తమ తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ బుధవారం ఆయా పార్టీలు, సంఘాలు, కార్మికులు రాష్ట్ర ప్రభుత్వానికి ఏకరువు పెట్టాయి. ఎర్రుపాలెం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయ సూపరింటెండెంట్కు సీ�
పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం గల నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. దీంతో వారి కుటుంబాలు గడవడమే కష్టతరంగా మారింది. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కోదాడ రూరల్ మండలం కాపుగల్లు గ్రామ నాయక
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం గ్రీన్ చానల్ ద్వారా ప్రతినెలా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ కార్మికులు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడ
తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన చలో హైద్రాబాద్ కమిషనరెట్ కార్యక్రమానికి తరలి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న గ్రామపంచాయతీ మల్టీ వర్కర్ల ను పోలీస్ లు ముందస్తు అరెస్ట్ చేశారు. మంచిర్యా�
గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలను తక్షణమే అందజేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులతో కలిసి మంగళవారం జూలూరుపాడు ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర�
శామీర్పేట మండల పరిధిలోని లాల్గడీ మలక్పేటలో గురువారం నీటి ఎద్దడిని నిరసిస్తూ మహిళలు ఆందోళన నిర్వహించారు. పంచాయతీ కార్మికుల సమ్మె కారణంగా నీళ్లు వదలకపోవడంతో మూడు రోజుల నుంచి గ్రామంలో నీళ్లు రావడం లేద
గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్కే యాకూబ్ షావలీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయత�
పంచాయతీ కార్మికులకు వేతనాలు సకాలంలో చెల్లించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నేత మల్లేశ్యాదవ్ అన్నారు. అలియాబాద్ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న కార్మికుల సమ�
గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 17న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు టీయూసీఐ అనుబంధ తెలంగాణ ప్రగతిశీల గ్ర�
గడిచిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన వాగ్ధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ఉపాధ్�
పంచాయతీ కార్మికుల మెడకు ఉరితాడుగా మారిన మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు పాలడుగు భాస్కర్, రాష్ట్ర అధ్యక�
కొత్త ఏడాది నుంచి ఉద్యోగుల తరహాలో పంచాయతీ కార్మికులకు నేరుగా వేతనాలు చెల్లిస్తామని చెప్పిన సర్కారు మాటతప్పింది. గడువు ముగిసి నాలుగురోజులైనా ఖాతాల్లో నగదు జమచేయడంలో విఫలమైంది.
ప్రజా పోరాటాలు, ఉద్యమాలపై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్బంధాన్ని కొనసాగిస్తూనే ఉంది. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ వర్గం ఏ పిలుపునిచ్చినా వెంటనే పోలీసులను రంగంలోకి దింపి నిర్బంధక�
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పని చేస్తున్న 1200 మంది గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర పోతున్నదని, ఇది వదలకపోతే ఈనెల 20వ తేదీ తర్వాత సమ్మెలోకి వెళ్తామని పంచాయతీ ఎంప్లాయీస్ అం�