RBI UDGAM : దేశంలోని వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేసి, మర్చిపోయిన, క్లెయిమ్ చేసుకోని సొమ్ము విలువ దాదాపు రూ.1 లక్ష కోట్లు ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. ఈ సొమ్మును గురించి తెలుసుకునేందుకు అవకాశాలు కూడా కల్పించింది. ఇ�
దేశ ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు పూర్తిగా నిరాశ కలిగించాయి. ప్రజల సమస్యలకు వేదిక కావాల్సిన సభ, పాలకప్రతిపక్షాల ఘర్షణలు, పరస్పర ఎగతాళితో నీరుగారింది. చర్చలు జరుగాల్స
Delimitation Bill : డీలిమిటేషన్ బిల్లుకు తమిళనాడుకు చెందిన డీఎంకే మద్దతు ఇస్తుందా..? పార్లమెంట్లో జరిగిన తాజా పరిణామాలు చూస్తే అవకాశాన్ని కొట్టి పారేయలేం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే పార్లమెంట్లో గుర�
Monsoon Session | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Monsoon Session) గురువారం నిరవధికంగా వాయిదాపడ్డాయి. ఈ రోజు లోక్సభ (Lok Sabha) ప్రారంభమైన తర్వాత సభ్యులంతా కలిసి వందేమాతరం (Vandematharam) లోని ఆరు చరణాలను ఆలపించారు. ప్రతిపక్ష నేత రా
FCRA Bill: వివాదాస్పద ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లును పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫారసు చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆ బిల్లును పాస్ చేస్తూ లోక్సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. జేపీసీ కమిటీలో 21 మంది లో
FCRA Bill : కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఎఫ్సీఆర్ఏ బిల్లుపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపాలని మోదీ ఆధ్�
దేశంలో పీజీ మెడికల్ సీట్లు అధికంగా ఉన్న రాష్ర్టాల జాబితాలో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 5,248 పీజీ సీట్లు ఉన్నాయని, వాటిలో 1,790 ప్రభుత్వ సీట్లు, 3,458 ప్రైవేట్ సీట్లు ఉన్నాయని కేం�
Amit Shah : పార్లమెంట్లో కొద్ది రోజులుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడనుంది. ఇటీవల సీజేపీ ర్యాలీ సందర్భంగా విద్యార్థులపై జరిగిన దాడి గురించి సమాధానం ఇచ్చేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అంగీకరించారు. ఈ వ
ప్రధాని విదేశీ పర్యటనల ఖర్చు అయిదేండ్లలో అయిదు రెట్లు పెరిగింది. 2021 నుంచి ఇప్పటి వరకు రూ.550 కోట్లకు పైగా ప్రభుత్వ సొమ్మును ఆయన పర్యటనలకు ఖర్చు పెట్టారు.
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 93వ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, ఎంపీ దీవకొండ దామోదర్రావు ఘనంగా నివాళులర్పించారు.
Delimitation Bill : కొంతకాలంగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుతోపాటు డీ లిమిటేషన్ బిల్లులపై ముందడుగు పడనుంది. ఈ రెండు బిల్లుల్ని కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతుంది. ఇందుకోసం ఈ వర్షాకాల సమావేశాల్లో�
దేశీయ, అంతర్జాతీయ విమానయాన సర్వీసుల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయం ఇది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు దేశ, విదేశాలకు నడుపుతున్న విమాన సర్వీసులకు సంబంధించి 352 సాంకేతిక లోపాలు నమోదయ్యాయని, ఇందులో 334 లోపాలు
దేశ రాజధానిలో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేపట్టిన చలో పార్లమెంట్ ర్యాలీలో పాల్గొన్న నిరసనకారులపై ఢిల్లీ పోలీసులు జూలై 20న తీవ్రమైన బలప్రయోగం జరిపి రెండు వారాలు గడిచినప్పటికీ కేంద్ర హోం మంత్రి అమిత్
Supreme Court | సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ‘సుప్రీం కోర్టు జడ్జిల సంఖ్య సవరణ బిల్లు-2026 (Supreme Court Number of Judges Amendment Bill)’ కు లోక్సభ ఆమోదం తెలిపింది. సీజేఐ సహా జడ్జీల సంఖ్యను 34 నుంచి 38