పనాజీ: గోవాను దేవుడే కాపాడాలని కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం వ్యాఖ్యానించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గోవా ప్రజలకు, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) గుప్పిస్తున్న హామీలపై ఈ మేరకు ఆయన విమర్శి�
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదును ఎవరూ కూల్చలేదని చెప్పేందుకు మనం సిగ్గుపడటం లేదని మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం విమర్శించారు. ‘జెస్సికాను ఎవరూ చంపనట్లే, బాబ్రీ మసీదును ఎవరూ కూల్చలేదు’
పనాజీ : వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే గోవా అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ పరిశీలకుడిగా సీనియర్ నేత పీ. చిదంబరంను కాంగ్రెస్ నియమించింది. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాల ఖరారు,
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ అసమర్ధ విధానాలతోనే దేశంలో ధరలు మండిపోతున్నాయని, ద్రవ్యోల్బణం ఎగబాకుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం ఆరోపించారు. ఆర్ధిక వ�
న్యూఢిల్లీ : పెట్రోల్ ధరలు లీటర్కు రూ 100 దాటి పరుగులు పెడుతుండటం, వంట గ్యాస్ ధరలు మంటెత్తడంతో నరేంద్ర మోదీ సర్కార్పై కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పీ చిదంబరం విమర్శలు గుప్పి�
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ కొరతపై కాంగ్రెస్ నేత పీ చిదంబరం మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. రోజూ వ్యాక్సిన్లు ఇచ్చే సంఖ్య తగ్గుముఖం పట్టడాన్ని ప్రస్తావిస్తూ ప్రభు�
కేంద్రంలో నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ పాలన తుగ్లక్ స్థాయికి దిగజారింది. తమిళనాడులోని శ్రీపెరంబదూర్లో ఉన్న ఆక్సిజన్ను తెలంగాణకు మళ్లించి, కర్ణాటకలోని బళ్లారి లేదా ఒడిశాలోని రూర్కెలా న
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం, ఆయన కుమారుడు కార్తీకి ఊరట లభించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో వ్యక్తిగత హాజరు నుంచి ఢిల్లీ కోర్టు ఒక రోజు మినహాయింపు ఇచ్చింది. మనీ లాండరిం
చెన్నై: తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. శివమొగ్గ జిల్లా కందనూర్లోని చిత్తల్ అచ్చి మెమోరియల్ హైస్కూల్లోని పోలిం�