Palakurthi | కాంగ్రెస్ పాలనలో అన్నదాతల కష్టాలు రెట్టింపు అవుతున్నాయి. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో(Palakurti Constituency) ఎన్నడు లేనంతగా కరువు పరిస్థితులు(Drought conditions) నెలకొన్నాయి.
‘నేను పార్టీ మారుతానని కాంగ్రెస్ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు.. బీఆర్ఎస్ను వీడే ప్రసక్తే లేదు.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తా’నని మాజీ మంత్రి ఎర్రబె�
కరెంట్ అంటే ఏంటో తెలియని పసి వయస్సులో శక్తి కి మించి ఆలోచించి విద్యుదాఘాతం నుంచి తన తమ్ముడిని కాపాడింది ఓ సాహస బాలిక. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండ లం చెన్నూరు గ్రామంలో బుధవారం వెలుగు లోకి వచ్చింది.
పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల మండల కాంగ్రెస్లో గ్రూపుల పోరు రచ్చకెక్కింది. పార్టీ మండల అధ్యక్ష పదవి నుంచి పెద్ది కృష్ణమూర్తిని తొలగించడంతో శ్రేణుల్లో అగ్గి రాజుకుంది.
అక్కా చెల్లల్లకు వ్యవసాయ భూమి పంచి ఇచ్చాడనే కోపంతో తండ్రిని హతమార్చిన తనయుడి ఉదంతం పాలకుర్తి మండలం సిరిసన్నగూడెంలో ఆదివారం జరిగింది. ఎస్సై తాళ్ల శ్రీకాంత్, గ్రామస్థులు తెలిపిన ప్రకారం.. సిరిసన్నగూడేన�
ఆరు దశాబ్దాల పాలనలో దేశాన్ని, తెలంగాణను అన్ని రంగాల్లో నిర్లక్ష్యానికి గురిచేసిన కాంగ్రెస్ పార్టీ నేతల మాటలను ప్రజలు నమ్మొద్దని బీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీ�
గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేశామని, ఈ ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి ఎర్ర�
“కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలు, కటిక చీకట్లు చూసినం.. మళ్లీ అలాంటి రోజులు మనకు రావొద్దు.. ఇందుకు ప్రజలు ఆలోచన చేసి ఓటు వేయాలి.. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు చెప్పే మాటలు అప్పటి రోజులనే గుర్తు చేస్తున్నయి.. కా�
కరువుతో నెర్రెలు బారిన నేలను సస్యశామలం చేసి బీడు భూములకు సాగునీరందించిన ఈ ప్రాంతాన్ని కోనసీమలా మార్చిన సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా మార్చారని బీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ అభ్య ర్థి, మంత్రి ఎర
హస్తం పార్టీలో అసమ్మతి తారాస్థాయికి చేరింది. ఇన్నాళ్లు కాంగ్రెస్ను నమ్ముకున్న వారికి అధిష్ఠానం మొండి చేయి చూపడంతో అసంతృప్తితో రగిలిపోతూ మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలంతా బీఆర్ఎస్కు అండగా ఉన్నారని, ఈ ఎన్నికల్లో విజయం ఖాయమైనా మెజార్టీపై దృష్టి పెట్టాలని పాలకుర్తి నియోజకవర్గ అభ్యర
పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి ఝాన్సీరెడ్డి తీరుతో ఆ పార్టీ నేతల్లో ఒకింత ఆగ్రహం, ఆవేదన కట్టలు తెచ్చుకుంటున్నది. 40ఏళ్ల నుంచి పార్టీనే నమ్ముకొని, పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్న సీనియర్లు, ఆమె ఒంటెత్తు ప�
పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు ముమ్మరంగా సాగుతున్నాయి. నియోజకవర్గంలోని పాలకుర్తి మండలం ముత్తారం గ్రామం కింది తండాకు చెందిన బంజారా నాయకులు 10 మంది, లక్ష్మీనారాయణపురం గ్రామానికి చెందిన కాం
గ్రేటర్ 44వ డివిజన్ భట్టుపల్లి శివారులోని ఎస్ఆర్ కళాశాల మైదానంలో ఈ నెల 27న నిర్వహించనున్న వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే అరూరి రమేశ్తో కలిసి మంత్రి ఎ�