పార్లమెంట్లో 131వ రాజ్యాంగ (సవరణ) బిల్లు వీగిన అనంతరం ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించడంపై కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మంగళారం సభా హక్కుల నోటీస్ అందించారు.
లోక్సభలో డీలిమిటేషన్ బిల్లుకు బ్రేక్ పడిన నేపథ్యంలో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లు ఆగిపోయినట్టేనా? కొత్త జనాభా లెక్కలపై సమగ్ర నివేదిక వచ్చిన తరువాతే మహిళా రిజర్వేషన్లు కొలిక్కి వస్తా�
పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో తెలంగాణపై అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యపై మాజీ మంత్రి జోగు రామన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ విషం చిమ�
Delimitation | మహిళా బిల్లు పేరిట డీలిమిటేషన్ను చేపట్టాలన్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వ చర్యలు బ్యాక్ఫైర్ అయ్యాయి. శుక్రవారం నిర్వహించిన ఓటింగ్లో అవసరమైన మెజారిటీని సాధించలేక 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభ
Delimitation | కేంద్రంలోని బీజేపీ సర్కార్కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. మహిళా రిజర్వేషన్ల బిల్లు పేరిట నియోజకవర్గాల పునర్విభజన క్రతువును పూర్తి చేయాలనుకొన్న మోదీ-షా ద్వయానికి గట్టి షాక్ తగిలింది.
రాష్ట్ర విభజనపై అవగాహన రాహిత్యంతో మాట్లాడిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్.. బీఆర్ఎస్ శ్రేణులతో కల�
తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానించిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యను వెంటనే పార్లమెం ట్ నుంచి సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్వీ వికారాబాద్ జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయరావు డి�
Riddle of 16 | లోక్సభలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ, నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన మూడు బిల్లులపై శుక్రవారం సభలో మాట్లాడారు. అయితే తన ప్రసంగాన్ని ఒక చిక్కుముడితో ముగించారు. అంతా ‘1
డీలిమిటేషన్ బిల్లు సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు అని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టంచేశారు.
Niranjan Reddy | పార్లమెంట్లో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలు అవివేకంగా ఉన్నాయని బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు.
డీలిమిటేషన్లో దక్షిణాది రాష్ర్టాలకు అన్యాయం జరిగితే కేసీఆర్ నాయకత్వంలో తిరుగుబాటు చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.
దక్షిణాదికి ప్రాతినిధ్యం తగ్గేలా డీలిమిటేషన్ జరిగితే, అది కేవలం రాజకీయ ప్రక్రియగానో, లేక చట్ట సవరణగానో మిగిలిపోదని, మొత్తం దక్షిణ భారతదేశం అంతటా బలమైన ప్రజా ఉద్యమానికి దారితీస్తుందని బీఆర్ఎస్ వరింగ
Lok Sabha : పార్లమెంట్లో లోక్సభ సీట్ల పెంపుపై కేంద్రం తాజా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీని ప్రకారం లోక్సభ సీట్లు 543 నుంచి 850కి పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు తగిన డ్రాఫ్ట్ కాపీని రూపొందించిన కేంద్రం
PM Modi: మహిళా సాధికారత చట్టాన్ని 2029 నాటి వరకు కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్లు వస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. 2029 డెడ్లైన్ను దృష్టిలో పెట్టుకున్నామని, దీనిలో భాగంగానే ఏప్రిల్ 16వ తేదీ నుంచి
తెలంగాణ యూనివర్సిటీ లో రెండో సెమిస్టర్ చదువుతున్న కె.కీర్తనకు పార్లమెంట్లో మాట్లాడే అరుదైన అవకాశం లభించింది. పార్లమెంటరీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీస్-2022 నుంచి నిర్వహ�