జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని పార్టీలు, కుల, మత, వర్గ రహితంగా అందరూ తీవ్రంగా ఖండించారు. 35 ఏండ్ల తర్వాత తొలిసారిగా ఉగ్రదాడికి వ్యతిరేకంగా కశ్మీర్ లోయలో బుధవారం బంద్ పాటించారు.
పహల్గాంలో ఉగ్రవాదుల కాల్పులలో మరణించిన నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నార్వల్కు ఆరు రోజుల క్రితమే వివాహమైంది. రెండేళ్ల క్రితం నేవీలో చేరిన వినయ్ తన భార్య హిమాంషీతో కలసి కశ్మీరుకు హనీమూన్ వచ్చారు.
పహల్గాంలో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో పర్యాటకులు కశ్మీరు నుంచి వెళ్లిపోతున్నారు. వీరిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్పై దౌత్యపరమైన చర్యలను భారత ప్రభుత్వం బుధవారం ప్రారంభించింది. సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, పాకిస్థానీ జాతీయులకు భారత్లో ప్రవేశంపై నిషేధం విధించడం వంట
ఉగ్రవాదుల దాడి నుంచి పర్యాటకులను కాపాడే ప్రయత్నంలో ఓ స్థానిక పోనీ (పొట్టి గుర్రం) రైడ్ ఆపరేటర్ తన ప్రాణాలనే అర్పించాడు. 28 ఏళ్ల సయ్యద్ అదిల్ హుస్సేన్ షా అనే స్థానిక పోనీ రైడ్ ఆపరేటర్ సహోదరత్వానికి, స
జమ్ము కశ్మీరులోని పహల్గాంలో మంగళవారం పర్యాటకులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదుల ఫొటోలు, ఊహాచిత్రాలను దర్యాప్తు సంస్థలు బుధవారం విడుదల చేశాయి. ఉగ్రవాదుల దాడిలో 26 మంది పర్యాటకులు అసువులు బాయగా పలువురు తీవ్రం�
హిందువులను గుర్తించి మరీ హతమార్చిన పహల్గాం ఉగ్ర దాడిపై కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ అల్లుడు, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా బుధవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
శ్రీనగర్లో చిక్కుకున్న రాష్ట్ర పర్యాటకులను సురక్షితంగా హైదరాబాద్కు తీసుకురావాలని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తిచేశారు.
High-Level Security Meet | జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిపై ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి భద్రతా కమిటీ సమావేశం జరిగింది. ఉగ్రదాడి, అనంతర పరిణామాలు, ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితులప�