చేర్యాల, ఫిబ్రవరి 22 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాటి చెట్టు పై నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లెలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికు�
వనపర్తి జిల్లాలో తక్కువ సమయంలో గెలలు ఇక్కడి నేలల స్వభావంతో త్వరితగతిన పంట రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో సాగుకు ప్రణాళిక జిల్లాలో 12 వేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు రైతులను అభినందించిన మంత్రి నిరంజన్రెడ్డి �
Crime news | తాటి చెట్టుపై నుంచి జారిపడి ఓ గీత కార్మికుడు మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లోయపల్లి గ్రామంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది.
Rising sun | దట్టంగా కమ్ముకున్న మంచు దుప్పటి ఒకవైపు. ఆకాశాన్ని తాకేలా ఉన్న తాటి చెట్ల సోయగం మరోవైపు వాటి అందాలను తోసి రాజని తాటి చెట్టు సిగలో ఎర్రెర్రని ముద్ద మందారంలా భానుడు ధగధగమని కాంతులీనుతూ..ఉదయిస్తున్నట్ట
సిరిసిల్ల రూరల్, డిసెంబర్ 15: కల్లు గీసేందుకు తాటిచెట్టు ఎక్కిన గీత కార్మికుడు చెట్టుపైనే ఊపిరి వదిలాడు. ఈ ఘటన బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో జరిగింది. గ్రామా నికి చెంది
గీత కార్మికుడు మృతి | ప్రమాదవశాత్తు తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు మృతి చెందాడు. సూర్యాపేట జిల్లా వెంపటి గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
గీత కార్మికుడు మృతి | తాటిచెట్టు పైనుంచి జారిపడి గీత కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. నల్గొండ జిల్లా నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని చీమలగడ్డ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది.
గీత కార్మికుడికి తీవ్రగాయాలు | తాటిచెట్టు పైనుంచి జారిపడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం రాయిపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
మహబూబాబాద్: జిల్లాలోని గూడూరులో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని అప్పరాజుపల్లిలో ఓ గీత కార్మికుడు తాటిచెట్టు పైనుంచి కిందపడి మరణించాడు. గ్రామానికి చెందిన మన్నే మల్లేష్ కులవృత్తిలో భాగంగా కల్లు గీస్తు�