Pahalgam attack | మూడు రోజుల క్రితం పహల్గాం (Pahalgam) లో జరిగిన ఉగ్రదాడి (Terror attack) తో భారత్ ఉలిక్కిపడింది. ఈ దాడిలో 26 మంది అమాయాక పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై ప్రతీకారంతో రగిలిపోతోంది. ఈ క్రూరమైన దాడికి ప్రతీకారం తీర్చుకునేం
Pak Deputy PM | పెహల్గామ్ ఉగ్రదాడితో దాయాది దేశం పాకిస్థాన్ (Pakistan) అసలు రంగు మరోసారి బయటపడింది. దాడికి పాల్పడిన ఉగ్రవాదులను మాత్రం స్వాతంత్య్ర సమరయోధుల (freedom fighters)తో పోల్చింది.
Pahalgam Attack | పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత సైన్యం అప్రమత్తమైంది. పొరుగు దేశంతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పారామిలిటరీ బలగాలకు (paramilitary forces) సెలవులు రద్దు చేసింది.
Army Chief | జమ్ము కశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పెహల్గామ్లో ఉగ్రదాడితో (Pahalgam Terror Attack) భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ ఉద్రిక్తతల వేళ నేడు భారత ఆర్మీ చీఫ్ జనరల్ (Army Chief General) ఉపేంద్ర ద్వివేది (Upendra Dwivedi) జమ్
Pahalgam Attack | పెహల్గామ్ నరమేధంపై (Pahalgam Attack) ఇండియన్ ఆర్మీ ప్రతీకార చర్యలకు దిగింది. ఉగ్రదాడిలో హస్తం ఉందని భావిస్తున్న ఇద్దరు టెర్రరిస్టుల ఇళ్లను ధ్వంసం చేసింది.
Sunil Gavaskar : గడిచిన 78 ఏళ్లలో ఒక్క ఇంచు భూమి కూడా మారలేదని, ఇక రాబోయే 78 వేల ఏళ్లకు కూడా ఎటువంటి మార్పు ఉండబోదని , మరి అలాంటప్పుడు శాంతియుతంగా ఎందుకు జీవించడం లేదని సునీల్ గవాస్కర్ ప్రశ్నించారు. పెహ
‘కుక్క తోక వంకర’ అన్నట్టు పాక్ వక్రబుద్ధి మరోసారి బయటపడింది. 26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న ముష్కరులు పొరుగు దేశం ప్రేరేపితులేనన్న వాస్తవాలు ఇప్పుడిప్పుడే ప్రపంచానికి తెలిసొస్తున్నాయి. నిజానికి ప�
పహల్గాం దాడికి సంబంధించి నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీలను పిలవకపోవడం పట్ల ఏఐఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Seema Haider | జమ్మూ కశ్మీర్లో పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ విషయంలో భారత ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. సార్క్ స్కీమ్ క�
IAF Corporal Tage Hailyang | జమ్ముకశ్మీర్లోని పహల్గామ్కు భార్యతో కలిసి విహారయాత్రకు వెళ్లిన భారత వైమానిక దళానికి చెందిన కార్పోరల్ టాగే హైలియాంగ్ తన ప్రాణాలను పణంగా పెట్టారు. ఉగ్రవాదుల కాల్పుల నుంచి కొందరు పర్యాటకుల�
Pahalgam Attack | పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై భారత్ కఠిన చర్యలకు ఉప్రకమించింది. అయితే, దాడి ఘటన తర్వాత భారత్ ఎలాంటి చర్యలు తీసుకుబోతోందని పాకిస్తాన్ భయాందోళనకు గురవుతున్నది.