‘దేనియందూ మమతాసక్తులు లేనివాడు, అనుకూల పరిస్థితుల యందు సంతోషం, ప్రతికూల పరిస్థితుల యందు దుఃఖం లాంటి వికారాలకు లోనుగానివాడే స్థితప్రజ్ఞుడు’ అంటున్నాడు కృష్ణపరమాత్మ. జీవిత గమనంలో ఎదురయ్యే ఎలాంటి పరీక్ష�
‘ఓ అర్జునా! ప్రాణులన్నీ పుట్టుకకు ముందు అవ్యక్యాలు (ఇంద్రియ గోచరములు కానివి).. మరణానంతరం కూడా అవ్యక్తాలే. జనన మరణాల మధ్యకాలంలో మాత్రమే అవి ప్రకటితం అవుతున్నాయి. అలాంటి స్థితిలో వాటికోసం పరితపించడం నిష్ప్�
‘ఎవరైతే, సకల ప్రాణుల్లోనూ ఆత్మరూపంలో ఉన్న నన్ను దర్శిస్తారో.. అలాగే, ప్రాణులన్నిటినీ నాలో అంతర్గతాలుగా ఉన్నట్టుగా చూస్తారో.. అలాంటి వారికి నేను అదృశ్యుడను కాను. వారు కూడా నాకు అదృశ్యులు కారు’ అంటున్నాడు గ
దేవతలను పూజించేవారు దేవలోకాలకు, పితృదేవతలను ఆరాధించేవారు పితృలోకాలకు వెళ్తారు. అలాగే భూతప్రేతాలను అర్చించే వారు ఆ రూపాలను పొందుతారు.. కాని, నన్ను ఉపాసించు భక్తులు నన్నే పొందుతారు. అలాంటి భక్తులకు పునర్జ
పార్థా! జీవిత గమనంలో రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి పునర్జన్మను పొందేది, మరొకటి జన్మరహితమైనది. భారతీయ సనాతన ధర్మంలో మరణించిన వ్యక్తిని కాల్చి బూడిదచేయడం.. ఆ బూడిదను నదులలో కలపడం ఆచారంగా ఉన్నది.