BRS | కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డిపై బీఆర్ఎస్ అనర్హత పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని శాసనమండలి
భారతీయ రాష్ట్ర సమితిలో వివిధ పదవులు అనుభవించి కాంగ్రెస్లో చేరిన పట్నం మహేందర్రెడ్డి కుటుంబానికి ఆ పార్టీ షాకిచ్చింది. హస్తం పార్టీలో చేరి 24 గంటలు గడవక ముందే జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డిపై బీ
:కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం పోరాడేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతున్నది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తెలంగాణను సాధించి హక్కులను కాపాడుకున్న స్ఫూర్తితోనే మరో ప్రజా ఉద్యమానికి పార్�
బీఆర్ఎస్ పార్టీ వచ్చే నెల 3వ తేదీ నుంచి రాష్ట్రంలోని లోక్సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నది. లోక్సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల�
గవర్నర్ ప్రసంగం పూర్తిగా కాంగ్రెస్ మ్యానిఫెస్టో చదివినట్టుగా ఉన్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. ఉభయ సభలను ఉద్దేశించిన గవర్నర్ చేసిన ప్రసంగంలో కొత్తదనమేదీ లేదని పేర్కొన్నారు.
కాంగ్రెస్తో రాష్ర్టం బాగుపడదు.. రేవంత్తో ఒరిగేదేమీ లేదని రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు, భూగర్భజల, గనుల శాఖామాత్యులు పట్నం మహేందర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని అప్పాయిపల్లి గ్రామంలో నిర్వహించిన ఎన్
ఇటుక, ఇసుకతోపాటు వివిధ రకాల గనుల రవాణా సందర్భంగా ఎటువంటి అక్రమాలకు తావులేకుండా చూడడంతోపాటు పారదర్శకతను పెంచేందుకు గనుల శాఖ ఈ-మైనింగ్ యాప్ పేరుతో కొత్త మొబైల్ యాప్ను ప్రవేశపెట్టింది. శనివారం సచివాల�
పరిగి మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్ రెడ్డి (Koppula Harishwar reddy) మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR) సంతాపం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పాలనలోనే వెనుకబడిన వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని రాష్ట్ర మంత్రులు వీ శ్రీనివాస్గౌడ్, పట్నం మహేందర్రెడ్డి కొనియాడారు.
విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన మంత్రి కేటీఆర్ను గురువారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో సమాచార శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
తెలంగాణ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గనులు, భూగర్భవనరుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఇంట్లో గురువారం రక్షా బంధన్ ఘనంగా జరుపుకొన్నారు. హైదరాబాద్లోని మంత్రి నివాసంలో అతని సోదరీమణి నర్మదారె
రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భవనరుల శాఖల మంత్రిగా పట్నం మహేందర్రెడ్డి బుధవారం పదవీబాధ్యతలు స్వీకరించారు. సచివాలయ భవనంలోని మొదటి అంతస్తులో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రంగారెడ్డి, వికారాబా
రాష్ట్ర మైనింగ్, సమాచారశాఖల మంత్రిగా పట్నం మహేందర్రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సచివాలయం మొదటి అంతస్తులోని తన కార్యాలయంలో సతీమణి, వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతామహేందర్రెడ్డి