Patnam Mahender Reddy | వికారాబాద్ జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని పట్నం మహేందర్ రెడ్డి ఆస్పత్రిలో విషాదం చోటు చేసుకుంది. వైద్యం వికటించి ఓ మహిళ మృతి చెందింది. అయితే సదరు మహిళ మరణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బా�
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10న వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో రైతుల నిరసన దీక్ష-బహిరంగసభ నిర్వ హిస్తున్నట్టు మాజీ ఎమ్మె�
మార్చి 15న పట్నం మహేందర్రెడ్డి చీఫ్విప్ అని సీఎస్ ఉత్తర్వులిచ్చారు. అలాంటప్పుడు జూన్ 2, ఆగస్టు 15, సెప్టెంబర్ 17 సందర్భంగా జెండా ఆవిష్కరణలకు వెళ్లే అతిథిగా ఆయనను ఎమ్మెల్సీగా ఎందుకు చూపించారు. ఒకే వ్యక్�
ఎమ్మెల్యేల అనర్హతపై కోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగానే ఎమ్మెల్సీల అనర్హత పిటిషన్పై చర్య లు తీసుకుంటానని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తెలిపా రు.
నిబంధనలకు విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా గెలిచిన పట్నం మహేందర్రెడ్డిని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్విప్గా నియమించింది. ఈ నియామకం గత మార్చి 15 నుంచి అమల్లోకి వస్తుందని గెజిట్ వ
జిల్లా పరిషత్ నూతన భవన నిర్మాణం పూర్తికాకుండానే హడావిడిగా ప్రారంభోత్స వం చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశ్నించడంతో అధికార, విపక్ష ప్రజాప్రతినిధుల మ ధ్య మాటల యుద్ధం జరిగింది.
బెల్లం చుట్టూ ఈగల్లా... అధికారం చుట్టూ కొందరు నేతలు నిలకడ లేకుండా వ్యవహరిస్తారు. ప్రజలెవరూ ఇదేమీ గమనించడంలేదని భ్రమిస్తారు. కానీ... ప్రజా తీర్పులో మాత్రం ఆ మేరకు తేడా కొడుతుందని ఫలితాల్లో తేలిపోతుంది.
బడుగు, బలహీనవర్గాల గొంతుక కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్
KTR | చేవెళ్ల ఎంపీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ పడుతున్న రంజిత్ రెడ్డితో పాటు పట్నం మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేశారని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. వీ�
KTR | కష్టకాలంలో బీఆర్ఎస్ పార్టీని వీడిన పట్నం మహేందర్ రెడ్డిపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అంటూ పట్నం మహేందర్ రెడ్�
BRS | కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డిపై బీఆర్ఎస్ అనర్హత పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని శాసనమండలి
భారతీయ రాష్ట్ర సమితిలో వివిధ పదవులు అనుభవించి కాంగ్రెస్లో చేరిన పట్నం మహేందర్రెడ్డి కుటుంబానికి ఆ పార్టీ షాకిచ్చింది. హస్తం పార్టీలో చేరి 24 గంటలు గడవక ముందే జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డిపై బీ
:కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం పోరాడేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతున్నది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తెలంగాణను సాధించి హక్కులను కాపాడుకున్న స్ఫూర్తితోనే మరో ప్రజా ఉద్యమానికి పార్�