గ్రామ పంచాయతీ కార్మికుల వేతన బకాయిలను తక్షణమే మంజూరు చేయాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కొత్తపల్లి రవి, ప్రధాన కార్యదర్శి పీ అరుణ్ కుమార్, ఐఎఫ్టీయూ రాష్ట్�
ఆరు నెలలుగా బకాయి ఉన్న వేతనాలు చెల్లించాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం జనగామ కలెక్టరేట్ ఎదుట గ్రామపంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీలలో పనిచేసే 52వేల మంది కార్మికులకు ఏడు నెలలుగా బకాయి పడ్డ వేతనాలను తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు పాలడుగు
మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని మండలకేంద్రానికి చెందిన పంచాయతీ కార్మికులు మూడు, నాలుగు రోజుల కిందట విధులు బహిష్కరించారు. దీంతో మండల కేంద్రంలోని పంచాయతీ ట్రాక్టర్ పడకేయగా.. చెత్తాచెదారం ఎక్కడికక్కడ పే�
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మూత్రపిండాల రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నదని, దీనికి అనుగుణంగా బెడ్ల సంఖ్య పెంచాలని జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో బుధవా�
పారిశుధ్య నిర్వహణకు అంకితమై నిత్యం స్వచ్ఛ సమాజానికి పాటుపడుతున్న సఫాయి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర నిరాదరణకు గురైన పారిశుధ్య కార్మికులకు ఎకప్పటికప్పుడ�
రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్మికులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన సీఎం కేసీఆర్కు లేఖ రాశారు.