ఈ నెలాఖరుకల్లా పన్ను చెల్లింపుదారులు తమ ఆధార్తో పాన్ నంబర్ను అనుసంధానం చేసుకోవాలని ఆదాయ పన్ను (ఐటీ) శాఖ మంగళవారం స్పష్టం చేసింది. మే 31లోగా ట్యాక్స్పేయర్స్ తమ ఆధార్-పాన్ను లింక్ చేసుకోకపోతే జూన్
హర్యానాలోని గురుగ్రామ్లో దారుణం చోటుచేసుకున్నది. తనకంటే చిన్నవయస్కుడితో సహజీవనం చేస్తున్న (Live-In Partner) ఓ మహిళ అతడిని ప్యాన్తో కొట్టి చంపేసింది. గురుగ్రామ్లోని అశోక్ విహార్కు చెందిన నీతూ అనే 34 ఏండ్ల వివ�
గత దశాబ్ద కాలంలో భారత్లో పాన్, పొగాకు, ఇతర మత్తు పదార్ధాల వినియోగం బాగా పెరిగిందని, ప్రజలు తమ సంపాదనలో పెద్దమొత్తం వీటికి ఖర్చు చేస్తున్నారని ఒక సర్వే వెల్లడించింది. అదే సమయంలో విద్యపై ఖర్చు తగ్గింది.
PAN-Aadhaar Linking : ప్యాన్, ఆధార్ కార్డు జత చేయకుంటే జరిమానా విధిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ జరిమానా రూపంలో ఇప్పటి వరకు ఆరు వంద కోట్లు వసూల్ చేసినట్లు కేంద్ర ఆర్థిక సహాయమంత్రి పంకజ్ చౌదరీ తెలిపా
Aadhaar - PAN | మీరు చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పొదుపు చేశారా.. అయితే, ఆ ఖాతాలకు వెంటనే మీ పాన్, ఆధార్ సమర్పించండి. లేదంటే ఈ నెల 30 తర్వాత సదరు పొదుపు ఖాతాలను స్తంభింపజేస్తారు.
Pan-Aadhaar Link | ఈ నెలాఖరులోగా ఆధార్ కార్డుతో మీ పాన్ కార్డును అనుసంధానించుకోవడం తప్పనిసరి. ఇప్పుడైతే రూ.1000 ఫైన్తో సరిపెట్టుకోవచ్చు. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి రూ.10 వేలు ఫైన్ పే చేయాలి. ఆర్థిక లావాదేవీలు జరుపడాని�
నిర్దిష్టమైన ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన అన్ని డిజిటల్ సేవలకు శాశ్వత ఖాతా సంఖ్య(పాన్)ను గుర్తింపు పత్రంగా (కామన్ ఐడెంటిఫయర్) ఉపయోగించవచ్చని కేంద్రం బుధవారం తెలిపింది.
పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసేందుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చివరి అవకాశాన్ని కల్పిస్తున్నది. మార్చి 31లోగా వెయ్యి రూపాయల జరిమానా చెల్లించి ఇప్పటికైనా తమ పాన్ కార్డును ఆధార్తో లి�
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు ఓ కేసులో కీలక తీర్పును వెలువరించింది. ఇష్టపూర్వక శృంగారంలో పాల్గొనే వ్యక్తులు.. భాగస్వామి వయసు తెలుసుకునేందుకు ఆధార్, ప్యాన్ కార్డు చెక్ చేయాల్సిన అవసరం లేదని ఓ క
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇప్పుడో కొత్త రూల్ను తీసుకువచ్చింది. ఒకవేళ బ్యాంక్లో 20 లక్షలు డిపాజిట్ చేసినా లేక విత్డ్రా చేసినా.. ఆ సమయంలో ఆధార్ లేదా పాన్ నెంబర్ను వెల్లడించాలని ప్రభుత్వం �
వార్షిక విత్డ్రా, డిపాజిట్లపై సీబీడీటీ ఈ నెల 26 నుంచి కొత్త నిబంధనలు న్యూఢిల్లీ, మే 11: ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్లు, పోస్టాఫీసుల నుంచి రూ. 20 లక్షలకు మించి డిపాజిట్ చేసినా, విత్డ్రా చేసినా పాన్ లేదా ఆధా�