పాకిస్తాన్లో ఉగ్రవాద ఆర్థిక నెట్వర్క్ బహిర్గతమైంది. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు అభయారణ్యంగా మారింది. ఇక్కడ తాలిబాన్, ఇతర ఉగ్రవాద సంస్థలకు మసీదుల ద్వారా పెద్ద ఎత్తున విరాళాలు సేకరిస్తారు
ఇస్లామాబాద్ : పాకిస్థాన్లో రెండు రైళ్లు ఢీకొట్టుకున్న సంఘటనలో మృతుల సంఖ్య 63కు చేరింది. 150 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. సోమవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. రెతి – దహార్కి రైల్వే స్టేషన్ల మధ�
పట్టాలు తప్పిన రైలుని ఢీకొన్న మరో రైలు 50 మంది మృతి.. 70 మందికి తీవ్ర గాయాలు కరాచీ, జూన్ 7: పాకిస్థాన్లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 50 మంది మరణించగా సుమారు 70 మందికి తీవ్ర గాయాలయ్య
ఘోరం.. పాక్లో రెండు రైళ్ల ఢీ.. 30 మంది మృతి | పాకిస్థాన్లో రెండు రైళ్లు ఢీకొట్టుకున్న సంఘటనలో 30 మంది మృతి చెందారు. పెద్ద ఎత్తున ప్రయాణికులు గాయపడ్డారు.
పాకిస్తాన్లో హిందూ వ్యాపారవేత్త అశోక్ కుమార్ గత నెల 31 న దారుణహత్యకు గురయ్యారు. ఐఎస్ఐ సంస్థ కోసం పనిచేస్తున్న ఒక వ్యక్తి కాల్పులు జరిపి హత్య చేసినట్లుగా తెలుస్తున్నది.
చండీఘడ్: చైనా, పాకిస్థాన్ దేశాలు టిబెట్లో సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. వాస్తవాధీన రేఖ వెంట జరుగుతున్న ఈ పరిణామంపై అందరి దృష్టి పడింది. యుద్ధ నౌకలను టార్గెట్ చేయడంతో పాటు స�
పాకిస్తాన్కు తన స్నేహితుడు చైనా వద్ద పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. దివాలా అంచున ఉన్న పాకిస్తాన్కు రూ.22 వేల కోట్ల రుణాలు మాఫీ చేయడానికి చైనా నిరాకరించింది.
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు వ్యతిరేకంగా 11 ప్రతిపక్ష రాజకీయ పార్టీల కూటమి.. పాకిస్తాన్ డెమోక్రటిక్ మూవ్మెంట్ (పీడీఎం) తదుపరి దశ ఆందోళనను ప్రకటించింది. ఈ ఉద్యమం జూలై 4 న స్వాత్ జిల్లా నుంచి ప్రార�
సరిహద్దు రేఖ వెంబడి గత మూడు నెలలుగా ఒక్క బుల్లెట్ కూడా పేలలేదని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె అన్నారు. పాకిస్తాన్ వైపు నుంచి కాల్పుల విరమణ తర్వాత ఎల్ఓసీ వెంట ప్రశాంతత నెలకొన్నదన�
న్యూఢిల్లీ: మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా టిక్టాక్ అకౌంట్ను పాకిస్థాన్లో బ్యాన్ చేశారు. తన సోషల్ మీడియా అకౌంట్ను నిషేధించినట్లు తెలుసుకున్న మియా .. ట్విట్టర్లో కౌంటర్ రియాక్షన్ ఇచ్చింది. పా
పాకిస్తాన్లోని భారత హైకమిషనర్ కార్యాలయానికి చెందిన అధికారులకు కరోనా పాజిటివ్గా తేలింది. దాంతో దాదాపు 12 మంది అధికారులు క్వారంటైన్లో గడపాల్సిందిగా ఆదేశించారు.