పెండింగ్ ప్రాజెక్టుల టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించా రు. పెండింగ్ ప్రాజెక్టుల పురోగతిపై మంగళవారం సచివాలయంలో ఆ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష ని�
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి. కాలువలు, చెరువులకు గండ్లు పడ్డాయి. షట్టర్లు, వియర్లు దెబ్బతిన్నాయి. వాటిని తక్షణం పునరుద్ధరించి సాగునీటిని అందివ్వా
మంత్రులు, ఎమ్మెల్యేలకు నిరసన సెగ తగిలింది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండాపూర్ వద్ద పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న రిజర్వాయర్ పనులను పరిశీలించేందుకు బుధవారం నీటిపారు�
కాంగ్రెస్ సర్కార్ ఉమ్మడి పాలమూరులోని సాగునీటి ప్రాజెక్టులను ఎండబెట్టి.. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా పండబెట్టిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మండిపడ్డారు. బుధవారం మంత్రులు ఉత్తమ్క�
కేసీఆర్ నాయక త్వంలో దమ్మున్న బీఆర్ఎస్ వెంటే ఉంటానని ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్.రాజేందర్రెడ్డి అ
మోసపూరిత హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలనే ప్రజలు అనుభవిస్తున్నారు. 2019లో కేసీఆర్ ఆశీర్వాదంతో, ఎమ్మెల్యేల కృషితో ఎంపీగా గెలుపొందాను.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేటాయించిన 45టీఎంసీలపై వివరాలు ఇవ్వాలని కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) రాష్ర్టాన్ని కోరింది. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణా బేసిన్లో మైనర్ ఇరిగేషన్ కిం�
తెలంగాణ చందురుడు.. అభివృద్ధి ప్రదాత.. అపర భగీరథుడు.. రైతు బాంధవుడు.. గులాబీ బాస్ కేసీఆర్.. ఈ మూడక్షరాల పదం ఉమ్మడి పాలమూరు జిల్లా వాసుల్లో చెరగని ముద్ర వేసుకున్నది. గతంలో ఎంపీగా ఉంటూ దశాబ్దాల తెలంగాణ స్వరాష్
నారాయణపేటను జిల్లాను చేసినం.. మెడికల్ కాలేజ్ తెచినం.. ఓటు అడిగే ఒక్క బీఆర్ఎస్కే ఉంది.. కాంగ్రెస్ బీజేపీకి ఓటు అడిగే హక్కులేదని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. మన బతుకు కోసం ఓటు వేయా�
బీఆర్ఎస్కు ఓటేసి జైపాల్యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే కల్వకుర్తి నియోజకవర్గానికి పాలమూరు- రంగారెడ్డి ఎతిక్తపోతల పథకం ద్వారా 1.50లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బాధ్యత తాను తీసుకుంటానని ముఖ్యమంత
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి సంవత్సరంలో జిల్లాకు కృష్ణాజలాలను అందిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నా రు. సోమవారం పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల మహేశ్�
నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి మరోసారి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి కోరారు. గురువారం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి రాంచందర్రావుకు ఎమ్మెల్�
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గురువారం నల్లమల నియోజకవర్గం అచ్చంపేటకు రానున్నారు. ఇక్కడి నుంచే కందనూలు జిల్లాలో సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజ�