GPS spoofing | దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు ఎయిర్పోర్టుల సమీపంలో జీపీఎస్ జామ్, సంబంధిత సమస్యలు విమానాలకు ఎదురైనట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సోమవారం పార్లమెంట్కు ఈ విషయం వెల్లడించింది. రాజ్యసభలో ఎంపీ ఎస�
Renuka Chowdhury: సభలో కూర్చున్నవాళ్లు కరుస్తారని, శునకాలు కాదు అని కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. ప్రభుత్వానికి జంతువులు అంటే ఇష్టం లేదని, వీధి కుక్కలను రక్షించే చట్టాలు లేవని ఆమె అన్నారు. పార�
నదీజలాల్లో తెలంగాణకు దక్కాల్సిన హక్కులపై పార్లమెంట్ వేదికగా బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని పార్టీ పార్లమెంటరీ పక్ష నేత కేఆర్ సురేశ్రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడుతామని తేల
YS Jagan | ఏపీలో రైతాంగం ఎదుర్కొంటున్న సంక్షోభంతో పాటు ఏపీ హక్కులు సాధన కోసం పార్లమెంట్లో పోరాడాలని వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఎంపీలకు సూచించారు. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు కానున్న విషయం తెలిసిందే
14 Bills To Be Introduced | పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో 14 బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రతిపాదిత అణుశక్తి బిల్లు 2025 ఇందులో కీలకమైనది. భారత ఉన్నత విద్యా కమిషన్ బిల్లు 2025 కూడా ప్రాధాన్యత సంత�
all-party meet | సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. పార్లమెంట్ సమావేశాల గడువు, ప్రవేశపెట్టనున్న బిల్లులతో పాటు ప్రతి�
పార్లమెంటు శీతాకాల సమావేశాల తేదీలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ 1 నుంచి 19 వరకు సమావేశాలు నిర్వహించనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు శనివారం ప్రకటించారు. ఈ మూడు వారాల సెష�
Parliament | పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు (Winter Session Of Parliament) కేంద్రం సిద్ధమైంది. డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 19 వరకూ ఈ సమావేశాలు కొనసాగనున్నాయి.
బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో అమోదించి,తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు, బీసీ జేఏసీ తెలంగాణ రాష్ట్ర కో అర్డినేటర్ గుజ్జ సత్యం డిమాండ్ చేశారు.
Vice President Elections | భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ (Vice President Elections) మంగళవారం ఉదయం ప్రారంభమైన విషయం తెలిసిందే. పార్లమెంట్ (Parliament) నూతన భవనంలోని ‘ఎఫ్-101 వసుధ’లో ఉదయం 10 గంటలకు ఓటింగ్ మొదలైంది.