బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో చేనేత రంగానికి అధిక ప్రాధాన్యత లభించిందని, కార్మికులకు ఆర్థిక సహాయం అందజేశారని పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి సంగిశెట్టి గోపాల్ అన్నారు.
తెలంగాణ ఉద్యమానికి కొండా లక్ష్మణ్ బాపూజీకి దగ్గరి సంబంధం ఉందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా నంగునూరులో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆయ�
ప్రముఖ పారిశ్రామికవేత్త, వరల్డ్ పద్మశాలీ క్లబ్ వ్యవస్థాపకుడు, రాష్ట్ర పద్మశాలీ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రామా శ్రీనివాస్ (59) మంగళవారం ఆకస్మికంగా మృతిచెందారు. వరంగల్లోని రామన్నపేటకు చెందిన ఆయన హైదర
ఐక్యతతోనే సంఘాలు అభివృద్ధి చెందుతాయని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు. ఆదివారం మెట్పల్లి పట్టణంలోని హనుమాన్ నగర్లో ఆత్మకూర్-మెట్పల్లి పద్మశాలీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డికి నియోజకవర్గ పద్మశాలీ సంఘం మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. శుక్రవారం పటాన్చెరు పట్టణంలో పద్మశాలీ సంఘం నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం నిర్�
బీజేపీ రాష్ట్ర నాయకుడు, అఖిల భారత పద్మశాలీ సంఘం జాతీయ మాజీ అధ్యక్షుడు ఈగ మల్లేశం గురువారం మంత్రి కేటీఆర్ను కలిశారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాసర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆ�
తెలంగాణ సర్కారు ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేసిందని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. ముథోల్ మండల కేంద్రంలోని సాయిమాధవ్నగర్ కాలనీలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన మార్కండేయ �
టిష్ పాలకులు భారత చేనేత వస్త్ర పరిశ్రమను ధ్వంసం చేయడానికి నాడు పన్నులు వేశారని, నేడు బీజేపీ ప్రభుత్వం కూడా అదే బాటను అనుసరిస్తున్నదని అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం విమర్శించింది.
రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ప్రజలు భూస్థాపితం చేయడం ఖాయమని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. బీజేపీ మోసపూరిత పార్టీ అని అందుకే ఆ పార్టీని వీడుతున్నారని చెప్పారు. డిచ్పల్లి, ఇందల్�
Minister Harish Rao | పద్మశాలి సమాజం అభివృద్ధి కోసం తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీర్రావు అన్నారు. సిద్ధిపేట జిల్లాకేంద్రంలోని వడ్డేపల్లి దయానంద్ గార్డెన్స్లో సిద్ధిపేట జిల్లా పద్మశాలీ సంఘం �
చేనేతపై జీఎస్టీని రద్దు చేసేంత వరకు తమ పోరాటం ఆగబోదని అఖిల భారత పద్మశాలి సంఘం పునరుద్ఘాటించింది. త్వరలోనే లక్ష మందితో ఢిల్లీలో మహార్యాలీ నిర్వహిస్తామని ప్రకటించింది.
అఖిల భారత పద్మశాలీ సంఘం చేపట్టిన బున్కర్ ఏక్తా యాత్రకు సూరత్ జరీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ నాయకులు మద్దతు ప్రకటించారు. చేనేతపై జీరో జీఎస్టీ కోసం పద్మశాలీ సంఘం దేశవ్యాప్తంగా వివిధ సంఘాలు, పార్�
ఇకనైనా జీఎస్టీని తొలగించి, నేత కార్మికులను ఆదుకోవాలి మోదీకి అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం లేఖ హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): చేనేత కళాకారులకు గొప్ప గొప్ప హామీలిచ్చిన ప్రధాని నరేంద్రమోదీ మాట�