Asia Cup 2023 | వచ్చే ఏడాది ఆసియా కప్ పాకిస్తాన్లో జరుగనున్నది. అయితే, భారత్ మాత్రం పాక్కు వెళ్లదని ఆసియా క్రికెట్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ జైషా మంగళవారం తెలిపారు. 2023 ఆసియా కప్ తటస్థ వేదికల్లో జరుగుతుందన�
Terror Attack | హైదరాబాద్ ఉగ్ర కుట్ర కేసులో నిందితుల కస్టడీ విచారణ ముగిసింది. జాహెద్, సమీయుద్దీన్, హసన్లను సిట్ అధికారులు విచారించారు. ఈ నెల 12 నుంచి ఈ విచారణ జరుగుతోంది.
england won:టీ20 వరల్డ్కప్లో భాగంగా ఇవాళ పాకిస్థాన్తో జరిగిన వార్మప్ మ్యాచ్లో ఇంగ్లండ్ ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. 161 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 14.4 ఓవర్లలో ఆ లక్ష్యాన్ని చేధించింది. తొలుత �
క్రికెట్ అభిమానులను ఫోర్లు, సిక్సర్ల హోరులో ముంచెత్తేందుకు మెగావార్ వచ్చేసింది. సరిగ్గా ఏడాది తిరగక ముందే రెండోసారి ప్రేక్షకులను మజా పంచేందుకు టీ20 ప్రపంచకప్ రెడీ అయింది.
Mumbai SBI Bank | మహారాష్ట్ర రాజధాని ముంబైలోని నారిమన్ పాయింట్లో ఉన్న ఎస్బీఐ కార్యాలయాన్ని పేల్చేస్తామని, బ్యాంక్ మేనేజర్ను చంపేస్తామని బెదిరింపు ఫోన్ కాల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. బ్యాంకు అధికారుల ఫిర
Dangerous Nation:అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర దేశాల్లో(Dangerous Nations) పాకిస్థాన్ ఒకటి అని ఆయన అన్నారు. ఆ దేశం వద్ద ఉన్న అణ్వాయుధాలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ల�
dead bodies on hospital roof:పాకిస్థాన్లో దారుణం జరిగింది. ముల్తాన్లో నిస్తార్ హాస్పిటల్లో సుమారు 200 మృతదేహాలు మార్చురీలో పడి ఉన్న ఘటన కలవరం రేపింది. ఆ రాష్ట్ర సీఎం సలహాదారు తారిక్ జమాన్ గుజ్జార్ ఆ మార్చురీకి వెళ్ల
పాకిస్థాన్లో ప్రతి రెండు గంటలకు ఒక లైంగికదాడి జరుగుతున్నది. 2017-2021 మధ్య దేశవ్యాప్తంగా 21,900 మందిపై లైంగికదాడి జరిగినట్టు ఓ సర్వేలో తేలింది. దీనిబట్టి ప్రతి రోజు 12 మంది లైంగికదాడికి గురవుతున్నట్టు తెలుస్తున్
Kashmir issue | అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ మరోసారి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో.. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ చర్చ సందర్భంగా కశ్మీర్ అంశంపై ఆ దేశ దౌత్యవేత్త మునీర్
road accident | పొరుగుదేశం పాకిస్థాన్ ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకున్నది. బస్సుకు మంటలు అంటుకొని 17 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. వీరంతా వరద బాధితులని, దక్షిణ పాక్లోని
Pakistan | చరిత్రలో ఎన్నడూ లేనంతంగా వరదలతో అల్లాడిన పాక్.. ఇప్పుడు భారత్ సాయం కోరుతున్నది. వరద ప్రభావిత ప్రాంతాల్లో దోమల వల్ల వ్యాధులు సోకకుండా ఉండేందుకు
ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని పాక్ మీడియా సంస్థలు వెల్లడించాయి. అయితే అగ్నిమాపక, సహాయక బృందాలు సకాలంలో చేరుకోలేకపోవడంతో మంటలు మరింతగా వ్యాపించినట్లు ఆరోపించాయి.
Pakistan Won:న్యూజిలాండ్తో జరిగిన రెండవ టీ20లో పాకిస్థాన్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బాబర్ ఆజమ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. 79 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడతను. తొలుత కివీస్ కెప్ట�