Nalgonda | నల్లగొండ జిల్లా కట్టంగూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. కట్టంగూరు మండలంలోని యరసానిగూడెం వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడింది.
Bapatla | ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. సోమవారం ఉదయం జిల్లాలోని వేమూరు మండలం జంపని వద్ద ఆటో బోల్తాపడింది.
Nizamabad | నిజామాబాద్ జిల్లా ముప్కాల్లో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం వేగంగా వెళ్తున్న కారు ముక్పాల్ వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు
RTC Mini bus | హుస్నాబాద్లో పెను ప్రమాదం తప్పింది. వ్యానును ఢీకొట్టిన ఆర్టీసీ మినీ బస్సు (RTC Mini bus) బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
PV Expressway | పీవీ ఎక్స్ప్రెస్ వే పై (PV Expressway)పెను ప్రమాదం తప్పింది. ఎక్స్ప్రెస్ వేపై వేగంగా దూసుకొచ్చిన కారు ఫ్లైఓవర్ పిల్లర్ నంబర్ 298 వద్ద అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడింది.
Kanchikacherla | ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల (Kanchikacherla) వద్ద ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రవేట్ బస్సు కంచికచర్ల వద్ద హైవేపై ఎదురుగా వస్తున్న లా
Pavagada | ఆంధ్రా-కర్ణాటక సరిహద్దుల్లో ఘోర ప్రమాదం జరిగింది. కర్ణాటకలోని తుముకురు జిల్లా పావగడ (Pavagada) పలవలహళ్లి వద్ద ఓ ప్రైవేటు బస్సు (Private bus) అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడిక్కడే మరణించారు
Lakshmipur | రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని లక్ష్మీపూర్ (Lakshmipur) శివారులో అదుపుతప్పిన ఆటో బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న 12 మంది విద్యార్థులు
Armoor | ఆర్మూర్ (Armoor) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని చేపూర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు మరణించారు.
RTC Bus | తల్లాడ మండలంలో పెను ప్రమాదం తప్పింది. మండలంలోని అంబేద్కర్నగర్ వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు.
Students | కుల్కచర్ల మండలంలో విద్యార్థులతో (Students) వెళ్తున్న ఆటో బోల్తాపడింది. మండలంలోని ముజాహిద్పూర్ వద్ద విద్యార్థులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా ప
Tractor overturn | నేలకొండపల్లి మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. మండలంలోని మంగాపురం తండా వద్ద మహిళా కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో ఒకరు మృతిచెందగా