సిగాచి పరిశ్రమ ఘటన మరువక ముందే సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని ఎన్విరో వేస్ట్ మేనేజ్మెంట్ పరిశ్రమలో ఆదివారం ఉదయం భారీ ఆగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మంటలో చెలరేగి లారీ, జేసీబీతో ప�
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో మరో భారీ అగ్నిప్రమాదం (Fir Accident) జరిగింది. ఎన్విరో వేస్ట్ మేనేజ్మెంట్ (Enviro waste management) సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో మంటలు అంటుకున్నాయి.
పాశమైలారం సిగాచి ఇండస్ట్రీస్ (Sigachi Industries) పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. వారం రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బీరంగూడ పనేషియా దవాఖానలో చికిత్స పొందుతున్న అఖిలేష్ అనే కార్మికుడు మ
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి రసాయన పరిశ్రమల్లో జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 42కు చేరింది. ఆదివారం పటాన్చెరు సర్కారు దవాఖానలో డీఎన్ఏ ఆధారంగా మరో రెండు మృతదేహాలను అధికారులు �
పటాన్ చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి పరిశ్రమలో (Sigachi Industries) జరిగిన భారీ పేలుడు పెను విషాదం నింపిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు53 మంది మరణించారు.
Exports Committee | సంగారెడ్డి పాశమైలారం పేలుడు ఘటనపై తెలంగాణ ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. సీఎస్ఆర్ఐ శాస్త్రవేత్త వెంకటేశ్వరావు అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది.
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమ ప్రమాదంలో బాధితులకు సీఎం రేవంత్రెడ్డి ప్రకటించిన పరిహారం ‘అశ్వథ్థామ హతః.. కుంజరహాః’ అన్నట్టుగా తయారైంది. మృతుల కుటుంబాలకు కోటి, తీవ్రంగా గాయపడిన వారికి �
Pashamylaram : హైదరాబాద్/ సంగారెడ్డి, జూలై 1(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో సోమవారం ఉదయం చోటు చేసుకున్న ప్రమాదం తెలుగు రాష్ర్టాల్లో విషాదం నింపింది. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే ఇ�
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో ప్రమాదం జరిగిన సిగాచి కంపెనీలో శిథిలాల తొలగింపులో అధికారులు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఘటన జరిగి రెండు రోజులైనా ఎక్కడి శిథిలాలు అక్కడే ద
‘ఓరి దేవుడా.. మా బిడ్డలెక్కడ? పొట్టకూటి కోసం వస్తే శవాలను చేశావు కదయ్యా’ అంటూ కార్మికుల తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల రోదనలతో పటాన్చెరు ఏరియా దవాఖానలో విషాదం అలుముకున్నది. పుట్టినగడ్డపై ఉపాధి కరువై.. పొట్�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని సిగాచి పరిశ్రమపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కేసు నమోదు చేసింది. ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది ఇమ్మానేని రామారావు సిగాచి పరిశ్రమపై కేసు నమోదు చేయాలని జాతీ�
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీలో జరిగిన అగ్నిప్రమాద ఘటనను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ మంగళవారం సుమోటోగా స్వీకరించింది.
ఔషధ రంగ సంస్థ సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లు వరుసగా రెండోరోజూ నష్టపోయాయి. రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోగల పాశమైలారం పారిశ్రామిక వాడలో ఉన్న సిగాచి ఫార్మా రసాయన ఉత్పాదక కేంద్ర�
సంగారెడ్డి జిల్లా పాశమైలారం ప్రమాద ఘటనపై నిపుణులతో కమిటీ వేయాలని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆదేశించారు. కమిటీలో కొత్తవాళ్లకు చోటు కల్పించాలని, ఈ ఘటనపై ఇప్పటికే నివేదిక ఇచ్చినవాళ్లు కమిటీలో ఉండకూడదని స్�