పారిశుధ్య నిర్వహణకు అంకితమై నిత్యం స్వచ్ఛ సమాజానికి పాటుపడుతున్న సఫాయి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర నిరాదరణకు గురైన పారిశుధ్య కార్మికులకు ఎకప్పటికప్పుడ�
రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్మికులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన సీఎం కేసీఆర్కు లేఖ రాశారు.