సూర్యాపేట (Suryapet) మండలం రాయన్నగూడ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున నెల్లూరు నుంచి హైదరాబాద్కు కొబ్బరిబోండాల (Coconut Truck) లోడుతో వెళ్తున్న లారీ జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తాపడింది.
హైదరాబాద్ శివార్లలోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై (ORR) కారు బోల్తా పడింది. దీంతో యువతి మృతిచెందింది. మరో ఏడుగురు గాయపడ్డారు.
హైదరాబాద్ పంజాగుట్టలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శనివారం ఉదయం 5.30 గంటల సమయంలో వేగంగా దూసుకొచ్చిన లారీ పంజాగుట్ట మెట్రో స్టేషన్ వద్ద డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది.
నల్లగొండ జిల్లా నిడమనూరు (Nidamanur) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 10 మంది మహిళా కూలీలు గాయపడ్డారు. శనివారం ఉదయం త్రిపురారం మండలం కోమటిగూడెంకు చెంది�
షాద్నగర్లో (Shadnagar) పెను ప్రమాదం తప్పింది. పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. శుక్రవారం ఉదయం శ్రీ సత్యసాయి ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు ప్రయాణిస్�
హైదరాబాద్ నుంచి శబరిమల వెళ్తున్న అయ్యప్ప స్వాముల బస్సు ప్రమాదానికి (Accident) గురైంది. శబరిమల ఘాట్ రోడ్డులో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతించారు. స్వాములు తీవ్రంగా గాయపడ్డా�
Bombay High Court | అత్తింటి వారు కోడలును టీవీ చూడనీయకపోవడం, కార్పెట్పై పడుకోమనడం, పొరుగు వారిని కలవనీయకపోవడం వంటివి క్రూరత్వం కాదని కోర్టు పేర్కొంది. భర్త, అతడి కుటుంబ సభ్యులకు దిగువ కోర్టు విధించిన శిక్షలను కొట్�
నల్లగొండ పట్టణంలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు (Travels Bus) బోల్తాపడింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్ రోడ్డు చంద్రగిరి విల్లాస్ కాలనీకి వెళ్లే దారి వద్ద వేగంగా దూసుకొచ్చిన ఆరెంజ్ ట్రావెల్స్
Wanaparthi | ఎన్హెచ్-44పై చేపల వాహనం బోల్తా పడిన(Fish vehicle overturned) ఘటన వనపర్తి(Wanaparthi) జిల్లా పెబ్బేరు మండలం తోమాలపల్లె సమీపంలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే..
Fish van | మహబూబాబాద్ జిల్లా(Mahabubabad district) మరిపెడలోని బస్టాండ్ వద్ద విజయవాడ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న చేపల వ్యాన్(Fish van) మంగళవారం పల్టీ కొట్టింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో 13మంది మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో నలుగురు చిన్నా�
రాజేంద్రనగర్ వద్ద ఓఆర్ఆర్పై (ORR) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఓఆర్ఆర్పై వేగంగా దూసుకొచ్చిన కారు హిమాయత్సాగర్ (Himayat Sagar) సమీపంలో అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో కారు ఐద�
Container | ముందు వెళ్తున వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఓ కంటైనర్(Container) అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టి బీభత్సం సృష్టించిన సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది.