జెన్ జీ నిరసనలు, విద్యార్థులు, విపక్షాలతో అధికార పక్షానికి మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ ఎన్డీయే మిత్రపక్షం ఎల్జేపీ యువత కోసం శాశ్వతంగా జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని లోక్సభలో శుక్రవారం ప్రైవేట్ మెం�
కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజనకు కసరత్తు చేస్తున్నది. 543 లోక్సభ సీట్లను 824-850కి పెంచుతామని చెప్తున్నది. కానీ లోక్సభ సీట్లను పెద్దఎత్తున పెంచడం వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉన్నదని అనిప
Vande Mataram : కేంద్రం ప్రవేశపెట్టిన వందేమాతరం బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. గురువారం లోక్సభలో ఈ బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. రాజ్యసభలో బుధవారమే ఈ బిల్లు ఆమోదం పొందగా.. గురువారం లోక్సభలో ఆమోదం లభిం
MP Vaddiraju | ఖరీఫ్ సీజన్లో తెలంగాణ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సకాలంలో ఎరువులు,యూరియాను అందించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వా న్ని కోరారు.
గత సంవత్సరం 260 మంది ప్రాణాలు కోల్పోయిన ఎయిరిండియా విమాన దుర్ఘటనకు సంబంధించి దర్యాప్తు తుది దశకు వచ్చినట్టు కేంద్రం తెలిపింది. ప్రమాదానికి గురైన విమానంలో ఇంధన నియంత్రణ స్విచ్ లాకింగ్ మెకానిజంలో ఎటువంట
దాదాపు 576 మంది వ్యక్తులు 2025-26 మదింపు సంవత్సరానికి సంబంధించి తమ ఆదాయపు పన్ను రిటర్న్లలో రూ.100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ స్థూల ఆదాయాన్ని ప్రకటించారని, ఇది గత ఐదేండ్లలో నాలుగు రెట్ల పెరుగుదల అని సోమవారం ప్రభు
Dharmendra Pradhan | నీట్ పేపర్ లీక్ వివాదంపై దేశవ్యాప్తంగా జరిగిన విద్యార్థి నిరసనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ఆయన రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యాడు.
దేశ విద్యార్థులు మూడు ప్రధాన డిమాండ్లను సాధించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం కీలక ప్రకటనలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో మరో వీడియో విడుదల చేశారు. పరీక్షల్లో సంస్కరణల కోసం ప్రముఖ సాంకేతిక నిపు�
ఢిల్లీ ట్యాక్సీ, పర్యాటక, టూర్ ఆపరేటర్ల సంఘం ఇథనాల్ కలిపిన పెట్రోల్ అమలుకు వ్యతిరేకంగా ఆగస్టు 4న పార్లమెంట్కు పాదయాత్ర చేపడుతున్నట్టు శనివారం ప్రకటించింది.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం డిమాండ్, నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారంతోసహా వివిధ కీలక అంశాలపై విపక్ష సభ్యులు సృష్టించిన అవాంతరాల మధ్య పార్లమెంట్ ఉభయ సభలు శుక్రవారం వరు
నీట్ పేపర్ లీక్పై నిరసనలు, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ విపక్షాలు తమ ఆందోళన కొనసాగించడంతో పార్లమెంట్ ఉభయ సభలు గురువారం వరుసగా నాలుగవ రోజు కూడా స్తంభించిపోయాయి. ఎటువంటి కార్య�
Parliament: పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం వల్ల భారతీయ అంతర్జాతీయ విమానరంగానికి భారీ నష్టం వాటిల్లింది. ఇరాన్ వార్ వల్ల భారత విమాన సంస్థలకు చెందిన సుమారు 26 వేల విమాన ప్రయాణాలకు అంతరాయం ఏర్పడింది. ఈ �