సిడ్నీ: టీ20 వరల్డ్కప్ ఫస్ట్ సెమీస్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది. కివీస్ జట్టు ఈ మ్యాచ్ కోసం ఎటువంటి మార్పులు చేయలేదు. గ్రూప్ వన్లో కివీస్ జట్టు టాప్లో ఉన్న విషయం తెలిసిందే. ఆ జట్టు కేవలం ఇంగ్లండ్ చేతిలో మాత్రమే ఓడింది. కానీ పాకిస్థాన్ అనూహ్య రీతిలో సెమీస్లోకి ప్రవేశించింది. పాక్ జట్టులోనూ ఎటువంటి మార్పులు లేవు.
New Zealand have opted to bat against Pakistan in semi-final 1 at the SCG 🏏
Who are you cheering for?#T20WorldCup | #NZvPAK | 📝: https://t.co/LSzHXLy12f pic.twitter.com/xxZU1IbmTe
— ICC (@ICC) November 9, 2022