న్యూఢిల్లీ : పాకిస్తాన్లోని ఖైబర్ ఫఖ్తున్ఖ్వా ప్రావిన్స్లో ఆదివారం ఇద్దరు సిక్కు వ్యాపారవేత్తలను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. హత్యకు గురైన ఇద్దరు సిక్కులు బటాతాల్ మార్కెట్లో సుంగధ ద్�
పాకిస్థాన్కు చైనా గట్టి వార్నింగ్ ఇచ్చింది. తమకు చెల్లించాల్సిన 30వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని పలు చైనా కంపెనీలు పాక్ను డిమాండ్ చేశాయి. చెల్లించకుంటే పాకిస్థాన్లోని తమ కంపెనీలన
హిందూ మతంపై తమదే పేటెంట్ అన్నట్టుగా వ్యవహరించే, వాదించే బీజేపీ మాటలు ఒట్టివేనని మరోసారి తేటతెల్లమైంది. ఎన్నికల్లో లబ్ధి కోసం మతతత్వాన్ని రెచ్చగొడుతూ హిందూ మతాన్ని వాడుకునే ఆ పార్టీకి వాస్తవానికి హింద
రాష్ట్రంలోని ఆదిలాబాద్, మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాం తాల్లో పేలుళ్లు జరిపేందుకు ఉగ్రవాదులు పన్నిన భారీ కుట్రను హర్యానా పోలీసులు ఛేదించారు. పాకిస్థాన్ నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలను ఆదిలాబాద్, నా
రాహుల్ గాంధీ ఖట్మండు నైట్ క్లబ్ పార్టీలో పాల్గొన్న వీడియోను విడుదల చేసిన కాషాయ పార్టీ విపక్ష నేత లక్ష్యంగా విమర్శలు గుప్పించడంపై కాంగ్రెస్ దీటుగా స్పందించింది.
వ్యక్తులకు, సంస్థలకు వడ్డీలేని రుణాలు ఇచ్చేలా బ్యాంకింగ్ చట్టాల్లో సవరణలు చేయాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని ఫెడరల్ షరియట్ కోర్టు (ఎఫ్ఎస్సీ) గురువారం ఆదేశించింది. 2027 డిసెంబర్ నాటికి వడ్డీరహిత బ్యా�
కరాచీ యూనివర్సిటీలో ఆత్మాహుతి దాడిలో ముగ్గురు చైనీయులతో పాటు నలుగురు మరణించిన ఘటనకు తామే బాధ్యులమని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) మంగళవారం పేర్కొంది.
ఇస్లామాబాద్ : కరాచీలోని పాకిస్తాన్ యూనివర్సిటీలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయాలకు గురయ్యారని జియో టీవీ పేర్కొంది. కరాచీ యూనివర్సిటీలోని కన్ఫ్యూ
ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ కశ్మీర్ పర్యటనపై దాయాది పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. చీనాబ్ నదిపై రాట్లే, క్వార్ జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి చేసిన శంకుస్థాపన చేయడంపై తీవ్ర అభ
పాకిస్థాన్ విద్యాసంస్థల్లో చేరొద్దని భారతీయ విద్యార్థులను యూజీసీ, ఏఐసీటీఈ హెచ్చరించాయి. అక్కడి విద్యార్హతలు మనదేశంలో చెల్లవని శుక్రవారం స్పష్టం చేశాయి. అయితే, పాక్లో డిగ్రీ పొంది, భారత పౌరసత్వం తీసు�