Punjab Paper Leaks : పంజాబ్లో కూడా ఇటీవల వరుసగా పేపర్ లీకేజీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పేపర్ లీకేజీలను వ్యతిరేకిస్తూ ఇప్పుడు బీజేపీ ఆందోళనకు దిగింది. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ కేంద్ర కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు ఆందో�
దేశ విద్యార్థులు మూడు ప్రధాన డిమాండ్లను సాధించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం కీలక ప్రకటనలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో మరో వీడియో విడుదల చేశారు. పరీక్షల్లో సంస్కరణల కోసం ప్రముఖ సాంకేతిక నిపు�
CJP protest : నీట్ పేపర్ లీకేజీని వ్యతిరేకిస్తూ సీజేపీ చేపట్టిన ఆందోళనలో విద్యార్థులు, యువతపై పోలీసులు లాఠీచార్జి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనల్లో గాయపడ్డ విద్యార్థులకు సంఘీభావంగా, కేంద్ర విద్యా
గత పదేండ్లలో 152 పేపర్లు లీక్ అయ్యాయని లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. నీట్పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న వేళ.. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 152 పేపర్లు లీక్ అ�
Rahul Gandhi : దేశంలో వరుసగా జరుగుతున్న పేపర్ లీకేజీలు, ఉద్యోగ నియామకాల్లో ఆలస్యాన్ని నిరసిస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిరసన చేపట్టనున్నారు. దేశంలోని పలు ప
Rahul Gandhi : పేపర్ లీకేజీ, పరీక్షల్లో స్కాంలు వంటి అంశాల్లో కేంద్ర సర్కార్ వైఫల్యాలపై పోరాడేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఆ పార్టీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన క�
పరీక్షల నిర్వహణలో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. వరుసగా ప్రశ్నపత్రాల లీక్లతో విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని శుక్రవారం ఎక్స్ వేదికగా ఆందోళన వ
Dharmendra Pradhan | గత ఏడేళ్లలో పేపర్ లీకేజీలకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ లేవని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ (Dharmendra Pradhan) స్పష్టం చేశారు.
AAP : నీట్ పరీక్షల్లో అక్రమాలపై మోదీ లక్ష్యంగా ఆప్ విమర్శలు గుప్పించింది. దేశంలో ఎక్కడైనా ప్రశ్నా పత్రాలు లీకయితే నిందితులను కఠినంగా శిక్షించేలా గట్టి చట్టాన్ని తీసుకురావాలని ఆ పార్టీ ఎంపీ సందీప్ పాఠ�
వైద్య కళాశాలలో ప్రవేశాలకు పోటీ అధికంగా ఉంటుంది. సీట్లు తక్కువగా ఉండటం, అభ్యర్థులు లెక్కకు మిక్కిలిగా ఉండటమే అందుకు కారణం. దాంతో సహజంగానే కఠినమైన ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు.
పేపర్ లీక్లు, అమ్మకాల సమాచారం తనకు తెలియదని టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అన్నారు. మూడు పేపర్ లీకులు, ఆరు పశ్నపత్రాల అమ్మకాలు అంటూ కాంగ్రెస్ నాయకుడు అనిల్ ఈరవత్రి చేసిన వ్యా�
పోటీ పరీక్షల్లో అవకతవకలను అరికట్టేందుకు రూపొందించిన బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 6నే ఈ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలుపగా.. తాజాగా శుక్రవారం రాజ్యసభ ఆమోదించింది.