కాళేశ్వరాన్ని కేసీఆర్ పూర్తి చేసి పాలమూరును నిర్లక్ష్యం చేసినారని, 27 వేల కోట్లు ఖర్చు పెట్టి కాలువలు తవ్వకుండా వదిలిపెట్టేశారని, ఒక్క ఎకరానికి నీరివ్వలేదని, కేసీఆర్ హయాంలోనే పాలమూరు డీపీఆర్ వాపస్ వ
మహబూబ్నగర్ కార్పొరేషన్ను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఏర్పాటు చేశామని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన పట్టణ ముఖ్య నాయ�
Niranjan Reddy | పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 10 శాతం పనులను పూర్తిచేస్తే నీళ్లను వాడుకోవచ్చని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు కొత్త ప్రాజెక్టు కడితే ఎప్పటికి పూర్తవుతుందని ప్రశ్నించారు.
Singireddy Niranjan Reddy | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు 90 శాతం పూర్తయ్యాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.
Lakshma Reddy | యాసంగిలో జూరాల ప్రాజెక్టు కింద ఆయకట్టుకు క్రాప్ హాలీ డే ఇచ్చారని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గుర్తుచేశారు. క్రాప్ హాలీడే ఇచ్చిన ప్రాజెక్టు నుంచి నీళ్లు ఎత్తిపోస్తారా అని ప్రశ్నించారు.
Srinivas Goud | ఉమ్మడి ఏపీలో అత్యంత నష్టపోయిన జిల్లా పాలమూరు జిల్లా అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పాలమూరు జిల్లాను మంత్రులు ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు. ఆస్తులు కూడబెట్టుకున్నారు తప్ప రైతులను ఆదుకో�
పాలమూరుకు ప్రాజెక్టుపై నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యతగల మంత్రిగా ఉండి, తప్పుడు వివరాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం దారుణమని బీఆర్�
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన చర్చ తీవ్రమవుతున్న నేపథ్యంలో 2004 నుంచి 2014 వరకు జరిగిన తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలు నెమరు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయం, వీలైనంత వర�
పాలమూరుకు అసలు విలన్ కాంగ్రెస్ పార్టీయేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సమైక్య పాలనలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీయే అటకెక్కించిందని,
రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణకు న్యాయమూర్తులు, న్యాయవాదులు కృషి చేయాలని హైకోర్టు న్యాయమూర్తి, మహబూబ్నగర్ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి ఎన్వీ శ్రావణ్కుమార్ పిలుపునిచ్చారు. శనివారం మహబూబ�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యంపై జిల్లా రైతాంగం భగ్గుమన్నది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుతో జిల్లాకు సాగు నీరందడం కష్టమనుకున్న తరుణంలో గత కేసీఆర్ ప్రభు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నది. కాంగ్రెస్ గద్దెనెక్కగానే ఆ పార్టీ నేతలు పచ్చని పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ నేతల రక్తం కండ్ల చూశారు.