పాకిస్థాన్లో ప్రస్తుతం ఆటవిక పాలన నడుస్తున్నదని మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ గురువారం ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్కు ‘ఫీల్డ్ మార్షల్'గా పదోన్నతి లభించడంపై ఎక్స్ పోస్ట�
Pak Extends Closure Of Airspace | భారత విమానాలకు గగనతలం మూసివేతను జూన్ 24 వరకు పాకిస్థాన్ పొడిగించింది. పాకిస్థాన్ విమానాశ్రయాల అథారిటీ (పీఏఏ) ఈ మేరకు కొత్తగా నోటమ్ (ఎయిర్మెన్కు నోటీసు) జారీ చేసింది.
యుద్ధం ద్వారా ఉగ్రవాదాన్ని అంతం చేయలేమని, ప్రపంచానికి ఆచరణాత్మకంగా చూపింది కదా, అమెరికా. ‘వార్ ఆన్ టెర్రర్' పేరిట అఫ్ఘాన్పై 20 ఏండ్లు యుద్ధం చేసి, విసిగి వేసారి చివరికి తమ ఆయుధాలనూ వాళ్లకే అప్పగించి చే�
Man Arrested For spying for Pak | పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తున్నాడన్న ఆరోపణలతో వారణాసికి చెందిన వ్యక్తిని ఉత్తరప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం పోలీసులు అరెస్ట్ చేశారు. కీలక సమాచారాన్ని పాకిస్థాన్ వ్యక్తులకు అతడు చేరవేస
PM Modi | ‘నా నరాల్లో రక్తం కాదు సిందూరం మరుగుతోంది’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) వ్యాఖ్యానించారు. పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack), ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై ప్రధాని తాజాగా స్పందించారు.
Sindhu River | పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో సింధూ జలాల సరఫరాను నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంతో సింధు ప్రావిన్స్లో నీటికి తీవ్ర కటకట ఏర్పడింది. నీళ్లు లేకపోవడంతో సింధూ ప్రాంతవాసులు ఎదురు తిరిగారు. పాక్ �
పాకిస్థాన్ హై కమిషన్ అధికారిని భారత ప్రభుత్వం బుధవారం బహిష్కరించింది. ఆయన తన అధికారిక హోదాకు తగినవి కానటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పేర్కొంది. 24 గంటల్లోగా దేశం నుంచి వెళ్లిపోవాలని ఆయనను ఆదే�
India rejects Pakistan’s allegations | బలూచిస్థాన్లో స్కూల్ బస్సుపై జరిగిన బాంబు దాడిలో ప్రమేయం ఉందన్న పాకిస్థాన్ ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది. పాక్ సైన్యం నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నదని విమర్శించింది.
ఆపరేషన్ సిందూర్పై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. పాకిస్థాన్పై ప్రభుత్వం చిన్నపాటి యుద్ధం చేస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. ఇక్కడా అక్కడా చేస్తున్న చిన్న చిన్న య�
భారతీయ అండర్కవర్ ఏజెంట్లను గుర్తించేందుకు హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) ఉపయోగించుకున్నట్లు మంగళవారం అధికార వర్గాలు వెల్లడించా
Tiranga rally | కాశ్మీర్లోని పెహల్గావ్లో భారతీయులపై ముష్కరులు జరిపిన దాడికి ప్రతీకారంగా త్రివిధ దళాలు పాకిస్థాన్పై చేసిన దాడులకు మద్ధతుగా ములుగులో ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు.
Beating Retreat : పంజాబ్లోని మూడు ప్రాంతాల్లో ఇవాళ బీటింగ్ రిట్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇండియా, పాకిస్థాన్ మధ్య గత 10 రోజుల నుంచి కాల్పుల విమరణ అమలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే పది రోజు�