Champions Trophy 2025 | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్నది. ఈ మెగా ఈవెంట్కు పాక్ ఆతిథ్యం ఇవ్వబోతున్నది. ఈ ఐసీసీ ఈవెంట్కు భారత్ జట్టును పంపేది లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. టీమిండియాను పాక�
Champions Trophy | వచ్చే ఏడాది చాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఏడాది పాక్ వేదికగా జరుగననున్నది. ఈ టోర్నీని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు అంగీకారం తెలిపింది. ఈ క్రమంలో భద్రతా ఏర్పాట్ల
Tashi Namgyal | సరిగ్గా 25 ఏండ్ల క్రితం భారత్, పాకిస్థాన్ మధ్య భీకర యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. 1999లో జమ్మూకశ్మీర్లోని కార్గిల్ ఆక్రమణ కోసం పాక్ పన్నిన కుట్రను భారత సైన్యం భగ్నం చేసింది.
హిందువులపై హింస పాకిస్థాన్లో కన్నా బంగ్లాదేశ్లో ఎక్కువగా జరుగుతున్నదని భారత ప్రభుత్వం తెలిపింది. 2024లో హిందువులపై హింసాత్మక ఘటనలకు సంబంధించిన కేసులు బంగ్లాదేశ్లో 2,200, పాక్లో 112 వెలుగులోకి వచ్చినట్లు �
Pakistan Missiles: పాకిస్థాన్ తీరుపై ఆందోళన వ్యక్తం చేసింది అమెరికా. అత్యాధునిక క్షిపణి టెక్నాలజీని పాకిస్థాన్ డెవలప్ చేస్తున్నట్లు వైట్హౌజ్ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. సుదీర్ఘ దూరం ప్రయాణించే
India Vs Pakistan: ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ జట్లు ఇక నుంచి తటస్థ వేదికలపై ఫైట్ చేయనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం నెలకొన్న ప్రతిష్టంభన దీంతో తొలగిపోయింది. ఆ టోర్నీ నిర్వహణకు ఐసీసీ నుంచి క్లియర�
Year Ender 2024 | మరికొద్ది రోజుల్లో 2024 సంవత్సరం ముగియనున్నది. ఈ క్రమంలో ప్రముఖ సెర్చింజన్ గూగుల్ ఈ ఏడాదికి సంబంధించిన ‘ఇయర్ ఇన్ సెర్చ్’ ట్రెండ్స్ని రిలీజ్ చేసింది. ముఖ్యంగా పాకిస్థానీలు భారత్కు చెందిన వి�
అరంగేట్రం ఆసియా అండర్-19 మహిళల టీ20 ఆసియాకప్లో యువ భారత్ అదిరిపోయే బోణీ కొట్టింది. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
పాకిస్థాన్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను దక్షిణాఫ్రికా మరో మ్యాచ్ మిగిలుండగానే సొంతం చేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రెండో టీ20 పోరులో సఫారీలు 7 వికెట్ల తేడాతో పాక్పై ఘన విజయం సాధించారు.
చాంపియన్స్ ట్రోఫీ భవితవ్యం శనివారం తేలనుంది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న సందిగ్ధతకు ఫుల్స్టాప్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు
Champions Trophy | వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉన్నది. ఈ టోర్నీపై ఇంకా ప్రతిష్టంభన నెలకొన్నది. పీసీబీ, బీసీసీఐ మధ్య ఈ జరుగుతున్న చర్చలు ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు