Pak Child leaves Indian mothers behind | పాకిస్థాన్కు చెందిన కొన్ని కుటుంబాలు భారత్కు వచ్చాయి. అయితే పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ప్రభుత్వం విధించిన ఆంక్షలు వారిని విడదీశాయి. దీంతో భారతీయ పౌరులైన తల్లలను పాక్ పౌరసత్వం ఉన్న ప�
పహల్గాంలో ఉగ్రదాడిని నిరసిస్తూ నేపాల్, బ్రిటన్, ఆస్ట్రేలియాలోని ఎన్నారైలు, వారి మద్దతుదారులు శనివారం ధర్నాలు చేశారు. భారత దేశ జాతీయ జెండాలు, బ్యానర్లు, ప్లకార్డులను చేతపట్టి అమాయక పౌరులను పొట్టన బెట్ట
జమ్ము కశ్మీర్లోని పహల్గాంలో ఈ నెల 22న 26 మంది పర్యాటకులను బలిగొన్న పాశవిక దాడి ఘటనలో పాల్గొన్న ఉగ్రవాదులలో ఒకడైన ఆదిల్ అహ్మద్ థోకర్ 2018లో చదువుకోవడానికి పాకిస్థాన్కు వెళ్లి ఆరేండ్ల తర్వాత మరో ముగ్గురు
కాశ్మీర్లోని పహల్గామలో జరిగిన ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెడ్డికాలనీ వాసులు శనివారం కొవ్వొత్తులు వెలిగించి ర్యాలీ తీశారు. ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినాదాలు చేస్తూ ఘటనకు పా
పాకిస్థాన్ గగనతలాన్ని మూసేయడంతో మన దేశం నుంచి రాకపోకలు సాగించే అంతర్జాతీయ విమానాల్లో పాటించవలసిన ప్రమాణాలను పౌర విమానయాన నియంత్రణ మండలి డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) శనివారం వి
Adil Thoker | కశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిలో కీలక నిందితుడిగా అనుమానిస్తున్న ఆదిల్ హుస్సేన్ థోకర్ గురించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. అనంత్నాగ్ జిల్లాకు చెందిన రషీద్ ఉగ్రవాదానికి అకర్షితుడైనట్లుగా భా�
Indian Military | పెహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack)తో భారత్ - పాకిస్థాన్ (Pakistan) మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్కు భారత ఆర్మీ (Indian Army) బలమైన సందేశాన్ని పంపింది.
Hyderabad | హైదరాబాద్లో షార్ట్ టర్మ్ వీసాలతో ఉంటున్న నలుగురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపటిలోగా హైదరాబాద్ విడిచి వెళ్లాలని వారిని హెచ్చరించారు. కేంద్ర హోం శాఖ ఆదేశాలతో తనిఖీలు నిర్వహించిన పోలీసుల�
PM Shehbaz Sharif: తటస్థంగా, పారదర్శకంగా పెహల్గామ్ ఘటనపై విచారణ ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు పాకిస్థాన్ ప్రధాని చెప్పారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తత ఉన్నా.. అంతర్జాతీయ ప్రవర్తనా నియమా�
కశ్మీర్ పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దుర్ఘటన యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది ఏఆర్ అడ్మిన్ ఏసీపీ అంతయ్య అన్నారు. శనివారం ఉదయం ట్రైసిటీ రైడర్స్, ఏజే పైడిల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోలీస్ కమిషన
Sourav Ganguly: పాకిస్థాన్తో అన్ని క్రికెట్ సంబంధాలను తెంచుకోవాలని బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కోల్కతాలో ఆయన ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. పాకిస్థాన్తో క్రికెట�
పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు పూర్తిగా దిగజారాయి. ఒప్పందాల నిలిపివేత, పౌరుల గెంటివేత వంటి కఠిన నిర్ణయాలను ఇరు దేశాలూ తీసుకొన్నాయి. ఈ క్రమంలో భారత్-పాక్ మధ్య సైనిక చర్�