గ్రామాల్లో పార్టీలకు అతీతంగా భారతీయ కిసాన్ సంఘ్ ను బలోపేతం చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ సంఘటన్ మంత్రి దోనూరి రాము అన్నారు. మండల కేంద్రంలోని స్థానిక రైతువేదిక కార్యాలయంలో భారతీయ కిసాన్ సంఘ్ సభ్యులతో శిక్ష�
Election Commission | దేశవ్యాప్తంగా 334 రాజకీయ పార్టీలను రిజిస్టర్ జాబితా నుంచి ఎన్నికల సంఘం (ఈసీ) తొలగించింది. 2019 నుంచి ఏ ఒక్క ఎన్నికల్లో పోటీ చేయని ఈ రాజకీయ పార్టీలపై ఈ నిర్ణయం తీసుకున్నది.
గత పాలకవర్గం నిర్లక్ష్యం కారణంగానే నాదర్గుల్ రోడ్డు అభివృద్ధికి నోచుకోలేదని ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. శనివారం స్థానిక నాయకులు, అధికారులతో కలిసి బడంగ్పేట్ నుంచి నాదర్గుల్ రోడ్డును పరిశీలిం
Nitish Kumar | ప్రభుత్వం సాధించిన విజయాలను పార్టీలకు ఆపాదించవద్దని బీహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు. సుమారు ఏడు పార్టీలతో కూడిన ప్రభుత్వంలోని మంత్రులకు ఈ మేరకు చురకలు వేశారు.
చాలా ఏండ్ల కిందట గ్రామాలు, పట్టణాల్లో ఆడదయ్యాలు తిరుగుతున్నాయన్న పుకార్ల నేపథ్యంలో ఇంటిపై డోర్ పక్కన ‘ఓ స్త్రీ రేపు రా’ అని రాసే వారు. అది చదివి దయ్యం ఆ ఇంట్లోకి రాదని, మరో ఇంటికి వెళ్లి అక్కడా అదే రాసి ఉం
“ఓ ఐటీ కంపెనీలో పనిచేసే ఐదుగురు ఉద్యోగులకు వీకెండ్స్లో రెగ్యులర్గా పార్టీలు చేసుకోవడం అలవాటు. ఒక్కోరోజు ఒక్కరు డబ్బులు పెట్టడం ఇబ్బందిగా మారడంతో వారంతా కలిసి ఏం చేద్దామా అని ఆలోచించారు.
భారతదేశాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎల్లకాలం పరిపాలించలేవని, వచ్చే 2024 సంవత్సరంలో జరిగే సాధారణ ఎన్నికల్లో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా అన్నారు. ఇందుకు ప్రజాస్వ�
ఎన్నికల్లో ఉచిత హామీల అంశంపై చర్చ జరుగుతున్న వేళ.. కేంద్రం ఎన్నికల సంఘం ఎన్నికల ప్రవర్తన నియమావళిలో సవరణలపై కీలక ప్రతిపాదనలు చేస్తూ మంగళవారం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాసింది.
మతతత్వ పార్టీలను నమ్మొద్దని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ సూచించారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమాన్ని ఓర్వలేక, వారు చేసింది చెప్పలేక కుల, మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు యత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. శ
ఈ నెల 6న జరుగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తాను గెలిస్తే రాజకీయ పార్టీల మధ్య వారధిని నిర్మిస్తానని ప్రతిపక్షాల అభ్యర్థి మార్గరెట్ అల్వా హామీ ఇచ్చారు. ఈ మేరకు సోమవారం ఆమె అన్ని పార్టీలకు చెందిన లోక్సభ,
నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు నిరసనగా ఈ నెల 25 నుంచి 31 వరకు పది వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నారు. హైదరాబాద్ సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్లో సీపీఐ రాష్ట్�
టల్స్, రెస్టారెంట్లలో కేక్ కట్ చేసి బోర్ కొడుతోందని ఫీల్ అయ్యేవారు ఇక మెట్రో కోచ్లు, స్టేషన్లలో పార్టీ చేసుకోవచ్చు. బర్త్డే వేడుకలు, వివాహ వార్షికోత్సవాలు, ప్రీ వెడ్డింగ్ షూట్స్ వంటి ఈవెంట్