సుమారు మూడు దశాబ్దాల తర్వాత ఐసీసీ ట్రోఫీకి ఆతిథ్యమిస్తూ కనీసం గ్రూప్ దశ కూడా దాటకుండా వైదొలిగిన పాకిస్థాన్.. గురువారం రావల్పిండి వేదికగా ఈ టోర్నీలో తమ ఆఖరి మ్యాచ్ను బంగ్లాదేశ్తో ఆడనుంది.
అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకొనే భారత్లోనే అత్యధిక సార్లు ఇంటర్నెట్ షట్డౌన్ విధించారు. తాజా ర్యాంకింగ్స్లో మన దేశం రెండో స్థానంలో ఉండగా, సైనిక పాలనలో ఉన్న మయన్మార్ రెండో స్థానంలో ఉన్నది.
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ ఓటమి ఆతిథ్య పాకిస్థాన్ చావుకొచ్చింది. సోమవారం రావల్పిండి వేదికగా కివీస్తో కీలక పోరులో బంగ్లాదేశ్.. 5 వికెట్ల తేడాతో పరా�
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి హాజరయ్యే విదేశీయులను డబ్బు కోసం కిడ్నాప్ చేసేందుకు ఇస్లామిక్ స్టేట్ ఖోరసన్ ప్రావిన్సు(ఐఎస్కేపీ) కుట్ర పన్నుతున్నట్టు పాక్ నిఘా విభాగం(ఐబీ) హెచ్చరిక జారీ చేసింది.
Champions Trophy | పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీకి సందర్భంగా ఉగ్రవాద దాడి జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసాన్ ప్రావిన్సు ఉగ్రవాదులతో పాటు పలు సంస్థ�
అసలే చాంపియన్స్ ట్రోఫీ. అందులోనూ చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరు. తమ జట్టే గెలవాలని రెండు దేశాల అభిమానుల (Pakistan Fan) ఆరాటం. మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఆగటగాళ్లను ఉత్తేజపరుస్తూ మద్దతుగా నిలుస్తుంటారు. తమ �
ఉమ్మడి పాకిస్థాన్ 1971లో విడిపోయిన తర్వాత మొదటిసారి పాక్, బంగ్లాదేశ్ల మధ్య అధికారికంగా ప్రత్యక్ష వాణిజ్య సంబంధాలు పునః ప్రారంభమయ్యాయి. పాకిస్థాన్ ఖాసిమ్ నౌకాశ్రయం నుంచి బంగ్లాదేశ్కు 50 వేల టన్నుల బి
IND Vs PAK | పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఫుల్ ఫామ్లో ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 20 పరుగులకే అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మను పాకిస్తాన్ బౌలర్ షాహిన్ ఆఫ్ర
IND Vs PAK | చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయి వేదికగా పాకిస్తాన్తో భారత జట్టు తలపడుతున్నది. 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. టీమిండియా 242 పరుగుల టార్గెట్తో ఇన్నింగ్స్ను మొదలుపెట్టింది. కెప్టెన్
IND Vs PAK | చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయి వేదికగా జరుగుతున్న భారత్తో జరుగుతున్న మ్యాచ్లో పాకిస్తాన్ బ్యాటింగ్ మందకొడిగా సాగుతున్నది. 25.2 ఓవర్లలో పాకిస్తాన్ రెండు వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది.
IND Vs PAK | చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయి వేదికగా పాక్-భారత్ మధ్య వన్డే మ్యాచ్ కొద్ది సేపట్లో ప్రారంభం కానున్నది. మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో �
Ramiz Raja | పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ చీఫ్ రమీజ్ రజా (Ramiz Raja) కీలక వ్యాఖ్యలు చేశారు. అంచనాలు లేకుండా బరిలోకి దిగడం అంతిమంగా పాకిస్థాన్కు అనుకూలంగా మారవచ్చని అన్నాడు. ముందుగా శుభ్మాన్ గిల్ను టార్గెట్ చే�
Indian Fishermen | పాకిస్థాన్ కరాచీలోని మాలిర్ జైలులో ఉన్న 22 మంది భారతీయ జాలర్లు విడుదలయ్యారు. ఆయా జాలర్లను శనివారం భారత్కు అప్పగించే అవకాశం ఉన్నది. మత్స్యకారుల విడుదలపై మాలిర్ జైలు సూపరింటెండెంట్ అర్షద్ షా మీడి�