పాలమూరుకు అసలు విలన్ కాంగ్రెస్ పార్టీయేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సమైక్య పాలనలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీయే అటకెక్కించిందని,
రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణకు న్యాయమూర్తులు, న్యాయవాదులు కృషి చేయాలని హైకోర్టు న్యాయమూర్తి, మహబూబ్నగర్ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి ఎన్వీ శ్రావణ్కుమార్ పిలుపునిచ్చారు. శనివారం మహబూబ�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యంపై జిల్లా రైతాంగం భగ్గుమన్నది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుతో జిల్లాకు సాగు నీరందడం కష్టమనుకున్న తరుణంలో గత కేసీఆర్ ప్రభు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నది. కాంగ్రెస్ గద్దెనెక్కగానే ఆ పార్టీ నేతలు పచ్చని పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ నేతల రక్తం కండ్ల చూశారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శాపంగా మారింది. రేవంత్రెడ్డి సర్కారు పట్టించుకోకపోవడంతో ఇప్పటికీ ఈ ప్రాజెక్టుకు ఎక్స్పర్ట్ అప్రయిజల్ కమిటీ (ఈఏసీ) అనుమతులు రాలే�
పాలమూరు ఎమ్మెల్యే రూటే సపరేటు.. నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.25 కోట్లు ప్రతి సెగ్మెంట్కు ఇవ్వాలని డిమాండ్ చేసి సొంత ప్రభుత్వాన్నే ఇరకాటంలో పెట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చ�
సొంత కాంగ్రెస్ ప్రభుత్వంపై మరో ఎమ్మెల్యే ఆక్రోశం, ఆవేదన, అసహనం వెళ్లగక్కారు. ఇటీవల ఓ టీవీ చానల్ నిర్వహించిన చిట్చాట్లో మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్, ప�
‘మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని డిస్ట్రిక్ట్ క్లబ్ ఎన్నికల్లో ప్రెసిడెంట్గా గెలిపిస్తే గంట లోపల పేకాట ఆడిస్తా’.. అంటూ ఓ కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి.
ఏదుల రిజర్వాయర్ నుంచి డిండి ప్రాజెక్టుకు కాంగ్రెస్ సర్కారు నీటిని తరలించి ఉమ్మడి పాలమూరు జిల్లాకు అన్యాయం చేయొద్దని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత నాగం జనార్దన్రెడ్డి అన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్�
యూరియా కోసం రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. నిత్యం ఏదో చోట అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్నారు. గు రువారం కూడా యూరియా అం
అమెరికాలో జరిగిన కాల్పుల్లో మహబూబ్నగర్ పట్టణానికి చెందిన ఓ యువకుడు మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబ్నగర్ పట్టణంలోని రామయ్యబౌళిలో నివాసం ఉంటున్న రిటైర్డ్ టీచర్ మహమ్మద్ హస్నొద