కల్కి సినిమాలో హీరో ప్రభాస్ ఉపయోగించిన ‘బుజ్జి కారు’ పాలమూరులో సందడి చేసింది. గత నెల 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన కల్కి చిత్రం భారీ విజయం దిశగా దూసుకుపోతున్నది.
CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత జిల్లా మహబూబ్నగర్లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా రూ. 396.09 కోట్ల అభివృద్ధి పనులకు రేవంత్ శంకుస్థాపన చేశారు.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో దళితుడికి తీరని అవమానం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడి కథనం ప్రకారం.. స్థానిక మోతీనగర్లో దళితుడు ఎత్తపోల్ల వెంకట్రాములు కూలి పనులు చేసుకుంటూ జీవనం స
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నూతన చైర్మన్గా తెలంగాణ వ్యక్తి నియమితులవుతున్నారు. ప్రసుత్తం ఎస్బీఐ సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న సీఎస్ శెట్�
పాలమూరు ప్రజలకు, స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు బీఆర్ఎస్ నాయకులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎన్ నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. పాలమూరు జిల్లా బీఆర్ఎస్ పార్టీకి ఎప్పటికీ కంచుకోట అ
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. దాంతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో గురువారం అర్ధరాత్రి కుండపోత వర్షం కురిసింది. బీకే త�
CM Revanth | సీఎం రేవంత్రెడ్డికి సొంత జిల్లాలో ఘోర పరావభవం ఎదురైంది. ఆయన జిల్లా ప్రజలే కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు. వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించి పాలమూరు ప్రజలు దెబ్బ మీద దెబ్బ కొట్టారు. స్థానిక సం
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తం గా సోమవారం భారీ వర్షం కురిసింది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది. బాదేపల్లి మార్కెట్యార్డులోని ధాన్యంతోపాటు కొనుగో�
దశాబ్దాల ఆర్తిని తీర్చి, వలసవెతలను తీర్చి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను సాకారం చేసిన బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు పాలమూరు నీరాజనం పలికింది. కండ్లారా చూసుకొని మురిసిపోయింది. �
ముఖ్యమంత్రి చోటేభాయ్, ప్రధాని మోదీ బడేభాయ్ అని.. బడేభాయ్ తెలంగాణపై పగబడితే, చోటేభాయ్ గ్యారెంటీల పేరుతో రాష్ట్ర ప్రజలను దగా చేశారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు. తెలంగాణకు ఏమీ చేయని బీజేపీకి
తెలంగాణ ఉద్యమ నేత, బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం పాలమూరు జిల్లా కేంద్రంలో నిర్వహించిన రోడ్ షోకు ప్రజల నుంచి అ పూర్వ స్పందన లభించింది. జిల్లాలోని వి విధ ప్రాంతాల నుంచి ప్రజల�
కేసీఆర్ పాలమూరు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడే తెలంగాణ స్వరాష్ట్ర కల సాధ్యమైంది. దీంతో మహబూబ్నగర్ లోక్సభ స్థానం చరిత్రలో నిలిచిపోయింది. 2009, 2014, 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ వరుసగా మూడుసార్లు విజయం సాధి�