Dharmendra Pradhan | గత ఏడేళ్లలో పేపర్ లీకేజీలకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ లేవని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ (Dharmendra Pradhan) స్పష్టం చేశారు.
AAP : నీట్ పరీక్షల్లో అక్రమాలపై మోదీ లక్ష్యంగా ఆప్ విమర్శలు గుప్పించింది. దేశంలో ఎక్కడైనా ప్రశ్నా పత్రాలు లీకయితే నిందితులను కఠినంగా శిక్షించేలా గట్టి చట్టాన్ని తీసుకురావాలని ఆ పార్టీ ఎంపీ సందీప్ పాఠ�
వైద్య కళాశాలలో ప్రవేశాలకు పోటీ అధికంగా ఉంటుంది. సీట్లు తక్కువగా ఉండటం, అభ్యర్థులు లెక్కకు మిక్కిలిగా ఉండటమే అందుకు కారణం. దాంతో సహజంగానే కఠినమైన ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు.
పేపర్ లీక్లు, అమ్మకాల సమాచారం తనకు తెలియదని టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అన్నారు. మూడు పేపర్ లీకులు, ఆరు పశ్నపత్రాల అమ్మకాలు అంటూ కాంగ్రెస్ నాయకుడు అనిల్ ఈరవత్రి చేసిన వ్యా�
పోటీ పరీక్షల్లో అవకతవకలను అరికట్టేందుకు రూపొందించిన బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 6నే ఈ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలుపగా.. తాజాగా శుక్రవారం రాజ్యసభ ఆమోదించింది.
దేశంలో కరప్షన్కు మోదీ కెప్టెన్ అని, దానికి క్యాప్షన్ బీజేపీ అని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని కలలుగంటున్నారని.. కానీ అంధకారంలోకి వెళ్లడం ఖాయమని ఎద్�
Paper Leakages | రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతుందని తుంగుతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్(Mla Kishore Kumar) ఆరోపించారు.