Rahul Gandhi | కోర్టు తీర్పు అనంతరం రాహుల్ శుక్రవారం పార్లమెంట్ సమావేశాలకు హాజరై అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ ఉదయం పార్లమెంట్ (Parliament) ప్రాంగణంలో జరిగిన పార్టీ ఎంపీల సమావేశానికి రాహుల్ హాజరయ్యారు.
సీబీఐ హోదా, దాని అధికారాలు, విధులను నిర్వచించేలా కొత్త చట్టాన్ని తీసుకురావాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసింది. సీబీఐ తమ రాష్ట్రంలో అడుగుపెట్టకుండా చాలా రాష్ర్టాలు జనరల్ కన్సెంట్ను ఉప
షెడ్యూల్ కంటే వారం ముందుగానే పార్లమెంట్ సమావేశాలను నిరవధికంగా వాయిదావేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. అదానీ-హిండెన్బర్గ్ నివేదిక అంశంపై జేపీసీ వేయాలని బీఆర్ఎస్, ఇతర విపక్ష పా�
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిం చే బిల్లును పా ర్లమెంట్లో ప్రవేశపెట్టేలా కేంద్ర ప్రభుత్వంపై అం దరూ ఒత్తిడి తేవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. సమాజంలో సగభాగం,
అదానీ-హిండెన్బర్గ్ నివేదికపై విచారణకు జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), ఇతర విపక్ష పార్టీల ఎంపీలు మంగళవారం పార్లమెంట్లో వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
Parliament | పార్లమెంట్లో రభస కంటిన్యూ అవుతూనే ఉన్నది. రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై దాదాపు 10 రోజులు కావస్తున్నా ఉభయసభల్లో వాయిదాల పర్వం మాత్రం ఆగడంలేదు.
Parliament: అదానీపై జేపీసీ వేయండి.. ఆయన్ను అరెస్టు చేయండి.. అంటూ ఇవాళ విపక్షాలు పార్లమెంట్లో ఆందోళన చేపట్టాయి. బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్పై విపక్ష పార్టీలు నినాదాలు చేశాయి.
అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలనే డిమాండ్తో బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో పట్టువిడవకుండా ఆందోళన చేస్తున్నారు. అదానీ-హిండెన్బర్గ్ నివేదిక అంశంపై చర్చించాలని,
Jairam Ramesh | నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరామ్ రమేశ్ మరోసారి ఆగ్రహం వ్యక్తంచేశారు. అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయడానికి ప్రభుత్వానికి వచ్చ
పార్లమెంటు వేదికగా కేంద్ర జల్శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు పచ్చి అబద్ధాలు చెప్పారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ మం డిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వా�
Nama Nageshwar Rao:అదానీ అంశంపై జేపీసీ వేసి, ఆ అంశంపై పార్లమెంట్లో చర్చ చేపట్టే వరకు తమ పోరాటం ఆగదని నామా నాగేశ్వర రావు అన్నారు. మోదీ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు. పార్లమెంట్ ఆ
BRS Protest: బీఆర్ఎస్ ఎంపీలు నినాదాలతో హోరెత్తించారు. అదానీ స్కామ్పై జేపీసీ వేయాలని కోరారు. పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం ముందు ప్రదర్శన చేపట్టారు. ఈ నిరసనలో కాంగ్రెస్ పార్టీ కూడా పాల్గొన్నద