TTD Temple | బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో టీటీడీ ఆలయం నిర్మించేందుకు బీహార్ ప్రభుత్వం అంగీకరించడంపై టీటీడీ చైర్మెన్ బీఆర్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
బీహార్ శాసనసభ ఎన్నికల్లో తొలి దశ పోలింగ్ నేడు (గురువారం) జరుగుతుంది. మొత్తం స్థానాలు 243 కాగా నేడు 121 నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమై, సాయంత్రం �
రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ బీహార్లో ఒక రాజకీయ నేతగా స్వయంగా ఎదుటి పార్టీల వ్యూహంలో చిక్కుకుని ఎదురుదెబ్బ తిని విలవిల్లాడారు. పోలింగ్కు కొద్ది రోజుల ముందు స్వయంగా ఆ�
SpiceJet | విమానాల్లో తరచూ సాంకేతిక సమస్యలు (Technical Snag) ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా బీహార్ రాజధాని పాట్నా (Patna) వెళ్తున్న స్పైస్జెట్ (SpiceJet) విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది.
RJD workers storm Lalu's home | ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవి నివాసాన్ని ఆ పార్టీ కార్యకర్తలు ముట్టడించారు. మఖ్దూంపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే సతీష్ కుమార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశా�
Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులు గుడ్న్యూస్ చెప్పింది. కాజీపేట, మంచిర్యాల, బెల్లంపల్లి మీదుగా చర్లపల్లి మీదుగా పట్నాకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది.
RJD leader | బీహార్ (Bihar)లో ఓ రాజకీయ నేత దారుణ హత్యకు గురయ్యాడు. ఆర్జేడీకి (RJD leader) చెందిన రాజ్కుమార్ రాయ్ (Rajkumar Rai) అలియాస్ అల్లా రాయ్ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు (shot dead).
Bihar: బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. పార్టీ జెండాలతో బీహార్లోని పాట్నాలో ఒకర్ని ఒకరు కొట్టుకున్నారు. నిరసన ర్యాలీ భారీ విధ్వంసానికి దారి తీసింది.
Road Accident | బీహార్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. పాట్నాలో టెంపో (tempo) వాహనాన్ని ట్రక్కు (truck) బలంగా ఢీ కొట్టింది.
బీహార్లో పట్టణ అధికారులు ఓ కుక్కకు రెసిడెన్స్ సర్టిఫికెట్ జారీచేయటం రాజకీయంగా తీవ్ర దుమారానికి దారితీసింది. పట్నా జిల్లాకు చెందిన మాసౌర్హీ టౌన్ అధికారుల నుంచి ‘డాగ్ బాబు’ అనే పేరుతో డిజిటల్ రూపం
Bank Employee : బీహార్లో మిస్సైన బ్యాంకు ఉద్యోగి మృతదేహం ఓ బావిలో దొరికింది. నీళ్లు లేని బావిలో అతను పడ్డాడు. అతని స్కూటర్ కూడా ఆ బావిలోనే ఉంది. పాట్నా కంకర్బాగ్లోని ఐసీఐసీఐ బ్యాంకులో వరుణ్ బ్రాంచ్ మేనే�
Lawyer shot dead | బీహార్లో కాల్పుల మోత మోగుతున్నది. తాజాగా ఒక న్యాయవాదిని దుండగులు కాల్చి చంపారు. దీంతో గత 24 గంటల్లో కాల్పుల్లో నలుగురు మరణించడం కలకం రేపింది.
BJP Leader Shot Dead | మరో బీజేపీ నేత హత్యకు గురయ్యారు. పొలం వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా బైక్పై వచ్చిన దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆ బీజేపీ నేతను హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ మరణించ�