Custodial Deaths | ఈ ఏడాది తొలి 74 రోజుల్లోనే దేశవ్యాప్తంగా 170 కస్టడీ మరణాలు నమోదయ్యాయి. 2026 జనవరి 1 నుంచి మార్చి 15 వరకు నమోదైన లాకప్ డెత్ కేసుల వివరాలను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్కు వెల్లడించింది.
West Asia Crisis: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో రేపు అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆల్ పార్టీ మీటింగ్కు కేంద్ర సర్కారు సందేశం పంపింది. కోవిడ్ లాంటి పరిస్థితి ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని �
రైతులకు పూర్తిగా రుణ మాఫీ చేయాలన్న ప్రతిపాదనేదీ తమ ప్రభుత్వ పరిగణనలో లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంట్లో తెలిపారు. అయితే రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కే
రణగొణ ధ్వనులు, వాగ్వాదాలు, ప్రసంగాలతో కన్పించే రాజ్యసభలో బుధవారం ఎంపీగా పదవీ విరమణ చేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాస్యోక్తులతో సభ నిండిపోయింది.
Bank Write Off | బ్యాంకుల్లో రెడ్ కార్పెట్ పర్చిమరీ ఇచ్చిన బడా రుణాలన్నీ మొండి బకాయిలుగానే మారిపోతున్నాయి. చివరకు ఆ అప్పుల కుప్పల్ని రైటాఫ్ల పేరిట తొలగించి ఖాతా పుస్తకాలను క్లీన్ చేసుకుంటున్నారు బ్యాంకర్లు.
Minimum Balance | ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు ఖాతాదారులకు గట్టి షాకిచ్చాయి. గడిచిన మూడేండ్లలో కనీస నగదు నిల్వలు లేని ఖాతాల నుంచి రూ.19 వేల కోట్లు జరిమానా వసూలు చేశాయని పార్లమెంట్కు కేంద్ర ప్రభుత్వం వెల్లడించ�
CEC Gyanesh Kumar: చీఫ్ ఎలక్షన్ కమీషనర్ జ్ఞానేశ్ కుమార్పై ఇండియా బ్లాక్ పార్టీలు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నాయి. ఇవాళ పార్లమెంట్లో రాజ్యసభ విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే నేత
పార్లమెంట్ మలి విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. నేటి అజెండా ప్రకారం, స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం లోక్సభ వ్యవహారాల్లో లిస్ట్ చేసిన ఏకైక
Lok Sabha : వచ్చే వారం లోక్సభలో స్పీకర్పై కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం పెట్టబోతుంది. ఈ నేపథ్యంలో ఈ తీర్మానంపై ఉత్కంఠ నెలకొంది. అందుకే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చే�
Sonia Gandhi: కేంద్ర సర్కారు వ్యవహార శైలిపై కాంగ్రెస్ నేత సోనియా గాంధీ అసహనం వ్యక్తం చేశారు. ఇరాన్ సుప్రీంనేత అయతుల్లా అలీ ఖమేనీ మృతి కేసులో మోదీ ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయకపోవడాన్ని సోనియా త�