జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలో చేపట్టిన వివిధ సివిల్ వర్క్స్ టెండర్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ ఆమ్రపాలి సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
Minister Talasani | బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పార్కులలో(Parks) పచ్చదనాన్ని పెంచి ఎంతో అభివృద్ధి చేసిందని సనత్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani )అన్నారు. ఆదివారం ఎన్నికల ప్రచా
ఎండిపోయిన గడ్డి, చెత్త కాగితాలు, పిచ్చి మొక్కలతో నిండి పోయిన పార్కులు అసాంఘీక కార్యాకలాపాలకు నిలయంగ ఉం డేవి. అలాంటి పార్కులు ప్రస్తుతం పచ్చటి పచ్చిక బయ ళ్లు, ఒపెన్ జిమ్లు, పిల్లలు ఆడుకుకునేందుకు వీలుగా
గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగర వాసులు ఇండ్లకే పరిమితమయ్యారు. పాఠశాలలకు, ఉద్యోగులకు సెలవులు ప్రకటించగా టీవీలకే అతుక్కుపోయారు. ఆదివారం వరుణుడు శాంతించడంతో అంతా పార్కుల బాట �
సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.50కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులతో మానుకోటలో ప్రగతి బాట పట్టనున్నది. ఆ నిధులతో మానుకోట రూపురేఖలు మార్చే విధంగా పలు అభివృద్ధి పనులకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, �
తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నది. పట్టణ, నగర ప్రజల అవసరాలకు అనుగుణంగా పలు పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నది. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా ప్రభుత
గద్వాల జిల్లా కేంద్రంలో మున్సిపల్ నిధులతో స్మృతి వనం పార్కు పునర్నిర్మాణం అవుతున్నది. పార్కులోని వస్తువులు అబ్బురపరిచేలా ఉన్నాయి. రూ.30 లక్షలతో ఈ పార్కులను సుందరీకరిస్తున్నారు.
రాష్ట్రంలో నెహ్రూ జూపార్క్తోపాటు ఇతర పార్క్లను అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు కల్పించి అప్గ్రేడ్ చేయనున్నట్టు అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. 60 ఏండ్లు పూర్తి చేసుకున్న నెహ్రూ జ�
సూర్యాపేట పట్టణంలో పిల్లలు ఆడుకునేందుకు మోడ్రన్ పార్కులు అందుబాటులోకి వచ్చాయి. అందమైన గ్రీనరీతోపాటు ఊయల, జారుడు బండ, బ్యాలెన్సింగ్ బెంచీలు, వాకింగ్ ట్రాక్, పలు జంతువుల ఆకృతుల్లో ఏర్పాటు చేసిన బెంచీ�
లేక్ సిటీగా వర్ధిల్లిన హైదరాబాద్ మహానగరం రాష్ట్ర ఏర్పాటు నాటికి కాంక్రీట్ జంగల్గా మారిపోయింది. నిరాదరణకు గురైన నీటి వనరులకు తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయతో పూర్వ వైభవం కల్పించింది. ముఖ్యమంత్రి క
నగర శివారు ప్రాంతాల్లో పార్కులు, పచ్చదనం పెంపకం, వాటి నిర్వహణలో హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) రాష్ర్టానికి రోల్ మోడల్గా నిలుస్తున్నది.
పొద్దంతా వ్యవసాయ పనులు చేసి సాయంత్రం వేళల్లో సేద తీరాలంటే నాడు చెరువు కట్టలు, పొలం గట్లు మినహా మరేవీ పల్లెల్లో కనిపించేవి కాదు. కుటుంబంతో కలిసి పార్కులకు వెళ్లాలంటే కిలోమీటర్ల దూరం పోవాల్సిందే.
శివారు ప్రాంతాల్లో ప్రణాళికగా పట్టణీకరణ జరిగేలా హెచ్ఎండీఏ ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నది. ప్రస్తుత అవసరాలే కాకుండా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని హెచ్ఎండీఏ మౌలిక వసతుల కల్పనపై దృష�