్రెడ్డి వచ్చే ఎన్నికల్లో ముందు కొడంగల్లో గెలిచి చూపించాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సవాల్ విసిరారు. మోసపూరిత హామీలతో ప్రజల�
తమకేదో మంచి చేస్తాడని నమ్మి గెలిపించిన రైతులను సీఎ రేవంత్రెడ్డి దగా చేస్తున్నారని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. గురువారం ఆయన కోస్గిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లి గత రెండ
రేవంత్రెడ్డి పాలన ప్రజాపాలనగా చెప్పుకోవడం సిగ్గుచేటుగా ఉందని, ప్రజా వ్యతిరేక పాలనగా చెప్పుకోవడం సమంజసంగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం వికారాబాద్ జిల్లా బొంరాస
ముఖ్యమంత్రికి రియల్ ఎస్టేట్ మీద ఉన్న ధ్యాస రైతులపై లేదని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి విమర్శించారు. ఎందుకు వారోత్సవాలు నిర్వహిస్తున్నారో వాళ్లకే తెలియదని అన్నారు. కొడంగల్లో ఎంతమందికి రుణమా�
కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ పతనం తన సొంత నియో జకవర్గం కొడంగల్ నియోజకవర్గం కోస్గి నుంచే ప్రారంభమైందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు.
మాజీ మంత్రి హరీశ్రావు పర్యటనలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మాజీమంత్రి కొత్తపల్లి మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలోని బావోజీ స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ఓ దారిలో బయటకు రాగా మళ్లీ లోప
ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి పాలమూరు జిల్లా పేరును దిగజారుస్తున్నారని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం నారాయణపేట జిల్లా మద్దూర్ మున్సిపాలిటీలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర�
సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి నిలబడిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఎత్తుకెళ్లి గంటల్లోనే కాంగ్ర
కొడంగల్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరాలని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మద్దూరులో నామినేషన్ల సందర్భంగా రామాలయం చౌరస్తా నుంచి మున్సిపాలిటీ కార్య�
కొడంగల్ ప్రజల ఓట్లతో గెలిచి నియోజకవర్గ అభివృద్ధిని మరిచిన సీఎం రేవంత్రెడ్డిని నియోజకవర్గం నుంచి సాగనంపాలని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన కోస్గి మున్సిపాలిటీకేంద్�
కొడంగల్లో సీఎం రేవంత్రెడ్డి ఆనవాళ్లు లేకుండా చేస్తామని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పేర్కొన్నారు. కోస్గిలో ఆదివారం జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మో సపూ�
కొడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్ మండలం గోఖఫస్లావాద్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి బుధవారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు