ప్రభుత్వరంగ సంస్థయైన బీఎస్ఎన్ఎల్ కూడా 4జీ సేవలు అందించడానికి సిద్ధమవుతున్నది. వచ్చే రెండు నెలల్లో 4జీ సేవలను ఆరంభించబోతున్నట్టు కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పీకే పుర్వార్ తెలిపారు.
హృద్యమైన ప్రేమకథలతో పాటు సామాజిక ఇతివృత్తాలను ఎంచుకొని సినిమాలు చేస్తూ సెన్సిబుల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు శేఖర్ కమ్ముల. త్వరలో ఆయన ధనుష్తో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. శ్రీవెంకటేశ�
‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో యువతరంలో మంచి ఫాలోయింగ్ను సంపాదించుకుంది పాయల్ రాజ్పుత్. అయితే ఆ క్రేజ్ను ఎక్కువ కాలం నిలుపుకోలేక పోయిందీ భామ. వరుస వైఫల్యాలతో రేసులో వెనకబడింది.
ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమాలకు మంచి ఆదరణ దక్కుతున్నది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ అగ్ర హీరోలు సైతం తెలుగు చిత్రాల్లో నటించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే సల్మాన్ఖాన్, సంజయ్దత్ వంటి
‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్గా అవతరించారు అల్లు అర్జున్. ప్రస్తుతం ఆయన ఈ సినిమా సీక్వెల్ ‘పుష్ప-2’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. హైదరాబాద్లో కీలక ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు.
నేడు ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా మంచి సినిమా ఏ భాషలో విడుదలైనా ఆదరిస్తున్నారు. ఇటీవల క్రిస్టి, ఇరట్ట, రోమాంచం వంటి మలయాళ చిత్రాలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
సినిమాలోని హైలైట్స్తో ట్రైలర్స్ కట్ చేస్తుంటారు. కానీ ఓ సినిమా మొత్తం ట్రైలర్లా ఉంటే అదే ‘కేజీఎఫ్'. ‘కేజీఎఫ్' రెండు చిత్రాలు హీరోయిజానికి బెంచ్ మార్క్ క్రియేట్ చేశాయి. దీంతో ప్రశాంత్ నీల్ సిన�
ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో ఇటీవల బాలీవుడ్ సినిమా విఫలమవుతుంటే..దక్షిణాది సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విజయాలు సాధిస్తున్నాయి. గతేడాది హిందీ చిత్రాలు వరుసగా బోల్తా కొట్టాయి. ఇటీవల షారుఖ్ ‘పఠాన్'త
ఆఫీస్ లీజింగ్ విభాగంలో హైదరాబాద్ దూసుకెళుతున్నది. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాలతో పోటీపడుతూ హైదరాబాద్లో లీజింగ్ జోరుగా పెరిగినట్టు ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్ సీబీఆర్ఈ నివేదికలో వెల్లడించి�
అదిరే యాక్షన్ ఉన్న చిత్రాలే పాన్ ఇండియా స్థాయిలో విజయాలు సాధిస్తున్నాయి. ‘బాహుబలి’, ‘పుష్ప’, ‘కేజీఎఫ్', ‘ఆర్ఆర్ఆర్' వంటి సినిమాల్లో పోరాట ఘట్టాలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో చూశాం. ఈ క్రమంలోనే ఎన్టీఆర్�
సాధారణంగా సినిమా షూటింగ్స్లో నిజమైన బంగారు ఆభరణాల్ని ఉపయోగించరు. అయితే సినిమా మేకింగ్లో కొత్తదనానికి, సహజత్వానికి ప్రాధాన్యనిచ్చే దర్శకుడు గుణశేఖర్ ‘శాకుంతలం’ సినిమా కోసం నిజమైన బంగారు అభరణాన్ని �
సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప’ చిత్రం దేశవ్యాప్తంగా అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్గా అవతరించారు. ఈ నేపథ్యంలో ‘పుష్ప-2’ (ది రూల్) అందరిలో ఆసక