Minister KTR | హైదరాబాద్ : పార్లమెంటరీ ప్యానెల్( Parliamentary Panel ) నివేదికపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) స్పందించారు. వ్యాపారవేత్తలను ఆకర్షించడంలో దేశం విఫలమైందన్న ప్యానెల్ పేర్కొంది. చైన
లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై అవినీతి దర్యాప్తు సంస్థ లోక్పాల్ ఇప్పటి వరకు ఒక్క వ్యక్తిని కూడా విచారించలేదు. ఈ నేపథ్యంలో లోక్పాల్ పనితీరు సంతృప్తి స్థాయికి చాలా దూరంలో ఉందని పార్లమెంటరీ ప్యానెల్ అ
కేంద్ర ఆరోగ్యశాఖ పరిధిలో దేశవ్యాప్తంగా నడుస్తున్న దవాఖానల్లో ఎంతోకాలంగా భారీగా ఉద్యోగ ఖాళీలు పేరుకుపోయాయని ఆ శాఖపై ఏర్పాటైన పార్లమెంటరీ ప్యానల్ ఆక్షేపించింది.
కరోనా సాకు చూపి రైళ్లలో వృద్ధులకు రాయితీ ఎత్తివేసిన నేపథ్యంలో పార్లమెంటరీ ప్యానెల్ కీలక సూచన చేసింది. ఈ రాయితీలను మళ్లీ అందుబాటులోకి తీసుకురావడంపై సమీక్ష జరపాలని,
న్యూఢిల్లీ: వ్యక్తిగత డేటా రక్షణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈ బిల్లుకు 81 సవరణలు ప్రతిపాదిచడంతో కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ బుధవారం ఈ నిర్ణయం తీసుకుంద�
కరోనా మహమ్మారి కారణంగా దేశంలో స్కూళ్లు మూతబడి ఏడాదిపైనే అయింది. అయితే ఇంతకాలంగా ఇలా స్కూళ్లు మూతపడటం చాలా ప్రమాదకరమని, ఇది విస్మరించలేని తీవ్రమైన విషయమని పార్లమెంటరీ ప్యానెల్ �
ఈ నెల 18న అఖిలపక్షం సమావేశం | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు ఈ నెల 18న అఖిలపక్షం సమావేశం నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు బుధవారం తెలిపాయి. ఆదివారం ఉదయం 11 గంటలకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహార�
న్యూఢిల్లీ: ఫేస్బుక్ ఇండియా, గూగుల్ ఇండియాకు ఐటీ పార్లమెంటరీ స్థాయీ సంఘం సమన్లు జారీ చేసింది. జూన్ 29వ తేదీన కమిటీ ముందు హాజరుకావాలని సోషల్ మీడియా సంస్థలకు ఆ ప్యానెల్ ఆదేశించింది. పౌరుల హక్కుల