గాలివాన శనివారం సాయంత్రం బీభత్సం సృష్టించింది. నగరంలోని 36వ డివిజన్ చింతల్లో అతలాకుతలమైంది. ఈదురు గాలులు వీచి ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. డివిజన్లో సుమారు వందకు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. ప్రధాన రహదారి�
నోటిదాకా వచ్చిన ముద్ద నేలపాలైనట్లు అకాల వర్షాలతో పంటలు నీళ్లపాలవుతున్నాయి. ఆరుగాలం శ్రమించిన రైతుకు పంట చేతికొచ్చే సమయంలోనే వరుణుడు కన్నెర్ర చేశాడు. దీంతో కర్షకుల కష్టం కల్లాల్లోనే నీటిపాలవుతున్నది. ఎ
కేంద్ర ప్రభుత్వ పెద్దలు మోదీ, అమిత్ షా కలిసి దేశాన్ని అమ్ముతున్నారని, సంపదను కొల్లగొడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ విమర్శించారు. సీపీఎం చేపట్టిన జన చైతన్య యాత్ర..
వికారాబాద్ జిల్లాలో వానకాలం ధాన్యం కొనుగోళ్లు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది వర్షాకాలంలో వానలు సమృద్ధిగా కురువడంతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండడం, బోర్లలో భూగర్భ జలాలు పెరగడంతో రైతులు వరి పంటల�
సాగు నీరు సమృద్ధిగా ఉండడంతో జిల్లాలో రైతులు వరి పంటను అత్యధికంగా వేశారు. ముందుగా నాట్లు వేసిన రైతులు కోతలపై దృష్టి సారించారు. కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి.
మునుగోడు నుంచి నమస్తే తెలంగాణ ప్రత్యేకప్రతినిధి: మా మునుగోడు దిక్కు పల్లెల్ల నీళ్లు కనవడితే కండ్లకు పండుగే. అట్లుండేది అప్పటి కాలం. వానకాలం దాటిపోతే భూములన్నీ బీళ్ల తీరుగ ఉండేది. కాలంగాని రోజుల్లో ఎన్ని
అంతని, ఇంతని ప్రగల్భాలు పలుకుతున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు తీరు.. ఆఖరికి తుస్సుమన్నట్టు తయారైంది. దేశంలో ఆహార సంక్షోభం వచ్చే ప్రసక్తే లేదని, నాలుగైదేండ్లకు సరిపడా గోధుమ, బియ్యం నిల్వలు ఉన్నాయని గప్పా�
రైతులను వరి సాగు చేయమన్న బీజేపీ నాయకులు ఎక్కడున్నరు? ప్రజలను నూకలు తినమన్న కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేయాలి పంజాబ్కో న్యాయం.. తెలంగాణకో న్యాయమా..? రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఖమ్మంలో టీఆ�
మళ్లీ అదే వెటకారం.. తిరస్కార భావం.. కేంద్రమంత్రి పీయూష్గోయల్ పనిగట్టుకొని తెలంగాణను అవమానించేలా వ్యవహరిస్తున్నారు. ధా న్యం సేకరించాలని గతంలో రాష్ట్రం నుంచి వెళ్లిన ప్రతినిధులను ‘మీ ప్రజలకు నూకలు తినట�
పట్టణాభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహు లు అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ అధ్యక్షతన బుధవారం కౌన్సిల్ స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యాసంగి ధాన్యాన్�
కేంద్ర ప్రభుత్వంపై వరి పోరుకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సన్నాహక సమావేశాలు మహేశ్వరంలో మంత్రి సబితారెడ్డి, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరు ఉద్యమ కార్యాచరణపై నాయకులు, కార్యకర్తలకు దిశా�