పవన్ కల్యాణ్ తెలంగాణకు రావడం, ప్రచారం చేసుకోవడాన్ని తాము వ్యతిరేకించబోమని, కానీ ప్రాంతీయ విద్వేష వైఖరితో ఆయన మాట్లాడటం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ పేర్కొన్నారు.
‘రెండున్నరేండ్లుగా ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టులను పండబెట్డిన సీఎం రేవంత్రెడ్డి ఈ ప్రాంత బిడ్డకాదు.. ముమ్మాటికీ ఈ ప్రాంత జలద్రోహి’ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు
‘కేంద్ర, రాష్ట్ర ఫ్రభుత్వాల అనాలోచిత విధానాలతో తెలంగాణ ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ ల్లో ఒకటి అర తప్ప మిగిలినవి పూర్తిస్థాయిల్లో అమలుకు నోచుకోవడం లేదు. రైత�
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చి పునర్నిర్మాణంలో దేశంలోనే అభివృద్ధి పథంలో దూసుకుపోయేలా చేసిన ఘనత కేసిఆర్కు దక్కిందని.. కానీ అధికారం చేపట్టిన కాంగ్రెస్ హయాంలో ఎట్లుండే తెలంగాణ ఎట్లయిపోయింది అంటూ మా�
పాలమూరు జిల్లా కేంద్రంలోని నడిబొడ్డున ఎస్పీ కార్యాలయం , డీఎస్పీ కార్యాలయం, టుటౌన్ పోలీస్స్టేషన్ కూతవేటు దూరంలో ఉన్న తెలంగాణ చౌరస్తా వద్ద మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు ఏటీఎం సెంటర్�
ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయిని అయిన పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ఈ తరుణంలో కాంగ్రెస్ నేతలు సమీక్ష పేరుతో సచివాలయంలో హల్చల్ �
డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం వల్ల నీటి చౌర్యం జరిగి ఉమ్మడి పాలమూరు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నదని, వెంటనే ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని తెలంగాణ రాష్ట్ర సాధన మలిదశ ఉద్యమకారుల నియోజకవర్గ
పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)లో చేరేందుకు సమయం ఆసన్నమైంది. 2026-27 విద్యా సంవత్సరానికి గా నూ ఈనెల 14వ తేదీ నుంచి జూన్ 8వ తేదీ వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో విభిన్న కోర్సులు ఉన్నాయి.
కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లుగానే పాత రోజులు మళ్లా తీసుకొచ్చారు.. ఉమ్మడి రాష్ట్ర పాలనలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో వారం, పది రోజులకోసారి తాగునీటి సరఫరా జరిగేది.
రాష్ట్ర విభజనకు ముందు కరువుకు మారుపేరుగా, వలస జిల్లాగా పేరుగాంచిన పాలమూరు తెలంగాణ ఏర్పాటు తర్వాత తలసరి ఆదాయ వృద్ధిలో అగ్రభాగాన నిలిచింది. స్వరాష్ట్ర ఏర్పాటు నాటికి కేవలం రూ.74,392గా ఉన్న పాలమూరు జిల్లా తలసర
‘ఉమ్మడి పాలమూరు జిల్లాకు కాంగ్రెస్ సర్కార్ తీరని ద్రోహం చేస్తున్నది. ఈ ప్రాంతానికి దక్కాల్సిన సాగునీటిని యథేచ్ఛగా ఏపీ తరలించుకుపోతుంటే ఇక్కడి ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు. సమైక్య పాలకుల ద�
అధికారుల అనాలోచిత నిర్ణయం తో పాలమూరు పట్టణంలో రైల్వే లైన్ పనులు కోసం పేదలు ఇండ్లను కోల్పోతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని మదీన మసీదు ప్రాంతంలో ఇండ్లు కోల్పోయిన కు
పాలమూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. వైద్యం కోసం వచ్చిన రోగులపై పిచ్చి కుక్కలు దాడి చేశాయి. ఆదివారం అర్ధరాత్రి సమయంలో రోగులతో పాటు, ఆరు బయట నిద్రిస్తున్న రోగుల సహాయకులపై మొరుగుతూ.. దాడి చేసి