రోగాల బారిన పడినవారికి నిండైన ఆరోగ్యం అందించే సర్కారు దవాఖానలు మురుగుకంపుతో దర్శనమిస్తున్నాయి. సీజనల్ వ్యాధులతో బాధపడుతూ వైద్యం కోసం వచ్చేవారికి మరిన్ని రోగాలను బహుమతిగా అందిస్తున్నాయి. దవాఖానల ప్ర�
ఎంజీఎం దవాఖాన క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ (సీఎంవో)ల నిర్లక్ష్యం రోగులు, అటెండెంట్ల పాలిట శాపంగా మారింది. రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ మృతి చెందిన వ్యక్తి రికార్డుల నమోదులో మెడికల్ లీగల్ కేసుగా న
బోధన్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ దవాఖానలో సమస్యలు పరిష్కరించాలని, అవుట్ సోర్సింగ్ కార్మికుల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువుర�
నల్లకుంటకు చెందిన 40 ఏళ్ల నర్సింహులు జ్వరంతో బాధపడుతూ స్థానిక ప్రభుత్వ పట్టణ ఆరోగ్య కేంద్రానికి వెళ్లాడు. అదే సమయంలో మూత్రవిసర్జన చేసేందుకు ఆస్పత్రిలోని మరగుదొడ్ల వద్దకు వెళ్లగా దానికి తాళంవేసి ఉంది. చే
వెల్నెస్ సెంటర్లో సరిపడా మందులు లేకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం జిల్లాలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, జర్నలిస్టుల కు దీర్ఘకాలిక వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించడంతోప�
ప్రభుత్వ వైద్యానికి పెద్దపీట వేస్తున్నాం, భవిష్యత్తు అవసరాలకు తగినట్లుగా ఆస్పత్రుల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్న కాంగ్రెస్ సర్కారు కనీసం ఓపీ చీటీలను సైతం అందించలేకపోతున్న�
పలువురు వైద్యులు, సిబ్బంది గైర్హాజరు కావడంపై అదనపు కలెక్టర్ శ్రీజ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని సీహెచ్సీని బుధవారం తనిఖీ చేసిన అదనపు కలెక్టర్.. వైద్య సిబ్బంది రిజిస్టర్ను పరిశీలించగా పలువ�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉత్తమ వైద్య సేవలు అందించడంలో రాష్ట్రస్థాయిలో ఒక వెలుగు వెలిగిన నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖాన (జీజీహెచ్)లో ప్రస్తుతం నిర్లక్ష్యం తాండవిస్తున్నది. పేదలకు వైద్య సేవలు అంద
వరంగల్లోని ఎంజీఎం దవాఖానకు కష్టాలు తప్పడం లేదు. పలు విభాగాల్లో నెలకొన్న సమస్యలు వీడడం లేదు. అధికారులు పర్యవేక్షించక.. ప్రజాప్రతినిధులు పట్టించుకోక పేదలకు వైద్య సేవలు అందడం లేదు.
హుజూరాబాద్ ఏరియా దవాఖాన ఆర్ఎంవో సుధాకర్రావు, సూపరింటెండెంట్ రాజేందర్రెడ్డిపై వేటుపడింది. ఏరియా దవాఖానకు చికిత్స కోసం వచ్చే రోగులను ఆర్ఎంవో జమ్మికుంటలోని తన సొంత ప్రైవేట్ దవాఖానకు తరలిస్తున్నా
ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కయిన పెద్దాసుపత్రి అంతా అస్తవ్యస్తంగా తయారయ్యింది. ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో ఎంజీఎం దవాఖానకు నిర్లక్ష్యపు జబ్బు పట్టుకుంది. అంతర్గత రోడ్లు అధ్వాన
హైదరాబాద్ను ఆరోగ్య నగరంగా తీర్చిదిద్దే మహోన్నత ఉద్దేశంతో నాటి కేసీఆర్ సర్కార్ బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తే ఆ సమున్నత ఆశయానికి నేటి ప్రభుత్వం గండి కొడుతున్నది. చిన్న చిన్న వ్యాధులకు బస్తీ స్థాయిలో
కాంగ్రెస్ ప్రభుత్వం వైద్య రంగాన్ని పూర్తి స్థాయిలో విస్మరించింది. కేసీఆర్ సర్కార్ వైద్యానికి పెద్దపీట వేస్తే, రేవంత్ ప్రభుత్వం దాన్ని కాలరాస్తుంది. రాష్ట్రంలోని ఏ ప్రభుత్వాసుపత్రిలో చూసినా సిబ్బ�
మెదక్ జిల్లాలో ప్రైవేట్ దవాఖానల్లో ఫీజు జులుం నడుస్తున్నది. వైద్యం కోసం దవాఖానకు వెళ్తే జేబు గుల్ల అవుతున్నది అనే ఆరోపణలు ఇటీవల బాగా వినిపిస్తున్నాయి. మెదక్ జిల్లాలో 129 ప్రైవేట్ దవాఖానలు, 49 డయాగ్నోస్�
పెద్దపల్లి జిల్లా ప్రధాన దవాఖానతోపాటు గోదావరిఖని, మంథని దవాఖానల్లో మందుల కొరత ఎక్కువైంది. వైద్యులు కొరత లేదని చెబుతున్నా.. ప్రిస్కిప్షన్లలో సగం గోలీలు బయట మెడికల్ స్టోర్లలో కొనాల్సిన పరిస్థితి ఉన్నది.