రాష్ట్రంలో అకాల వర్షాలతో కష్టపడి పండించిన పంట నీటి పాలవుతూ రైతులు ఆవేదన చెందుతున్నారని, ఐకేపీ కేంద్రాల్లో ఉన్న ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి ప్రభ
నిరంతరం ప్రజల పక్షాన నిలబడి, దోపిడి రహిత సమాజ నిర్మాణం కోసమే భారత కమ్యూనిస్టు పార్టీ నిరంతరం పోరాటాలు చేస్తుందని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి అన్నారు. సోమవారం భారత కమ్యూనిస్టు పార్టీ మ
కాలికి గాయమై చికిత్స అనంతరం హైదరాబాద్ సరూర్నగర్లో గల ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పల్లె రవికుమార్ గౌడ్ను సీపీ�
దేశానికి ప్రమాదకరమైన బీజేపీని నిలువరించడమే కమ్యూనిస్టు పార్టీల లక్ష్యం.. దానికోసం ఎవరితోనైనా కలిసి పనిచేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థ ద్వారా బీజేపేతర రాష్ట్ర ప్రభుత్వాలను భయభ్రాంతులకు గురిచేస్తుందని, అందుకే గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 7న సీపీఐ ఆధ్వర్యంలో రాజ్భ
రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, ఫెడరలిజానికి బరితెగించి తూట్లు పొడుస్తున్న బీజేపీని ఓడించేందుకు లౌకిక శక్తులన్నీ కలిసి రావాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ పిలుపునిచ్చారు.
Kunamneni Sambasiva rao | సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఎన్నికయ్యారు. రాష్ట్ర కార్యదర్శి పదవికి ఆ పార్టీ నేత పల్లా వెంకట్రెడ్డి, సాంబశివరావు పోటీ పడ్డారు.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి యాదాద్రి భువనగిరి, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పక్కాగా గెలుస్తుందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వ�
Praja Deevena Sabha | తెలంగాణ గడ్డపై బీజేపీ అడుగుపెడితే విశానమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి అన్నారు. మునుగోడు ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో తాము సైతం కేసీఆర్తో కలిస�