ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో (Dehradun) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మామిడి పండ్ల లోడుతో (Mango Truck) వెళ్తున్న ఓ లారీ డెహ్రాడూన్లోని రిస్పాన్ బ్రిడ్జిపై అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో లారీలో ఉన్న మామిడి పండ్లు మ
Milk Van | రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలోని రోడ్డు పక్కనే ఉన్న డ్రైనేజీపై పైకప్పు లేకపోవడంతో తరచూ అదే ప్రాంతంలో వాహనాలు అదుపుతప్పి పడిపోతున్నాయని గ్రామస్తులు తెలిపారు.
Compensation | తూర్పు గోదావరి జిల్లాలో అదుపుతప్పి జీడిపిక్కలతో వెళ్తున్న మినీ వ్యాన్ బోల్తా పడి ఏడుగురు దుర్మరణం చెందిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.
Kanwariyas Vandalise Vehicle | పోలీస్ స్టిక్కర్ ఉన్న వాహనాన్ని కన్వారియాలు ధ్వంసం చేశారు. ఆ తర్వాత ఆ వాహనాన్ని ఎత్తి బోల్తా పడేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో కన్వారియాల తీరుపై విమర్శల�
నాగర్కర్నూల్ జిల్లా కోడేరులో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి రోడ్డుపక్కనున్న లోయలో పడిపోయింది. దీంతో అందులో ఉన్న 25 మంది గాయపడ్డారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Private Bus) 44వ జాతీయ రహదారిపై ఎర్రవల్లి చౌరస్తా �
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో (Jadcherla) పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులను తీసుకెళ్తున్న పాఠశాల బస్సు (School Bus) బోల్తా (Overturn) పడింది. దీంతో 20 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
School Bus | స్కూల్ బస్ డ్రైవర్(School Bus ) నిర్లక్ష్యం వల్ల పెను ప్రమాదం తప్పింది. సెల్ఫోన్ మాట్లాడుతూ బస్సును నడపడం వల్ల బస్ బోల్తా పడి విద్యార్థులు (Students) గాయపడిన ఘటన ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేట పమిడిమర్ర
Bus Accident | పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి (Bus Accident) గురైంది. అది బోల్తా పడటంతో ఐదుగురు వ్యక్తులు మరణించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఆ బస్సు బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంల�
జార్ఖండ్లోని (Jharkhand) గుమ్లాలో (Gumla) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెండ్లికి వెళ్లి (Wedding ceremony) తిరిగివస్తున్న ఓ పికప్ వ్యాన్ (Pickup Van) అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 11 మంది తీవ్రంగ