‘ఎన్నికల సమయంలో రెండు లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తానని రేవంత్రెడ్డి చెప్పిండు. ధాన్యానికి బోనస్ ఇస్తనన్నరు. భరోసా పెంచి ఇస్తమన్నరు. నమ్మి రైతులమంతా కాంగ్రెస్కు ఓటేసినం. రేవంత్రెడ్డి అధికారంలోక�
జిల్లాలో వరి ధాన్యం విక్రయాలు చివరి దశకు చేరుకున్నా యి. వానకాలం సీజన్లో భారీఎత్తున వరిని సాగుచేసిన రైతన్నకు ధాన్యం అమ్ముకోవడానికి తంటాలు పడక తప్పడం లేదు. జిల్లాలో ఈ సీజన్లో 4 లక్షల మెట్రిక్ టన్నుల వరి
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం ఉమ్మడి ఖమ్మం జిల్లాపై పడింది. ఇప్పటికే పొరుగునున్న ఆంధ్రప్రదేశ్లోని ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి మార్కెట్ యార్డులో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం అలసత్వం కారణంగా అకాల వర్షంతో ధాన్యం తడిసి రైతులు �
వానకాలంలో పండించిన పంటలను అమ్ముకునేందుకు గత నెల రోజులుగా ఉమ్మడి జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఎటు చూసినా ఓ వైపు ధాన్యం రాశులు, మరోవైపు పత్తి బోరాలు కనిపిస్తున్నాయి.
రైతులు ఇబ్బందిపడకుండా ఐకేపీ కేంద్రాల ద్వారా వానకాలం పంట వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని, ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా సరిహద్దు చెక్ పోస్టుల వద్ద నిఘా పెంచాలని జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) లిం�
రైతుల పంటలకు కేంద్ర ప్రభుత్వ కనీస మద్దతు ధరకు అదనంగా కాంగ్రెస్ సర్కారు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గత మూడేండ్ల కాలంలో రాష్ట్రంలో 3 లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాధించే విధంగా చర్యలు తీసుకున్నారని, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సర్కార్ ఆ స్థాయిలో రెట్ట�
గాలివాన శనివారం సాయంత్రం బీభత్సం సృష్టించింది. నగరంలోని 36వ డివిజన్ చింతల్లో అతలాకుతలమైంది. ఈదురు గాలులు వీచి ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. డివిజన్లో సుమారు వందకు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. ప్రధాన రహదారి�
నోటిదాకా వచ్చిన ముద్ద నేలపాలైనట్లు అకాల వర్షాలతో పంటలు నీళ్లపాలవుతున్నాయి. ఆరుగాలం శ్రమించిన రైతుకు పంట చేతికొచ్చే సమయంలోనే వరుణుడు కన్నెర్ర చేశాడు. దీంతో కర్షకుల కష్టం కల్లాల్లోనే నీటిపాలవుతున్నది. ఎ
కేంద్ర ప్రభుత్వ పెద్దలు మోదీ, అమిత్ షా కలిసి దేశాన్ని అమ్ముతున్నారని, సంపదను కొల్లగొడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ విమర్శించారు. సీపీఎం చేపట్టిన జన చైతన్య యాత్ర..
వికారాబాద్ జిల్లాలో వానకాలం ధాన్యం కొనుగోళ్లు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది వర్షాకాలంలో వానలు సమృద్ధిగా కురువడంతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండడం, బోర్లలో భూగర్భ జలాలు పెరగడంతో రైతులు వరి పంటల�
సాగు నీరు సమృద్ధిగా ఉండడంతో జిల్లాలో రైతులు వరి పంటను అత్యధికంగా వేశారు. ముందుగా నాట్లు వేసిన రైతులు కోతలపై దృష్టి సారించారు. కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి.