పంచాయతీ పారిశుధ్య కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం, అంత్యక్రియలకు ఇచ్చే మొత్తాన్ని పెంచుతూ పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ హనుమంతరావు ఆదేశాలు జారీచేశారు.
కరెంట్పై రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ను తరిమికొట్టాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పెద్దవంగర పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో బుధవారం సమీక్
రైతాంగానికి 24 గంటల ఉచిత కరెంట్ వద్దు..3 గంటల చాలన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని, రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీని రైతులు తన్ని తరిమి కొట్టాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి నీట�
పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ పునర్వ్యవస్థీకరణపై ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. గురువారం సచివాలయంలో మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావును కలిసి పుష్పగుచ్చాలు అందించ�
పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. కొత్త పోస్టులను సృష్టించింది. రోడ్లకు పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చే అధికారాన్ని అధికారులకు కట్టబెట్టింది. క్షేత్రస్థాయిల
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్)ను ప్రభుత్వం చర్చలకు పిలిచిందని జరుగుతున్న ప్రచారం నిజం కాదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు.
గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. జడ్పీ సమావేశ మందిరంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా గ్రామాల అభివృద్ధికి చేపడుతున్న పన
భవిష్యత్తు తరాల కోసం దేశంలో తొలిసారిగా కూల్ రూఫ్ పాలసీని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిందని, మున్ముందు ఈ విధానం దేశానికే ఆదర్శంగా మారనున్నదని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారక ర
పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కొత్తగా ఆరు గ్రామ పంచాయతీల ఏర్పాటుకు పంచాయతీరాజ్ చట్టంలో సవరణలను ప్రభుత్వం ప్రతిపాదించింది.
మారుమూల గ్రామాల ప్రజలకు సైతం కేంద్ర ప్రభుత్వ పథకాలు అందే లా అధికారులు కృషిచేయాలని నాగర్కర్నూల్ ఎంపీ, దిశ కమిటీ చైర్మన్ రాములు అధికారులను ఆదేశించారు. సోమవారం వనపర్తి కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి, స�
దేశంలో దక్షిణాది రాష్ట్రాలు గ్రామాలకు ఎక్కువ మొత్తంలో నిధులను బదలాయిస్తున్నాయని 15వ ఆర్థిక సంఘం సభ్యుడు అశోక్ లాహిరి చెప్పారు. దక్షిణాది రాష్ర్టాలను చూసి ఇతర రాష్ర్టాలు నేర్చుకోవాలని సూచించారు.
సీజనల్ వ్యాధులను నిరోధించేందుకు ప్రత్యేక చర్యలు క్షేత్ర స్థాయి సిబ్బందికి పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖల ఆదేశాలు హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు తగ్గుముఖం పట్టడంతో ప్�
ఫలితమిచ్చిన పంచాయతీ రాజ్ చట్టం బుధవారంతో మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సర్పంచ్లు హైదరాబాద్, జనవరి 30 : రాష్ట్రంలో 12,769 గ్రామపంచాయతీలు.. కొత్త పంచాయతీ రాజ్ చట్టం.. పల్లె ప్రగతి.. మూడేండ్లలో రూ.16 వేల కోట్ల�
హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ ఏకీకృత సర్వీస్రూల్స్ అమలుకు ఉన్న అడ్డంకులన్నీ క్రమంగా తొలగిపోతున్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి పంచాయతీరాజ్ టీ�