మనదేశంలోని చాలా గ్రామాల్లో పేరుకే మహిళా సర్పంచి. అధికారం అంతా భర్తలు లేదా తండ్రులదే. ఇలా పరోక్షంగా పెత్తనం చేస్తూ, మహిళా సాధికారతను దెబ్బతీస్తున్న పురుషులపై జరిమానాలు విధించాలని కేంద్ర ప్రభుత్వం ఏర్పా�
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ (సీఆర్డీ) కార్యాలయంలో ఓ రిటైర్డ్ అధికారి తిష్ట వేశాడు. ఆయన చెప్పిందే వేదం.. ఆయన చేసిందే రాజ్యాంగం అన్నట్టుగా వ్యవహారశైలి ఉంటుందని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం నుం�
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్రెడ్డి ఇటీవల ప్రకటన చేయడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అందుకు సంబంధించిన కసరత్తును కూడా చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ‘పంచాయతీరాజ్ చట్టం-2018’ ప్రకా�
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాచీన కట్టడాల పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు ముందుకు రావడం అభినందనీయమని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. లింగంపేట మండల కేంద్రంలోని నాగన్న బావిని ఆయన గురువారం సందర
నీటి పంపిణీలో ఎలాంటి ఆటంకం జరుగకుండా చూడాలని పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. తాగు నీటి సరఫరా కోసం చేపడుతున్న కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మేడ్చల్ మండలంలోని ఘన్�
ACB Raid | గ్రామాల్లో విద్యుద్ధీపాలను అమర్చినందుకు గాను తనకు రావల్సిన డబ్బులను అడిగిన బాధితుడి నుంచి లంచం తీసుకున్న పంచాయతీరాజ్ ఏఈఈ ని అవినీతి నిరోధక అధికారులు రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో భారీగా బదిలీలు అయ్యాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ బదిలీలను చేపట్టింది.
ఫిబ్రవరి 1వ తేదీతో సర్పంచుల పదవీకాలం ముగుస్తుంది. ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రభుత్వ నిర్ణయం మేరకు రేపటి నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికారులను నియమించడం జరుగుతుంది. జిల్లాలోని 461 గ్రామ పంచాయతీలకు ప్రత్�
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఇక్కడ నేను, కేసీఆర్ ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ సాధించడం ఖాయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ జోస్యం చెప్పారు. ఆదివారం రఘునాథప
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పదోన్నతి పొందిన ఇంజినీర్లకు పోస్టింగులిస్త్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని ఆ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార
సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక చేయూతతో రాష్ట్రంలో కులవృత్తులకు పూర్వవైభవం సంతరించుకుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన�
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఉపాధి అవకాశాల్లో మహిళలకే అధిక ప్రాధాన్యం ఉంటుందని పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా అన్నారు. మంగళవారం మండలంలోని కోనాయిమాకుల మరియపురం, గం�