కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ధ్వంసం చేయడంతోపాటు హుజూరాబాద్ ఎమ్మెల్యేపై పాడి కౌశిక్రెడ్డిపై దాడికి యత్నించిన ఘటనపై బీఆర్ఎస్ శ్రేణుల నుంచి ఆగ్రహం పెల్లుబికింది. శుక్రవారం కరీం�
Deshapati Srinivas | రాష్ట్రంలో శాసనసభ్యులకే రక్షణ లేకుండా పోయిందని దేశపతి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశం కోసం ధర్మం కోసం అని చెప్తూ పుట్టుక గురించి మాట్లాడతారా? ఇంత కుసంస్కారమా అని బండి సంజయ్ తీరుపై దేశపతి శ్
KP Vivekananda | బండి సంజయ్, రేవంత్ రెడ్డి మధ్య చీకటి ఒప్పందం ఉందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఆపద వచ్చినప్పుడల్లా బండి సంజయ్ కాపాడుతున్నాడని తెలిపారు. కరీంనగర్ దాడి వెన�
‘హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి వ్యాఖ్యలకు ఎవరో ఒకరు తంతారని అనుకున్నాం. కరీంనగర్లో అది నిజమైంది’ అని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, హుజూరాబా ద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రె
‘మా పార్టీ కార్యకర్తల దమ్మేందో తెలిసిందా?’ అంటూ కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంపై, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి వాహనంపై బీజేపీ శ్రేణుల దాడిని కేంద్ర మంత్రి బండి సంజయ్
ప్రశాంతంగా ఉన్న కరీంనగర్ గడ్డపై బీజేపీ విష సంస్కృతికి బీజం వేసింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా భౌతిక దాడులకు తెరతీసింది. తప్పుమీద తప్పు అన్నట్టు ఒకే రోజు మూడు చోట్ల దాడులకు తెగబడి అరాచకం సృష్టించింది. నగర�
పట్టపగలు గూండాల మాదిరిగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలోకి ప్రవేశించి వాహనాలు, ఆఫీసును ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గమైన చర్యగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర
బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్పై దాడి చేయడాన్ని వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ గురువారం ఒక ప్రకటనలో ఖండించారు. కరీంనగర్లో జరిగిన సంఘటన చూస్తుంటే రక్షకులే భక్షకులైనట్లుగా ఉందన్నారు.
Padi Kaushik Reddy | కేంద్రమంత్రి కేటీఆర్ డ్రగ్స్ తీసుకున్నారని, ఓ అమ్మకు అబ్బకు పుట్టినవారైతే చర్చలకు రావాలని బండి సంజయ్ మాట్లాడటం ఎంత వరకు సమంజసమన్నారు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. తనపై దాడి చేసిన �
హుజూరాబాద్కు ఉద్యమాలు కొత్తేం కాదని, డంప్ యార్డు రద్దు చేసేంత వరకు తన పోరాటం ఆగదని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి స్పష్టం చేశారు. సిర్సపల్లి శివారులో ప్రభుత్వం ఏర్పాటు చేసే వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు రద్
MLA Padi Kaushik Reddy | హుజురాబాద్ నియోజకవర్గం సిరసపల్లిలో డంపింగ్ యార్డును రద్దు చేయకపోతే జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతామని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి హెచ్చరించారు.