Errabelli Dayakarrao | మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కర్కాల గ్రామ రైతులు నీటి లేమితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారనీ, పాలేరు(బయ్యాన్న) వాగులో నీరు లేక పంటలు ఎండిపోతుండటంతో.. కర్కాల రైతులు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర�
బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నారు. రాష్ట్ర సచివాలయం, అమర జ్యోతి మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహం కోసం కేటాయించిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ భవన్లోని తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం క్షీరాభిషేకం చేశారు. సచివాలయం ఎదురు గా తెలంగాణ తల్లి విగ్రహాన్ని నెలకొల్పాల్సిన చోట రాజీవ్గాంధీ విగ్ర
CM KCR | బీఆర్ఎస్ ప్రభుత్వం అమలులోకి వచ్చిన తర్వాత యాదగిరిగుట్ట( Yadagirigutta)లో కొండపైకి ఆటోలను అనుమతిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (KTR) ప్రకటించడంతో ఆటో కార్మికులు( Auto workers) హర్షం వ్యక్తం చ�
ఆదిలాబాద్ పట్టణాన్ని మరింత అభివృద్థి చేయడానికి రూ.50 కోట్ల నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు శుక్రవారం క్యాంపుకార్యాలయంలో బీఆర్ఎస్ పట్టణ నాయకులు, వార్డు కౌన్సిలర్లు సంబ�
Bharat Jagruthi | చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడిన ఎమ్మెల్సీ కవిత ఉద్యమం పట్ల సర్వత్రా హర్షం వ్యక్త మవుతున్నది. ఎమ్మెల్సీ కవిత పోరాటానికి తలొగ్గిన కేంద్రం 33 శాతం రిజర్వేషన్ల బిల్లును (Women’s Reservation Bill) లో
సీఎం కేసీఆర్ రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ.లక్ష లోపు పంట రుణ మాఫీ గురువారం నుంచి అమలవుతుండడంతో రైతన్నలు ఖుషీ అయితున్నారు. బ్యాంకు ఖాతాల్లో నగదు జమవుతుండడంతో పాటు తమ సెల్ ఫోన్లకు వస్తున్న మెస్సేజ్లు చూ�
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తూ ఆదివారం సీఎం కేసీఆర్ ఫైల్పై సంతకం చేశారు. ఈ మేరకు నగరంలో కాంట్రాక్టు అధ్యాపకులు ఆనందంలో మునిగితేలారు.