Under -19 Asia Cup : అండర్-19 ఆసియా కప్ను భారత జట్టు ఘనంగా ఆరంభించింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(171) విధ్వంసక శతకంతో కొండంత స్కోర్ చేసిన టీమిండియా.. అనంతరం యూఏఈ(UAE)ని రెండొందలలోపే కట్టడి చేసింది.
Dhurandhar | రణ్వీర్ సింగ్, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ధురంధర్’ (Dhurandhar) సినిమా విడుదలైన కొద్దిరోజుల్లోనే ప్రేక్షకులను ఆకర్షిస్తూ బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణను పొందుతోంది. భారత్లో ఈ చిత్రం భారీ వసూళ్లను స�
పాకిస్థాన్లో ప్రత్యేక సింధూ దేశ్ ఉద్యమం ఉధృతంగా మారుతున్నది. కరాచీలో గత ఆదివారం నుంచి జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతోపాటు విధ్వంసానికి దిగుతున్నారు.
పాకిస్థాన్ పార్లమెంట్లో ఇటీవల ఒక గాడిద హల్ చల్ చేసింది. జాతీయ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా, భద్రతా వైఫల్యం వల్ల సభలోకి ప్రవేశించిన ఒక గాడిద సభ్యుల కుర్చీల వద్ద తచ్చాడింది.
పాకిస్థాన్ రక్షణ దళాల అధిపతి అసీం మునీర్ను అరెస్ట్ చేయాలని, ఆ దేశాన్ని ‘ఉగ్రవాద ప్రాయోజిత రాజ్యం’గా ప్రకటించాలని అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ వ్యాఖ్యానించారు.
Asim Munir: పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసిమ్ మునీర్ మరింత శక్తివంతంగా తయారయ్యారు. రక్షణ దళాలకు తొలి చీఫ్గా ఆయన్ను నియమిస్తూ పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారి ఆదేశాలు జారీ చేశారు.
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ భారత్తో పూర్తి స్థాయి యుద్ధానికి తహతహలాడుతున్నారని జైలులో శిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ముగ్గురు సోదరీమణులలో ఒకరైన అలీమా ఖాన్ ఆ�
Spying | పాక్ (Pakistan) కోసం గూఢచర్యం (Spying) వ్యవహారం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురు భారతీయులు అరెస్టైన విషయం తెలిసిందే.
Mahavatar Narasimha | భారీ హీరోలు లేరు… పెద్దగా మార్కెటింగ్ లేదు… ప్రమోషన్స్ హడావుడి ఏదీ లేదు. అయినా బాక్సాఫీస్ను శాసించి, ఏకంగా రూ.300 కోట్ల కలెక్షన్స్ సాధించి, భారతదేశంలోనే అత్యధిక వసూళ్లు చేసిన యానిమేటెడ్ సినిమాగా �
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జీవించే ఉన్నారని, కాని ఏకాంత కారాగారవాసంలో మానసిక చిత్రవధను ఆయన అనుభవిస్తున్నారని ఇమ్రాన్ సోదరి డాక్టర్ ఉజ్మా ఖాన్ మంగళవారం రావల్పిండిలోని అదియాలా జైలులో ఇమ�
దిత్వా తుఫాన్తో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిన శ్రీలంకకు పాకిస్థాన్ దేశం మావనతా సహాయంగా పాచిపోయిన ఆహార పదార్ధాలు, కాలం చెల్లిన మందులు, నాసిరకం సామగ్రిని పంపి అంతర్జాతీయంగా నవ్వుల పాలయ్యింది.
IND Vs Pak | దిత్వా తుపాను ప్రభావంతో శ్రీలంక అతలాకుతలమైంది. పొరుగుదేశానికి సహాయం అందించడంలో భారత్ రంగంలోకి దిగింది. ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో మానవ సహాయాన్ని అందిస్తున్నది. అయితే, పాక్ సైతం శ్రీలంకకు సహాయం చ
పాకిస్థానీ పౌరులకు వీసాల జారీని యూఏఈ నిలిపేసింది. అత్యధిక పాకిస్థానీలు ఈ గల్ఫ్ దేశానికి వెళ్లి నేరాల్లో భాగస్వాములవుతున్నారనే ఆందోళనతో ఈ నిర్ణయం తీసుకుంది.