Pahalgam Attack | ప్రశాంతంగా ఉండే కశ్మీర్ లోయ తూటాల శబ్దంతో మార్మోగిపోయింది. మంగళవారం మధ్యాహ్నం సమయంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు.
CWC Resolution: పెహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి పాకిస్థాన్ అని కాంగ్రెస్ పార్టీ పేర్కొన్నది. గణతంత్ర విలువలపై నేరుగా జరిగిన దాడి అని ఆ పార్టీ ఆరోపించింది. పెహల్గామ్ దాడిని ఖండిస్తూ ఇవాళ జరిగిన కాంగ్రెస�
Pahalgam | రెండు రోజుల క్రితం ఉగ్రవాదులు దాడిచేసిన పహల్గాం ప్రాంతంలో ఇప్పటికీ విషాదం అలుముకుంది. దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడటంతో అక్కడి వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. నాటి క్రూరమైన ఘటనను తలుచుక�
Pahalgam Attack | పహల్గాంలో జరిగిన ఇద్దరు విదేశీయులు సహా 26 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, దాడిపై పాక్ దౌత్యవేత్తలు, క్రికెటర్లు సైతం స్పందించలేదు. కానీ, పాకిస్తాన్ మాజీ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా మ�
Pahalgam Attack | పెహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Attack) నేపథ్యంలో పాకిస్థాన్పై కేంద్రం కఠిన చర్యలకు దిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సింధూ జలాల ఒప్పందాన్ని (Indus Waters Treaty) నిలిపివేసింది. కేంద్రం ప్రకటనపై పాకిస్థాన్ తాజాగా స్పంది
Pahalgam Attack | ప్రశాంతంగా ఉండే కశ్మీర్ లోయ తూటాల శబ్దంతో మార్మోగిపోయింది. మంగళవారం మధ్యాహ్నం సమయంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు.
Pahalgam Attack | జమ్ము కశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పెహల్గామ్లో దాడికి పాల్పడిన (Pahalgam Attack) ఉగ్రవాదుల కోసం పోలీసు, భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు చేపడుతున్నాయి.
Indus Waters Treaty: నీటి ఒప్పందాన్ని రద్దు చేయడం అంటే.. యుద్ధ చర్యకు పాల్పడినట్లే అని పాకిస్థాన్ ప్రధాని అడ్వైజర్ పేర్కొన్నారు. సిందూ నది జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం వల్ల పాకిస్థాన్కు ఎటువంటి సమస్య
Pahalgam attack | జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లోని పహల్గాం (Pahalgam) సమీపంలోగల బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడి నుంచి దేశం ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి అశ్రునయనాలతో వీడ్కోలు పలుకుతోంది. ఈ సందర్భ�
Pahalgam Attack | సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకూ పాక్తో సింధూ నదీ జలాల ఒప్పందం అమలును తక్షణమే నిలిపివేస్తున్నట్లు కేంద్రం బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య కుదిరిన ఈ ఒప్పం�
జమ్ముకశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ మధుసూదన్రావు (Madhusudan Ra) భౌతికకాయం నెల్లూరు జిల్లా కావలికి చేరుకుంది. కావలిలోని కుమ్మరవీధిలో ఆయన తల్లిదండ్రులు నివాసం ఉంటు�
పహల్గాం ఉగ్రదాడికి (Pahalgam Attack) ప్రతీకారంగా పాకిస్థాన్పై భారత్ దౌత్యపరమైన చర్యలు మరింత వేగం చేసింది. ఇప్పటికే దేశంలోకి పాకిస్థానీయులకు ప్రవేశంపై నిషేధం విధించడంతోపాటు సిధూ నది జలాల ఒప్పందాన్ని నిలిపివేస�
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన పర్యాటకులలో బెంగళూరు నివాసి 41 ఏళ్ల భరత్ భూషణ్ ఒకరు. ఆ సమయంలో ఆయన పక్కనే ఉన్న భార్య సుజాత, మూడేళ్ల కుమారుడు మాత్రం ప్రాణాలు దక్కించుకున్నారు.