సాధారణంగా సినిమా షూటింగ్స్లో నిజమైన బంగారు ఆభరణాల్ని ఉపయోగించరు. అయితే సినిమా మేకింగ్లో కొత్తదనానికి, సహజత్వానికి ప్రాధాన్యనిచ్చే దర్శకుడు గుణశేఖర్ ‘శాకుంతలం’ సినిమా కోసం నిజమైన బంగారు అభరణాన్ని �
సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప’ చిత్రం దేశవ్యాప్తంగా అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్గా అవతరించారు. ఈ నేపథ్యంలో ‘పుష్ప-2’ (ది రూల్) అందరిలో ఆసక
సందీప్కిషన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘మైఖేల్'. రంజిత్ జయకొడి దర్శకుడు. భరత్ చౌదరి, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మాతలు. ఈ చిత్రంలోని తొలిపాట ‘నువ్వుంటే చాలు’ ఈ
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆతిథ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సహనటీనటులకు పసందైన ఇంటిభోజనాన్ని తెప్పించి అద్భుతమైన ఆతిథ్యాన్ని అందిస్తుంటారు.
పాన్ ఇండియా స్టార్గా తన ఇమేజ్కు తగిన భారీ చిత్రాల్లో నటిస్తున్నారు ప్రభాస్. ఆయన ఖాతాలో ప్రస్తుతం ‘ఆది పురుష్', ‘సలార్', ‘ప్రాజెక్ట్ కె’ వంటి చిత్రాలున్నాయి
రామ్చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలి సిందే. ఈ సినిమాను పాన్ ఇం డియా స్థాయిలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు నిర్మిస్తున్నారు.
‘కేజీఎఫ్' రెండు భాగాల సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు కన్నడ హీరో యష్. ఆయన నటించిన ‘సంతు స్ట్రైట్ ఫార్వార్డ్' సినిమా శాండల్వుడ్లో ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో యష్ సతీమణ�
ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న సినిమా ‘ఆదిపురుష్'. పాన్ ఇండియా మూవీగా సినీ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నదీ చిత్రం. రామాయణ గాథ నేపథ్యంతో దర్శకుడు ఓంరావత్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం �
రెండేళ్ల క్రితం తన మానసిక ఆరోగ్యం సరిగ్గా లేనందుకు మణిరత్నం పాన్ ఇండియా చిత్రం ‘పొన్నియన్ సెల్వన్'లో నటించే అవకాశాన్ని వదులుకున్నానని చెప్పింది అమలాపాల్. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘కడ�
సరైన విజయాలు లేక బాలీవుడ్ ఇబ్బందులు పడుతున్నది. స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద అపజయం పాలవుతున్నాయి. ఈ పరిస్థితిపై స్పందించారు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. ఆయన తాజా పాన్ ఇండియా చిత్రం ‘సీత
జాతీయ స్థాయిలో ఘనవిజయం సాధించి పాన్ ఇండియా ట్రెండ్కు క్రేజ్ తీసుకొచ్చిన సినిమా ‘పుష్ప’. అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ రూపొందించిన ఈ చిత్రం తొలిభాగం సూపర్హిట్ కావడంతో రెండో సినిమా ఎప్పు
‘నాకు చాలా కాలంగా మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యం ఉంది. ‘లైగర్’ వంటి పాన్ ఇండియా సినిమాలో విలన్ పాత్రను పోషించడం గొప్ప సంతోషాన్నిచ్చింది’ అని అన్నారు విష్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొ�
అందం, ప్రతిభతో పాన్ ఇండియా తారగా ఎదిగింది రష్మిక మందన్న. ఆమె కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం ‘సీతా రామం’. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా గతవారం
‘జై భీమ్' చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు అగ్ర నటుడు సూర్య. ప్రస్తుతం ఆయన వరుస భారీ ప్రాజెక్ట్లతో బిజీగా ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఆయన ఓ హిందీ �