సీఎం కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ను భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్పు చేసి ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా బీ(టీ)ఆర్ఎస్ నాయకులు, కార�
దేవి నవరాత్రుల ముసుగులో కోల్కతాలో జాతిపిత గాంధీని అసురుడిగా చిత్రీకరించి అవమానించడంపై ఆగ్రహ జ్వాలలు చెలరేగాయి. అఖిల భారత హిందూ మహాసభ ఏర్పాటు చేసిన మండపంలో మహాత్ముడిని పోలిన బొమ్మను ఏర్పాటు చేయడంపై తీ
ఆది నుంచీ చేనేత, మరమగ్గాల వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి కృషిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే చేనేత, మరమగ్గాల పరిశ్రమలకు వేర్వేరుగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది.
జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో వైద్య కళాశాల నిర్మించడానికి రూ.168 కోట్లను ప్రభుత్వం మంజూరు చేయడంతో జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో టీఆర్ఎస్ పార్ట�
రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని వేములవాడ మండలం మరుపాక నంది కమాన్ వద్ద ముంపు గ్రామాల ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రమేష్ బాబు చిత్ర పటానికి టీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు
రెబ్బెన : మద్యం షాపుల్లో 15శాతం రిజర్వేషన్ కల్పిస్తు క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడాన్ని హర్షిస్తు శుక్రవారం గౌడ కులస్తులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు . రెబ్బెన మండల �