పార్లమెంటులో ఎన్డీఏ కూటమికి మూడింట రెండొంతుల మెజారిటీ సమకూర్చుకోవడానికి అప్రజాస్వామిక రాజకీయ క్రీడ వేగంగా నడుస్తున్నది. లోక్సభలో బీజేపీకి సొంత మెజారిటీ లేకపోవడంతో జేడీయూ, తెలుగుదేశం వంటి భాగస్వామ్య
తృణమూల్ కాంగ్రెస్లో సంక్షోభం మరింత ముదిరింది. పార్టీ అధినేత్రి, బెంగాల్ మాజీ సీఎం మమత బెనర్జీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే 61 మంది ఎమ్మెల్యేలు వేరు కుంపటి పెట్టుకోగా, తాజాగా 20 మంది ఎంపీలు ఝలక్ ఇచ్చార�
Shashi Tharoor: దిగువ సభ సంఖ్యను 850కి పెంచడం ఓ జోక్ అవుతుందని ఎంపీ శశిథరూర్ అన్నారు. చైనా పీపుల్స్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్కు ఇది దేశీ వర్షన్ అవుతుందని ఆయన విమర్శించారు. కాలిఫోర్నియాలో జరుగుతున్�
హైదరాబాద్ నగరాన్ని సిగ్నల్ ఫ్రీ సిటీగా మారుస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఇందుకోసం అండర్పాస్, సర్ఫేస్, ఎలివేటెడ్ అనే మూడు విధానాలను అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఆధునీకరణ, పట్టణీకరణతో భవ�
PM Modi | పార్లమెంట్ (Parliament) లో మహిళా రిజర్వేషన్ల బిల్లు (Woman Reservation Bill) కు ఆమోదం కోసం తాము ఎంతగానో ప్రయత్నించామని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) చెప్పారు. కాంగ్రెస్ (Congress), సమాజ్వాది పార్టీ (Samajwadi Party) లాంటి ప్రతిపక్ష పా�
పార్లమెంట్లో 131వ రాజ్యాంగ (సవరణ) బిల్లు వీగిన అనంతరం ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించడంపై కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మంగళారం సభా హక్కుల నోటీస్ అందించారు.
లోక్సభలో డీలిమిటేషన్ బిల్లుకు బ్రేక్ పడిన నేపథ్యంలో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లు ఆగిపోయినట్టేనా? కొత్త జనాభా లెక్కలపై సమగ్ర నివేదిక వచ్చిన తరువాతే మహిళా రిజర్వేషన్లు కొలిక్కి వస్తా�
పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో తెలంగాణపై అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యపై మాజీ మంత్రి జోగు రామన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ విషం చిమ�
Delimitation | మహిళా బిల్లు పేరిట డీలిమిటేషన్ను చేపట్టాలన్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వ చర్యలు బ్యాక్ఫైర్ అయ్యాయి. శుక్రవారం నిర్వహించిన ఓటింగ్లో అవసరమైన మెజారిటీని సాధించలేక 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభ
Delimitation | కేంద్రంలోని బీజేపీ సర్కార్కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. మహిళా రిజర్వేషన్ల బిల్లు పేరిట నియోజకవర్గాల పునర్విభజన క్రతువును పూర్తి చేయాలనుకొన్న మోదీ-షా ద్వయానికి గట్టి షాక్ తగిలింది.
రాష్ట్ర విభజనపై అవగాహన రాహిత్యంతో మాట్లాడిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్.. బీఆర్ఎస్ శ్రేణులతో కల�
తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానించిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యను వెంటనే పార్లమెం ట్ నుంచి సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్వీ వికారాబాద్ జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయరావు డి�
Riddle of 16 | లోక్సభలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ, నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన మూడు బిల్లులపై శుక్రవారం సభలో మాట్లాడారు. అయితే తన ప్రసంగాన్ని ఒక చిక్కుముడితో ముగించారు. అంతా ‘1