Parliamentary Panel Meet: పార్లమెంటరీ ప్యానెల్ మీటింగ్కు మేధా పాట్కర్, ప్రకాశ్ రాజ్ హాజరుకావడం పట్ల బీజేపీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ మీటింగ్ నుంచి బీజేపీ ఎంపీలు వాకౌట్ చేశారు.
గ్రామీణ ప్రాంతం వారికి ఉపాధి కల్పించేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ)లో కూలీల వేతనాల చెల్లింపులో ఆలస్యం జరుగుతుండటం పట్ల పార్లమ
దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక ఉన్నత విద్యా సంస్థల్లో 56 శాతం ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఐఐటీలు, సెంట్రల్ యూనివర్సిటీలూ ఈ దుస్థితిని ఎదుర్కొంటున్నాయి.
కొన్ని మంత్రిత్వ శాఖల్లో ఎన్నో ఏండ్లుగా తిష్ఠ వేసి ఉన్న అధికారులకు స్థాన చలనం కల్పించాల్సిన అవసరం ఉందని పార్లమెంటరీ ప్యానెల్ అభిప్రాయపడింది. ‘ఒకే మంత్రిత్వ శాఖలో చాలా సంవత్సరాలుగా కొందరు అధికారులు పా
మళ్లీ బ్యాలెట్ పేపర్ల విధానానికి మరలే అంశం జమిలి ఎన్నికలకు సంబంధించిన రెండు బిల్లులను పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) పరిధిలోకి రాదని కేంద్ర న్యాయ శాఖ స్పష్టం చేసినట్టు తెలిసింది.
Waqf Bill | ‘వక్ఫ్ సవరణ బిల్లు-2024’పై అధ్యయనం జరిపిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) రూపొందించిన నివేదికకు కేంద్ర కేబినెట్ (Union Cabinet) ఆమోదం తెలిపింది.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చెల్లిస్తున్న రోజువారీ వేతనాలు అసమతుల్యంగా ఉన్నాయని పార్లమెంటరీ కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది. పెరుగుతున్న జీవన వ్యయానికి, వేతనాలకు పొంతన లేదని తెలిపింది. ఈ కారణంగా ఈ పథకంల
GST On Insurance Products : ఆరోగ్య, టర్మ్ బీమా పాలసీలపై ప్రస్తుతం 18 శాతం ఉన్న జీఎస్టీని తగ్గించాల్సిన అవసరం ఉందని ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీ సూచించింది.
Heath insurance | ఆరోగ్య బీమా, మైక్రోఇన్సూరెన్స్పై పన్ను భారం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక వ్యవహారాలపై ఎంపీ జయంత్ సిన్హా నేతృత్వంలో ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ.. హెల్త్ ఇన్సూరెన్స్, మైక్రోఇన్సూరెన్స�
కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి మరిన్ని అధికారాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని పార్లమెంటరీ ప్యానెల్ అభిప్రాయపడింది. రాష్ర్టాల సమ్మతి (జనరల్ కన్సెంట్) అవసరం లేకుండానే దర్యాప్తు చేపట్టేందుకు వీలు కల్పిం�
కస్టడీలోకి తీసుకున్న ఆర్థిక నేరగాళ్ల చేతులకు బేడీలు వేయొద్దని.. రేప్, హత్య లాంటి క్రూరమైన నేరాలకు పాల్పడిన వారితో కలిపి ఉంచొద్దని పార్లమెంటరీ కమిటీ ఈ నెల 3న సిఫారసు చేసింది.
దేశవ్యాప్తంగా ఉపాధిహామీ కూలీలకు వేర్వేరు వేతనాలు ఉండటాన్ని పార్లమెంటరీ ప్యానెల్ తప్పుబట్టింది. అన్ని రాష్ర్టాల్లో ఉపాధిహామీ కూలీలకు సమాన వేతనం చెల్లించే అంశాన్ని పరిశీలించాలని కేంద్రానికి ప్యానెల�
న్యూఢిల్లీ: విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్పోర్టుల వద్ద భద్రతకు ప్రత్యేక సెక్యూరిటీ ఏజెన్సీని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటరీ ప్యానల్ సూచిం�
Minister KTR | హైదరాబాద్ : పార్లమెంటరీ ప్యానెల్( Parliamentary Panel ) నివేదికపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) స్పందించారు. వ్యాపారవేత్తలను ఆకర్షించడంలో దేశం విఫలమైందన్న ప్యానెల్ పేర్కొంది. చైన