Rahul Gandhi: మాజీ ఆర్మీ చీఫ్ నరవణే రాసిన ఓ బుక్లోని కొన్ని అంశాలు రాహుల్ గాంధీ లోక్సభలో లేవనెత్తడం తీవ్ర వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. అయితే ఆ బుక్ను పబ్లిష్ చేయలేదని పెంగ్విన్ సంస్థ చెబ�
పార్లమెంట్లో వేయాల్సిన ప్రశ్నలపై నరేంద్ర మోదీ ప్రభుత్వం పరిమితులు విధించింది. ప్రధాని మోదీ సారథ్యంలో నడిచే సహాయ నిధుల వివరాలను ఎవరూ ప్రశ్నించడానికి వీల్లేదంటూ ఆంక్షలు విధించింది. ప్రభుత్వ తీరుపై ఆగ్�
Lok Sabha | లోక్సభ (Lok Sabha) లో గందరగోళం ఇవాళ కూడా కొనసాగింది. రాజ్యసభ (Rajya Sabha) లో గురువారం ప్రధాని మోదీ (PM Modi) మాట్లాడుతూ చేసిన విమర్శలపై విపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు. లోక్సభలో తమ నాయకుడికి మాట్లాడే అవకాశం ఎందు
Parliament | కాంగ్రెస్ పార్టీ (Congress Party) పై ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీకి ఒక ఆలోచనా విధానంగానీ, దూరదృష్టి గానీ, ఎలాంటి ప్రణాళిక గానీ లేవని మండిపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగ
విపక్ష మహిళా ఎంపీలు బుధవారం లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీతోసహా అధికార పక్ష ఎంపీల సీట్లను అడ్డుగా నిలుచోవడంతో సభలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్�
Rahul Gandhi: కేంద్ర మంత్రి బిట్టను మిత్రద్రోహి అని రాహుల్ విమర్శించారు. ఇక రాహుల్ ఈ దేశానికే శత్రువు అని మంత్రి బిట్టు కౌంటర్ ఇచ్చారు. ఈ ఘటన పార్లమెంట్ ఆవరణలో ఇవాళ జరిగింది. రాహుల్ షేక్ హ్యాండ్ ఇవ్వ�
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ ఆమెకు 9వది. మహిళా మంత్రిగా ఇదొక రికార్డు. ఏ ఒక్కవర్గాన్నీ సంతృప్తి పరచలేకపోవడం అనేది మరో రికార్డుగా నిలుస్తున్నదన�
Rahul Gandhi: అమెరికా, భారత్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రధాని మోదీ అమ్ముడుపోయినట్లు పేర్కొన్నారు. ట్రంప్ వత్తిడికి మోదీ తలొగ్గినట్లు ఆరోపించారు.
Kerala MPs | కేంద్రమంత్రి (Union Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) ఆదివారం లోక్సభ (Lok Sabha) లో ప్రవేశపెట్టిన బడ్జెట్పై కేరళకు చెందిన ప్రతిపక్ష ఎంపీలు నిరసన వ్యక్తంచేశారు. ఇవాళ ఉదయం పార్లమెంట్ ఆవరణలో వారు నిరసనకు దిగారు.
రాష్ట్రంలో రాజకీయంగా చీమ చిటుక్కుమన్నా చటుక్కున మీడియా ముందుకొచ్చే బీజేపీ ఎంపీలు మరోసారి హైదరాబాద్ నగరానికి తీరని అన్యాయం చేశారు. ప్రజలు ఎంతో నమ్మకంతో హైదరాబాద్ మహా నగర పరిధిలోని మూడు లోక్సభ స్థానా
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ఆదివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు నిరాశే మిగిలింది. రాష్ట్రం నుంచి పెద్దసంఖ్యలో బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్�
హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం మరోసారి ధోఖానిచ్చింది. సిటీ ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండగా, ఖాళీ చేతులతోనే లేవని సమాధానం చెప్పింది. భారీ ప్రాజెక్టులను కూడా పరిగణనలోకి తీసుకోకుండా, కేంద్రం నుంచి వచ
కొత్త పద్దుకు వేళైంది. ఎప్పట్లాగే వేతన జీవులు, సీనియర్ సిటిజన్లు ఈసారి బడ్జెట్పైనా గంపెడాశలు పెట్టుకున్నారు. వ్యాపార, పారిశ్రామిక వర్గాలు పన్ను విధానాల్లో ఎదుర్కొంటున్న సమస్యలు తీరుతాయా? అని వేచిచూస�
Economic Survey | కేంద్ర ఆర్థిక మంత్రి (Union Finance Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) గురువారం పార్లమెంట్లో ఆర్థికసర్వే (Economic Survey) ను ప్రవేశపెట్టారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) జీడీపీ వృద్ధిరేటు 6.8-7.2 గా అంచనా వేస్తూ.. గత ఏడాది కంటే �