Legal Notice | పాక్లోని లాహోర్కు చెందిన షాజాహాన్ అనే యువకుడు కరాచీ వెళ్లేందుకు విమానంలో బయాలుదేరాడు. పొరపాటున సౌదీ అరేబియాలోని జెడ్డాకు చేరుకున్నారు. ఎయిర్లైన్స్ కంపెనీ నిర్లక్ష్యం కారణంగానే తాను జెడ్డా �
Operation Sindoor | పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపులైన జాష్-ఎ-మొహమ్మద్ (జేఏఎం), లష్కరే-ఎ-తోయిబా(ఎల్ఈటీ)లో కీలక పాత్ర పోషించిన ఐదుగురు టాప్ ఉగ్రవాదులు భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వైమానిక దాడ�
భారత త్రివిధ దళాలు సమన్వయంతో ఏకకాలంలో పాకిస్థాన్పై విరుకుపడ్డాయి దాదాపు సంవత్సరాల తరువాత త్రివిధ దళాలు కలిసి శత్రు స్థావరాలపై దాడి చేయడం ఇదే మొదటిసారి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ ప్రతీకార దాడిలో భారత స
మా భర్తలతో పాటు మమ్మల్నీ చంపండి... అంటూ ధైర్యంగా మృత్యువుకు ఎదురు నిలిచిన సందర్భంలోనూ, మిమ్మల్ని చంపితే పిరికిపందలం అనుకుంటారు, అందుకే చంపం... అంటూ అత్యంత బలహీనులుగా భారత మహిళల్ని పహల్గామ్లో ఉగ్రవాదులు భ�
Supreme Court: మియాన్-తియాన్, పాకిస్తానీ అని ఎవర్నైనా పిలిస్తే, అది మత విశ్వాసాలను కించపరిచినట్లు కాదు అని సుప్రీంకోర్టు తెలిపింది. జస్టిస్ బీవీ నాగరత్న, సతీశ్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం ఈ అభిప్�
అపర కుబేరుడు ఎలాన్ మస్క్ దూకుడు ఇప్పుడు అమెరికాలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ సమస్యలు సృష్టిస్తున్నది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయానికి దోహదపడ్డ మస్క్ ట్రంప్ శిబిరంలో కీలక వ్యక�
హార్ట్ ఫెయిల్యూర్తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్కు చెందిన ఒక యువతికి భారత్కు చెందిన ఒక డోనర్ అందించిన గుండె కొత్త జీవితాన్ని ప్రసాదించింది. పాకిస్థాన్లోని కరాచీకి చెందిన 19 ఏండ్ల ఆయేషా రాషన�
Drone Recovered | పాక్ సరిహద్దుల్లోని గ్రామంలో బోర్డర్ సెక్యూరిటీ సిబ్బంది సోమవారం రోడన్వాలా ఖుర్ద్ పొల్లాల్లో డ్రోన్తో పాటు హెరాయిన్ ప్యాకెట్ను స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో బీఎస్ఎఫ్ అధికారులు సోద�
పబ్జీ గేమ్లో పరిచయమైన వ్యక్తిని పెండ్లి చేసుకోవడానికి పాకిస్థాన్ నుంచి భారత్కు అక్రమంగా వచ్చిన వివాహిత సీమా హైదర్ ఇప్పుడు బాలీవుడ్లో అడుగుపెట్టనుంది! ఉదయ్పూర్లో కొందరు ఇస్లామిక్ అతివాదుల చేత
Viral | పాకిస్థాన్కి చెందిన ఓ కుటుంబం అరుదైన ప్రపంచ రికార్డు సాధించింది. తొమ్మి ది మంది సభ్యులు ఉన్న ఆ కుటుంబంలో అందరి పుట్టిన రోజు ఒక్కటే. తండ్రి అమీర్ అలీ, తల్లి ఖుదేజాతోపాటు వారి 19-30 ఏండ్ల మధ్య వయసుండే ఏడుగ
IND vs PAK | ఈ ఏడాది వరల్డ్ కప్ భారత్ వేదికగా అక్టోబర్ - నవంబర్ వేదికగా జరుగనున్నది. అక్టోబర్ 15న భారత్ - పాక్ మధ్య కీలకమైన మ్యాచ్ జరుగనున్నది. ఈ మ్యాచ్పై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొన్నది.
Saudi Arabia | సౌదీ ప్రభుత్వం తప్పుచేసిన వారికి కఠిన శిక్షలు అమలు చేస్తోంది. ముఖ్యంగా అత్యాచారం, ఉగ్రవాదం, మాదక ద్రవ్యాలు వంటి నేరాలకు పాల్పడి దోషులుగా తేలితే వారికి బహిరంగంగా మరణ శిక్ష విధిస్తోంది. తాజాగా 12 రోజుల