జాతీయ స్థాయిలో కాంగ్రెస్తో జతకట్టడం వల్ల కొత్తగూడెం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు తీసుకోలేకపోయామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వెల్లడించారు.
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, కమ్యూనిస్టు నాయకుడు, మాజీ ఎంపీ ధర్మభిక్షం నేటి తరానికి ఆదర్శప్రాయుడని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్రెడ్డి కొనియాడారు.
దేశంలోని పాలకపక్షాలు దోపిడీదారులను దేశ భక్తులుగా కీర్తిస్తూ, దేశభక్తుల ను దోపిడీదారులుగా చిత్రీకరిస్తున్నాయని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ చంద్రకుమార్ విమర్శించారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాలన�
సీపీఐ జాతీయ సమితిలో తెలంగాణకు ప్రాధాన్యత లభించింది. జాతీయ కార్యదర్శిగా పల్లా వెంకట్రెడ్డి తొలిసారి ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు జాతీయ కార్యదర్శివర్గంలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ ఎంపీ స�
రాష్ట్రంలో అకాల వర్షాలతో కష్టపడి పండించిన పంట నీటి పాలవుతూ రైతులు ఆవేదన చెందుతున్నారని, ఐకేపీ కేంద్రాల్లో ఉన్న ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి ప్రభ
నిరంతరం ప్రజల పక్షాన నిలబడి, దోపిడి రహిత సమాజ నిర్మాణం కోసమే భారత కమ్యూనిస్టు పార్టీ నిరంతరం పోరాటాలు చేస్తుందని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి అన్నారు. సోమవారం భారత కమ్యూనిస్టు పార్టీ మ
కాలికి గాయమై చికిత్స అనంతరం హైదరాబాద్ సరూర్నగర్లో గల ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పల్లె రవికుమార్ గౌడ్ను సీపీ�
దేశానికి ప్రమాదకరమైన బీజేపీని నిలువరించడమే కమ్యూనిస్టు పార్టీల లక్ష్యం.. దానికోసం ఎవరితోనైనా కలిసి పనిచేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థ ద్వారా బీజేపేతర రాష్ట్ర ప్రభుత్వాలను భయభ్రాంతులకు గురిచేస్తుందని, అందుకే గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 7న సీపీఐ ఆధ్వర్యంలో రాజ్భ
రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, ఫెడరలిజానికి బరితెగించి తూట్లు పొడుస్తున్న బీజేపీని ఓడించేందుకు లౌకిక శక్తులన్నీ కలిసి రావాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ పిలుపునిచ్చారు.
Kunamneni Sambasiva rao | సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఎన్నికయ్యారు. రాష్ట్ర కార్యదర్శి పదవికి ఆ పార్టీ నేత పల్లా వెంకట్రెడ్డి, సాంబశివరావు పోటీ పడ్డారు.