Minimum Balance | ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు ఖాతాదారులకు గట్టి షాకిచ్చాయి. గడిచిన మూడేండ్లలో కనీస నగదు నిల్వలు లేని ఖాతాల నుంచి రూ.19 వేల కోట్లు జరిమానా వసూలు చేశాయని పార్లమెంట్కు కేంద్ర ప్రభుత్వం వెల్లడించ�
CEC Gyanesh Kumar: చీఫ్ ఎలక్షన్ కమీషనర్ జ్ఞానేశ్ కుమార్పై ఇండియా బ్లాక్ పార్టీలు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నాయి. ఇవాళ పార్లమెంట్లో రాజ్యసభ విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే నేత
పార్లమెంట్ మలి విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. నేటి అజెండా ప్రకారం, స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం లోక్సభ వ్యవహారాల్లో లిస్ట్ చేసిన ఏకైక
Lok Sabha : వచ్చే వారం లోక్సభలో స్పీకర్పై కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం పెట్టబోతుంది. ఈ నేపథ్యంలో ఈ తీర్మానంపై ఉత్కంఠ నెలకొంది. అందుకే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చే�
Sonia Gandhi: కేంద్ర సర్కారు వ్యవహార శైలిపై కాంగ్రెస్ నేత సోనియా గాంధీ అసహనం వ్యక్తం చేశారు. ఇరాన్ సుప్రీంనేత అయతుల్లా అలీ ఖమేనీ మృతి కేసులో మోదీ ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయకపోవడాన్ని సోనియా త�
Rahul Gandhi: మాజీ ఆర్మీ చీఫ్ నరవణే రాసిన ఓ బుక్లోని కొన్ని అంశాలు రాహుల్ గాంధీ లోక్సభలో లేవనెత్తడం తీవ్ర వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. అయితే ఆ బుక్ను పబ్లిష్ చేయలేదని పెంగ్విన్ సంస్థ చెబ�
పార్లమెంట్లో వేయాల్సిన ప్రశ్నలపై నరేంద్ర మోదీ ప్రభుత్వం పరిమితులు విధించింది. ప్రధాని మోదీ సారథ్యంలో నడిచే సహాయ నిధుల వివరాలను ఎవరూ ప్రశ్నించడానికి వీల్లేదంటూ ఆంక్షలు విధించింది. ప్రభుత్వ తీరుపై ఆగ్�
Lok Sabha | లోక్సభ (Lok Sabha) లో గందరగోళం ఇవాళ కూడా కొనసాగింది. రాజ్యసభ (Rajya Sabha) లో గురువారం ప్రధాని మోదీ (PM Modi) మాట్లాడుతూ చేసిన విమర్శలపై విపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు. లోక్సభలో తమ నాయకుడికి మాట్లాడే అవకాశం ఎందు
Parliament | కాంగ్రెస్ పార్టీ (Congress Party) పై ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీకి ఒక ఆలోచనా విధానంగానీ, దూరదృష్టి గానీ, ఎలాంటి ప్రణాళిక గానీ లేవని మండిపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగ
విపక్ష మహిళా ఎంపీలు బుధవారం లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీతోసహా అధికార పక్ష ఎంపీల సీట్లను అడ్డుగా నిలుచోవడంతో సభలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్�
Rahul Gandhi: కేంద్ర మంత్రి బిట్టను మిత్రద్రోహి అని రాహుల్ విమర్శించారు. ఇక రాహుల్ ఈ దేశానికే శత్రువు అని మంత్రి బిట్టు కౌంటర్ ఇచ్చారు. ఈ ఘటన పార్లమెంట్ ఆవరణలో ఇవాళ జరిగింది. రాహుల్ షేక్ హ్యాండ్ ఇవ్వ�
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ ఆమెకు 9వది. మహిళా మంత్రిగా ఇదొక రికార్డు. ఏ ఒక్కవర్గాన్నీ సంతృప్తి పరచలేకపోవడం అనేది మరో రికార్డుగా నిలుస్తున్నదన�