Amit Shah | 26 మందిని బలిగొన్న పహల్గాం దాడి ఉగ్రవాదులు స్వదేశీ వ్యక్తులంటూ (Homegrown Terrorists Remark) కాంగ్రెస్ నేత పి.చిదంబరం (P Chidambaram) చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్షా (Amit Shah) తీవ్రంగా స్పందించారు.
కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష ఇండియా కూటమి కేంద్రంలోని అధికార ఎన్డీయే కూటమికి దీటుగా నిలబడలేకపోతున్నదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పీ చిదంబరం ఆవేదన వ్యక్తం చేశారు.
P Chidambaram | మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పీ చిదంబరం అస్వస్థతకు గురయ్యారు. సబర్మతి ఆశ్రమంలో వేడి కారణంగా అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించి.. స్పృహ కోల్పోయారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు.
అమెరికాకు అక్రమంగా వలస వెళ్లినవారితో రెండో విమానం భారత దేశానికి వస్తుండటం భారత దౌత్యానికి పరీక్ష అని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం శనివారం అన్నారు. ఈ విమానంపైనే అందరి దృష్టి ఉందని చెప్పా�
కులగణనపై ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని తాము పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరినా ఇంతవరకూ ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు.
P.Chidambaram: 2024 కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ఆర్థిక మంత్రి నిర్మల చదివినట్లు సీనియర్ కాంగ్రెస్ నేత పి. చిదంబరం ఆరోపించారు. ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సియేటివ్ స్కీమ్ను కాపీ కొట్టారన్నారు. ఏంజిల్ ట్యాక్స్న
Loksabha Elections 2024 : కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సీఏఏను రద్దు చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పీ. చిదంబరం పేర్కొన్నారు.
సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections) తొలిదశ పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకే 21 రాష్ట్రాల్లో 102 స్థానాల్లో పోలింగ్ ప్రారంభమైంది. దీంతో సాధారణ పౌరులతోపాటు ప్రముఖులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
P Chidambaram | రానున్న లోక్సభ ఎన్నికల్లో విజయావకాశాల గురించి సీనియర్ కాంగ్రెస్ (Congress) నేత పి. చిదంబరం (P Chidambaram) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Chidambaram | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం (P Chidambaram) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ గత పదేళ్ల పాలనలో ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు.
Chidambaram | బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే ప్రాంతీయ పార్టీలకు ముప్పు అని కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం అన్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన పార్టీలన్నీ ఇండియా బ్లాక్లో ఉండాలని తాను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాన�
P Chidambaram | 2024 లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఈసారి ఎలాగైనా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో హస్తం పార్టీ ఉంది. ఇందులో భాగంగానే సార్వత్రిక ఎన్నికలకు కీలకమైన మేనిఫెస్టో �