Vice President Elections | భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ (Vice President Elections) మంగళవారం ఉదయం ప్రారంభమైన విషయం తెలిసిందే. పార్లమెంట్ (Parliament) నూతన భవనంలోని ‘ఎఫ్-101 వసుధ’లో ఉదయం 10 గంటలకు ఓటింగ్ మొదలైంది.
పార్లమెంట్ సభ్యులు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం ప్రశ్నోత్తరాల సమయంలో జవాబులు ఇవ్వడం సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ. కాని, ఇటీవలి కాలంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆ సంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చినట్లు కనపడ�
Thailand PM | థాయ్లాండ్ (Thailand) తదుపరి ప్రధానిగా అనుతిన్ చార్న్విరాకుల్ (Anutin Charnvirakul) ను అక్కడి పార్లమెంట్ (Parliament) ఎన్నుకుంది. మాజీ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్ర (Paetongtarn Shinawatra) ను అక్కడి రాజ్యాంగ న్యాయస్థానం పదవి నుంచి త�
మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ సోమవారం అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి అందులో నివసిస్తున్న ఆయన, ప్రస్తుతానికి చాతర్పూర్లోని ఇండియన్ నేషనల్ లోక్దళ్ అధ్యక్షుడు అభయ్ �
‘ఒక దేశం-ఒక పార్టీ’ దిశగా దేశాన్ని బీజేపీ తీసుకువెళ్తున్నది. 30 రోజులపాటు కస్టడీలో ఉంటే 31వ రోజు ప్రధాని, సీఎం ఎవరైనా రాజీనామా చేయాలి లేదా పదవీ దానంతట అదే ఊడిపోయేలా 130వ రాజ్యాంగ సవరణ బిల్లును బీజేపీ ప్రభుత్వ�
దేశానికి మూల స్తంభాలైన చట్టసభలు, కార్యనిర్వాహక వ్యవస్థలు ఇటీవల తరచూ వివాదాస్పదమవుతున్నాయి. ఆ వ్యవస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలు కొందరు గతి, శ్రుతి తప్పి వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తున్�
దేశంలోని జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాల్లో వేలాది మంది దుర్మరణం చెందుతున్నారు. ఈ ఏడాది జూలై 17 వరకు ఈ తరహా ప్రమాదాల్లో 26,770 మంది చనిపోయారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల పార్లమెంట్లో ఎంపీ శశ్మిత�
పార్లమెంట్ వద్ద భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి శుక్రవారం ఉదయం ఓ చెట్టు ఎక్కి గోడ దూకి లోపలికి ప్రవేశించాడు. ఉదయం 6.30 గంటల సమయంలో జరిగిన ఈ ఘటన హై-ప్రొఫైల్ కాంప్లెక్స్లో భద్రతా ఏర్పాట్లపై తీవ్రమై
రైళ్లలోని మరుగుదొడ్లు, వాష్ బేసిన్లలో నీటి కొరతకు సంబంధించి 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వేకు 1,00,280 ఫిర్యాదులు అందాయని కాగ్ నివేదిక పేర్కొంది. ఈ నివేదికను బుధవారం పార్లమెంట్లో సమర్పించారు.
Lok Sabha : లోక్సభ ఇవాళ నిరవధిక వాయిదా పడింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఇవాళ 21వ రోజు. అయితే ఎక్కువ శాతం ఈ సెషన్లో నిరసనలతోనే సభ గడిచింది. బీహార్ ఓట్ల సవరణ అంశంపైనే సమావేశాలు సాగాయి.
Constitution Amendment Bill : రాజ్యాంగ సవరణ బిల్లులను విపక్షాలు వ్యతిరేకించాయి. దేశాన్ని బీజేపీ పోలీస్ రాజ్యంగా మారుస్తున్నదని విపక్ష నేతలు ఆరోపించారు. ఆ బిల్లు క్రూరమైందన్నాయి.
Monsoon Session | లోక్సభలో కేంద్ర ప్రభుత్వం మూడు బిల్లులను ప్రవేశపెట్టింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జమ్మూ కశ్మీర్ పునర్యవ్వస్థీకరణ సవరణ బిల్లు, యూటీల సవరణ బిల్లు, 130వ రాజ్యాంగ సవరణ బిల్లులను సభలో ప్రవేశపెట�
భారత ఎన్నికల కమిషన్ (ఈసీ)పై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతున్నది. అంతేకాదు, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) వల్ల తమ ఓటు హక్కును కోల్పోయే పరిస్థితి దాపురించిందని పేదలు, అణగారిన వర్గాల ఓటర్లు ఆ�