Mohsen Rezaei | ఇజ్రాయెల్-ఇరాన్ (Israel-Iran) దేశాల మధ్య జరుగుతున్న దాడులు, ప్రతిదాడులతో ప్రస్తుతం పశ్చమాసియా ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్ తమపై అణుబాంబును ప్రయోగిస్తే పాకిస్థాన్ (Pakistan) ర�
Dangal | బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని ఎంతగా అలరిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమీర్ఖాన్ దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్రలో రూపొందిన �
పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తున్నదనే ఆరోపణలపై అరెస్టయిన జ్యోతి మల్హోత్రాకు బెయిలు మంజూరు చేసేందుకు హర్యానాలోని హిసార్ కోర్టు బుధవారం తిరస్కరించింది.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పోరాటంలో పాకిస్థాన్ ఓ అసాధారణ భాగస్వామిగా అమెరికా సెంట్రల్ కమాండ్(సెంట్కామ్) కమాండర్ జనరల్ మైఖేల్ కురిల్లా అభివర్ణించారు. ఈ సందర్భంగా ఐసి
Pakistan | దాయాది పాకిస్థాన్ (Pakistan) పై ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) దెబ్బ గట్టిగానే పడింది. ఆ దేశం ఆర్థికాభివృద్ధిని ఫణంగా పెట్టి మరీ ఆయుధాల కొనుగోళ్లపై దృష్టిసారించింది. తాజాగా ప్రవేశపెట్టిన రక్షణ బడ్జెట్ను ఏకం�
S Jaishankar | భారత విదేశాంగ మంత్రి (Indian Foreign Minister) ఎస్ జైశంకర్ (S Jaishankar) బ్రస్సెల్స్ (Brussels) వేదికగా దాయాది పాకిస్థాన్ (Pakistan) పై విమర్శలు చేశారు. పాకిస్థాన్.. భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందని ఆరోపించార�
Jaishankar | దాయాది దేశం పాకిస్తాన్ను విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ మరోసారి హెచ్చరించారు. మరోసారి ఉగ్రదాడి జరిగితే భారత్ తిరిగి సమాధానం ఇచ్చేందుకు వెనుకాడదన్నారు.
Indus Waters Treaty: సింధూ జలాల ఒప్పందం రద్దు అంశంపై పునరాలోచన చేయాలని పాకిస్థాన్ కోరుతోంది. ఇప్పటికే ఇండియాకు నాలుగు లేఖలు కూడా రాసినట్లు తెలుస్తోంది.
భారత్కు చెందిన మూడు రఫేల్, ఒక ఎస్యూ-30, ఒక మిరాజ్ 2000, ఒక మిగ్-29 యుద్ధ విమానాన్ని, ఒక డ్రోన్ను తమ సైన్యం కూల్చేసిందని, ఇందుకు సాక్ష్యాలు ఉన్నాయని పాక్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ జనరల్ �
PM Modi: పెహల్గామ్లో పర్యాటకులను టార్గెట్ చేసిన మానవత్వంపై, కశ్మీరీలపై పాకిస్థాన్ దాడి చేసినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. జీవనోపాధి కోసం పర్యాటకంపై ఆధారపడుతున్న కశ్మీర్ ప్రజలను పాక�
ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ను అంతర్జాతీయంగా ఒంటరి చేయటంలో మోదీ సర్కార్ వైఫల్యం మరోసారి బయటపడింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఉగ్ర నిరోధక కమిటీకి వైస్-చైర్గా పాక్ ఎంపికైంది.
భారత ఇన్ఫ్లూయెన్సర్లు పాకిస్థాన్లో ప్రయాణించేందుకు అవసరమైన సాయం చేసిన వ్యక్తిని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కింద పనిచేస్తూ లాహోర్లో ‘జైయానా ట్రావెల్ అండ్ టూరిజం’ పేర�
Earthquakes | పొరుగుదేశం పాకిస్థాన్ను వరుస భూకంపాలు (Earthquakes) వణికిస్తున్నాయి. ఆ దేశంలో అతిపెద్ద నగరమైన కరాచీ (Karachi)లో 48 గంటల్లో ఏకంగా 20కిపైగా భూ ప్రకంపనలు (20 mild earthquakes) నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.