ఏడాదిలోనే అంతా మారిపోయింది. నాడు కార్పొరేట్కు దీటుగా సేవలందించిన సర్కారు దవాఖానల్లో నేడు మందుల కొరత వేధిస్తున్నది. దాదాపు 90 రకాల మెడిసిన్ అందుబాటులో ఉందని చెబుతున్నా.. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగ�
డబ్బులు తీసుకున్నట్లు తేలితే.. ఉద్యోగం నుంచి తొలగిస్తామని రంగారెడ్డి డీఎంహెచ్వో డాక్టర్ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన షాద్నగర్ సర్కార్ కమ్యూనిటీ దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఒకప్పుడు రోగులకు మెరుగైన వైద్యసేవలందించి, రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖాన ప్రస్తుతం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నది. బీఆర్ఎస్ హయాంలో అన్ని వసతులు కల్
ప్రమాదాలకు గురైన బాధితులు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను స్థానిక ఆరోగ్య కేంద్రానికి తరలించడానికి 108 అంబులెన్స్ లేక సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నిజామాబాద్ జిల్లాకేంద్రంలో ఏడంతస్తుల్లో ఉన్న ప్రభుత్వ జనరల్ దవాఖాన సమస్యల వలయంగా మారింది. బయట నుంచి చూస్తే అద్దాల మేడగా కనిపిస్తున్నా.. లోపల మాత్రం వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నది. దీంతో రోగులతోప�
గ్రేటర్లోని పలు ప్రభుత్వ దవాఖానల్లో మందులు లేక రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. వైద్యులు రాసిన ప్రిస్క్రిప్షన్లో దాదాపు 30 నుంచి 40 శాతం మందులను బయట తీసుకోవాలంటూ ఆయా దవాఖానల్లోని ఫార్మసీ సిబ్బంది చెప్�
పేరుకే 250 పడకల పెద్దాసుపత్రి అన్నట్లుగా ఉంది కాకతీయ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ పరిస్థితి. శనివారం ఉదయం నుంచి హాస్పిటల్ అవసరాలకు చుక్క నీళ్లు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడటంతో పాటుగా ల్యాబ్ల్లో సేవలు �
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఆశ్చర్యకరమైన వాదనతో పౌరులను అవాక్కయ్యేలా చేశారు. క్యాన్సర్ రోగులు గోశాలలను శుభ్రం చేయడం ద్వారా, అందులో ఉండటం ద్వారా రోగాన్ని తగ్గించుకోవచ్చునని మంత్రి సంజయ్ సింగ్ గాంగ�
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల పరిధిలోని రోగులకు ఆయుర్వేద వైద్యసేవలందిస్తున్న వరంగల్ లేబర్కాలనీలోని అనంతలక్ష్మి ఆయుర్వేద వైద్యశాలలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. నాలుగున్నర గంటల పాటు సరఫర�
నగరంలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన (జీజీహెచ్) రోగులతో కిటకిటలాడుతున్నది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఇక్కడ ఓపీ నమోదవుతున్నది. బుధ, గురువారాల్లో 2600లకు పైగా ఓపీ నమోదుతో జీజీహెచ్ రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలి
మెరుగైన వసతులు.. నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ ఎన్నో అవార్డులను, ఘనతలను సొంతం చేసుకున్న బాన్సువాడ దవాఖానలో పరిస్థితి ఇప్పుడు పూర్తిగా దిగజారింది. రాష్ట్రవ్యాప్తంగా పేరొందిన ఎంసీహెచ్, మాతాశిశు సంరక్షణ �
రోగులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. శనివారం సంగారెడ్డి జిల్లా కోహీర్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో రోగులకు వైద్య సేవల
మహబూబాబాద్ జిల్లా గూడూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ) జ్వరపీడితులు, రోగులతో కిటకిటలాడుతున్నది. నిత్యం వందలాది మంది రోగులు దవాఖానకు జ్వరాలతో వస్తుండగా దవాఖానలో సరిపడా బెడ్లులేక ఇబ్బందులు పడుత�
రాష్ట్రంలోనే కీలకమైన ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సేవలు ప్రశ్నార్థకంగా మారుతున్నది. ఇన్చార్జీల పాలనలో జవాబుదారీతనం కరువై.. పరిపాలన గాడి తప్పుతున్నది. ఉస్మానియా, నిలోఫర్, కోఠి ఈఎన్టీ, నల్లకుంట ఫీవర్ హాస