వేసవి తాపం నుంచి గట్టెక్కించేందుకు జలమండలి ప్రధాన ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. వివిధ అవసరాల కోసం బయటకు వచ్చే సామాన్య ప్రజలు, ప్రయాణికులు, వాహనదారులు, పాదాచారుల దాహార్తిని తీర్చేందుకు
ఐటీ కారిడార్లో గత కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ఫలాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. ఐటీ కారిడార్ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దే క్రమంలో గత కేసీఆర్ ప్రభుత్వం కోకాపేటలో సు�
ఔటర్ రింగు రోడ్డు సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ మీద సైకిళ్లు దూసుకుపోతున్నాయి. నగరంలో సైక్లింగ్ను ప్రోత్సహించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ�
నానక్రాంగూడ ఔటర్ రింగురోడ్డు ఇంటర్చేంజ్లో ఉన్న హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్జీసీఎల్) కార్యాలయం వీవీఐపీలకు ప్రధాన కేంద్రంగా మారనున్నది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించ�
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) రోడ్డు ప్రమాదం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఓఆర్ఆర్పై జరిగిన ప్రమాదంలో టిప్పర్ను ఢీకొట్టడంతోనే లాస్య నందిత మృతిచెందారని గుర్తించారు.
హైదరాబాద్ మహానగర అభివృద్ధి కోసం మాస్టర్ప్లాన్తో విజన్ డాక్యుమెంట్-2050ని రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపల ఉన్న ప్రాంతాన్ని ఓ యూనిట
ఎమ్మెల్యే లాస్య నందిత కారుకు శేఖర్ అనే డ్రైవర్ చాలాకాలంగా పనిచేస్తున్నాడు. అయితే ఈ నెల 13న జరిగిన రోడ్డు ప్రమాద సమయంలో శేఖర్కు బదులు మరో వ్యక్తి డ్రైవింగ్ చేశారు. తాజాగా శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాద
కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యనందిత (37) కారు ప్రమాదంలో దుర్మరణం చెందారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు రింగ్రోడ్డు సుల్తాన్పూర్ ఓఆర్ఆర్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాద
ఎమ్మెల్యే లాస్య నందిత మృతదేహానికి శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాజారావు ఆధ్వర్యంలో పోస్ట్మార్టం నిర్వహించి�
ఎమ్మెల్యే లాస్యనందిత భౌతికకాయానికి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్తోపాటు సీఎం రేవంత్రెడ్డి, పలువురు మంత్రులు, మా జీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు నివాళులు అర్పించారు. గాంధీ దవాఖానలో
కంటోన్మెట్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) పటాన్చెరూ వద్ద ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) సంతాపం తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఆమె అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమన్నారు.