85 శాతం భూభాగం వారి ఆధీనంలోకి.. సరిహద్దు ప్రాంతాలన్నీ వారి గుప్పిట్లోనే బయటి సాయం అందవద్దనే ఈ వ్యూహం అమెరికా దళాలు వెళ్లగానే మరింత దూకుడు ఆఫ్ఘనిస్తాన్లో మళ్లీ తాలిబన్ల పాలన వస్తుందా? అక్కడి ప్రభుత్వాన్న�
కరాచీ : భార్యపై స్నేహితులతో కలిసి సామూహిక లైంగిక దాడికి పాల్పడి ఆపై ఆమెపై యాసిడ్ పోసి కత్తిపోట్లకు గురిచేసిన ఘటన కరాచీలో వెలుగుచూసింది. క్విదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెత్తకుండీలో కుళ్
ముగ్గురు ఆటగాళ్లు సహా ఏడుగురికి వైరస్ పాక్తో సిరీస్కు కొత్త జట్టు లండన్: ఇంగ్లండ్ క్రికెట్ జట్టులో కరోనా కలకలం రేగింది. శ్రీలంకతో వన్డే సిరీస్ ముగిసిన అనంతరం సోమవారం నిర్వహించిన పరీక్షల్లో ముగ్�
ఇద్దరు విండీస్ మహిళా క్రికెటర్లకు అస్వస్థతఅంటిగ్వా: వెస్టిండీస్, పాకిస్థాన్ మహిళల టీ20 మ్యాచ్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. పాక్తో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన మ్యాచ్లో విండీస్ మహిళా క్రికెటర్లు చ�
జమ్ము విమానాశ్రయంపై దాడులు వాయుసేన స్థావరం, ఏటీసీనే లక్ష్యం ఇద్దరు అధికారులకు స్వల్ప గాయాలు ఉగ్రవాదుల పనేనని పోలీసుల అనుమానం ఎఫ్ఐఆర్ నమోదు.. ఎన్ఐఏకు కేసు బదిలీ? మరో ఉగ్రకుట్రను భగ్నం చేసిన పోలీసులు జ�
కరాచీ: గర్భవతి అయిన ఒక మహిళ ఆసుపత్రి నుంచి నవజాత శిశువును అపహరించింది. బాబుకు జన్మనివ్వాలని తన కుటుంబీకులు ఒత్తిడి చేస్తుండటంతో ఇలా చేసినట్లు పోలీసులకు చెప్పింది. పాకిస్థాన్లోని కరా�
4 నుంచి 6 శాతం చక్కెర స్థాయి కలిగిన మూడు రకాల చక్కెర రహిత మామిడి పండ్లను ఒక నిపుణుడైన రైతు పండిస్తున్నాడు. చక్కెర అధికంగా ఉన్నందున మామిడి పండ్లను తినలేకపోతున్న మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఉపశమనం కలిగించన�
భారత్తో వాణిజ్యం చేయకూడదని నిర్ణయించిన పాకిస్తాన్.. ఇప్పుడు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. ఆహార పదార్థాలు ముఖ్యంగా చక్కెర నిల్వలు లేక ధర అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం అక్కడ కిలోకు రూ.110 పలుకుతున్న�
లాహోర్: పాకిస్థాన్లోని లాహోర్లో పేలుడు ఘటన సంభవించింది. ఆ ఘటనలో ఇద్దరు మృతిచెందారు, 17 మంది గాయపడ్డారు. ఓ రెసిడెన్షియల్ ప్రాంతంలో ఈ పేలుడు జరిగింది. దాంతో సమీపంలో ఉన్న ఇండ్లు ధ్వంసం అయ్యాయి. �
న్యూఢిల్లీ: భారత సరిహద్దుల్లో కాల్పుల ఘటనలు తగ్గాయని, కానీ పాకిస్థాన్ నుంచి డ్రోన్ల ద్వారా ఆయుధాలు, డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు త్రివిధదళాల చీఫ్ బిపిన్ రావత్ తెలిపారు. ఓ వార్తా సంస్థక�
13 రోజులు.. 10 మ్యాచ్లు నిజాంపేట కేంద్రంగా దందా ఐదుగురు నిర్వాహకుల అరెస్టు హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ): ఆ యువకులంతా ఉన్నత చదువులు చదివినవాళ్లే.. సులభంగా డబ్బులు సంపాదించాలని బెట్టింగ్ స్�
కరాచీ, జూన్ 11: గూఢచర్యం ఆరోపణలతో పాక్లో మరణ శిక్షను ఎదుర్కొంటున్న భారత నేవీ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ న్యాయ సాయం పొందేందుకు కాన్సులర్ను నియమించుకునే అవకాశాన్ని కల్పించింది పాకిస్థాన్. ఈ మేరకు �
తాజాగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ మాజీ సలహాదారు.. ప్రతిపక్ష పార్టీ ఎంపీ చెంప పగలగొట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.