మహబూబ్నగర్ లో శనివారం ఎరువుల కోసం వచ్చి.. ఫిట్స్తో పడిపోయిన ఆంజనేయులు రైతే కాదని కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణల్లో నిజం లేదని బీఆర్ఎస్ నాయకులు, పాలమూరు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గణేశ్, సీనియర్�
సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, నల్లగొండ మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహానికి సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) నివాళులర్పించారు. హైదరాబాద్ మఖ్దూం భవన్లో ఉన్న ఆయన భౌతికకాయానికి పూలమాలతో శ్రద�
గత కొన్ని రోజులుగా మహబూబ్నగర్ రూరల్ మండలం కోటకదిర పీఏసీఎస్ సహకార సంఘం వద్ద, మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎరువుల (Urea) కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు.
పాలమూరు జిల్లా కేంద్రంలో వైద్యుల నిర్లక్ష్యంతో ఓ మహిళ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు సోమవారం అర్ధరాత్రి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందిపై దాడి చేయడంతోపాటు ఐఎంఏ అధ్యక్షుడు రామ్మోహన్ను చె
జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిరుద్యోగులు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో కేసీఆర్ ప్రభుత్వం వేసిన ఉద్యోగాలు తప్ప కొ
గోదావరి-బనకచర్ల (జీబీ) లింక్ ప్రాజెక్టు వల్ల కృష్ణా నదిలో ఏర్పడే మిగులు జలాలను ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నెట్టెంపాడు, కల్వకుర్తి తదితర ప్రాజెక్టులకు కేటాయించాలని సామాజిక కార్యకర్త గవినోళ్ల శ్రీనివాస్
పాలమూరును వర్షం ముంచెత్తింది. జిల్లా కేంద్రంలో బుధవారం తెల్లవారుజామున 6 నుంచి ఉదయం 9 గంటల వరకు ఏకధాటిగా పడింది. దీంతో పట్టణంలోని కాలనీలు, రోడ్లు జలమయమయ్యాయి.
Heavy Rains | మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బుధవారం ఉదయం భారీ వర్షం కురిసింది. ఓ గంట పాటు వాన దంచికొట్టింది. ఉరుములు, మెరుపులు బీభత్సం సృష్టించాయి.
పర్యాటక జిల్లా పాల మూ రులో వివిధ దేశాల సుందరీ మణులు సందడి చేయ నున్నారు. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పిల్లల మర్రికి ప్రపంచ సుందరీమణులు వస్తుండ డంతో పాలమూరుకు ప్రత్యేక ఆకర్షణగా మారింది.
MLA Yennam | ‘ ప్రేమించు, క్షమించు, క్రిస్టియన్ ను అనుసరించు’ అనే మూడు ప్రధాన సూత్రాలతో జరుపుకునే పర్వదినం ఈస్టర్ పండుగని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
కృష్ణానది నీటివాటాలో ఉమ్మడి పాలమూరుకు అన్యాయం చేస్తూ.. నల్లగొండకు తరలించే కుట్రలను అడ్డుకునేందుకు ప్రజలు ఉద్యమానికి సిద్ధం కావాలని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి పిలుపునిచ్చారు.
Ranu Bombai Ki Ranu | యూట్యూబ్లో ఇప్పుడు 'రాను బొంబాయికి రాను' సాంగ్ సెన్సేషనల్గా మారింది. అత్యధిక వ్యూస్తో ఈ ఫోక్ సాంగ్ దూసుకెళ్తుండటం పట్ల ఆ పాట రచయిత రాము రాథోడ్ హర్షం వ్యక్తం చేశారు.