Cash for Query Scam | తృణమూల్ కాంగ్రెస్ నేత, ఎంపీ మహువా మొయిత్రా కష్టాలు పెరుగుతున్నాయి. పార్లమెంట్లో ప్రశ్నలకు డబ్బులు వ్యవహారంలో లోక్పాల్ ఫిర్యాదు మేరకు సీబీఐ ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది.
కస్టడీలోకి తీసుకున్న ఆర్థిక నేరగాళ్ల చేతులకు బేడీలు వేయొద్దని.. రేప్, హత్య లాంటి క్రూరమైన నేరాలకు పాల్పడిన వారితో కలిపి ఉంచొద్దని పార్లమెంటరీ కమిటీ ఈ నెల 3న సిఫారసు చేసింది.
ఉమ్మడి ఓటర్ల జాబితా రూపొందించడంలో తొందర వద్దని ఎన్నికల సంఘానికి పార్లమెంటరీ కమిటీ సూచించింది. ఈ విషయంలో రాజ్యాంగబద్ధ నిబంధనలు, రాష్ర్టాల అధికారాలను పరిగణనలోకి తీసుకోవాలని, సమాఖ్య వ్యవస్థ సూత్రాలను కచ్
కేంద్ర సమాచా ర కమిషన్ (సీఐసీ)లో అత్యధిక సం ఖ్యలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులుండటాన్ని పార్లమెంటరీ కమిటీ ప్రశ్నించిం ది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎందు కు నియామకాలు చేపట్టలేదో తెలుసుకోవాలంటూ స్టాఫ్
‘అదానీ-హిండెన్బర్గ్ నివేదిక’ అంశంపై పార్లమెంట్ ఉభయసభలు బుధవారం కూడా అట్టుడికాయి. అదానీ వ్యవహారంపై పార్లమెంట్లో చర్చించాలని, సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) చేత విచారణ చేయించి వాస్తవాలు నిగ్గుతే�
కేంద్రం ముందు జాగ్రత్త లేకపోవటంతో కరోనా రెండో దశ విజృంభించినప్పుడు ఆక్సిజన్ అందక వేల మంది మరణించారు. ఇప్పటికీ ఆక్సిజన్ కొరత మరణాలపై కేంద్రం వివరాలను సేకరించలేదు. దీంతో పార్లమెంటరీ కమిటీయే ఓ అడుగు ముం�
Indian Railway | రైళ్లలో సీనియర్ సిటిజన్లకు రాయితీని పునరుద్ధరించాలని పార్లమెంటరీ కమిటీ రైల్వే మంత్రిత్వశాఖ సిఫారసు చేసింది. కనీసం స్లీపర్, థర్డ్ ఏసీ కోచ్ల్లోనైనా వెంటను పునరుద్ధరించాలని సూచించింది. రైల్వే�
జమిలి ఎన్నికల అంశంపై కేంద్ర ప్రభుత్వం లోక్సభలో కీలక విషయాలు వెల్లడించింది. లోక్సభతో పాటు అన్ని రాష్ర్టాల అసెంబ్లీలకు ఓకేసారి ఎన్నికలు నిర్వహించాలని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సూచించిందని, ఆ నివే�
Minister KTR | అసెంబ్లీ కమిటీ హాల్లో వాణిజ్య శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం భేటీ అయింది. స్థాయీ సంఘం చైర్మన్ విజయసాయి రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్�
ముషీరాబాద్: మహిళా పార్లమెంటరీ కమిటీ తెలంగాణ పర్యటనలో భాగంగా సోమవారం రాష్ట్ర మహిళా కమిషన్తో సమావేశమై మహిళా సాధికారతకు తీసుకుంటున్న చర్యలపై చర్చించింది. రాష్ట్రంలో మహిళల భద్రతకు తీసుకుంటున్న చర్యలు, ప
Shashi Tharoor | దేశానికే ఆదర్శంగా తెలంగాణ ఐటీ పాలసీ : శశిథరూర్ | తెలంగాణ ఐటీ పాలసీ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని పార్లమెంటరీ ఐటీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ శశిథరూర్ అన్నారు. రాష్ట్ర ఐటీ రంగ అభివృద్ధిపై మంత్ర